Home Search
%E0%B0%9A%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
చెట్టుకు ఉరేసుకొని ప్రేమజంట ఆత్మహత్య
ఛండీగఢ్: ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జగ్రూప్ సింగ్(24) అనే దివ్యాంగుడు, రజ్వీందర్ కౌర్ (19) అనే అమ్మాయి ప్రేమించుకున్నారు....
ప్రియుడు, భార్యను చంపిన భర్త….
భోపాల్: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, ప్రియుడిని భర్త చంపిన సంఘటన మధ్య ప్రదేశ్లోని భిండ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఆనంద్ యాదవ్ అనే వ్యక్తి గ్వాలియర్లో దినసరి...
అర్ధరాత్రి బాలికను ఎత్తుకెళ్లి… అత్యాచారం….
న్యూఢిల్లీ: గాఢ నిద్రలో ఉన్న ఎనిమిదేళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలోని సదార్ బజార్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బాలిక తన నానమ్మతో తల్లి కలిసి...
కొబ్బరి చెట్టును వాటేసుకున్న కొండచిలువ (వీడియో)
హైదరాబాద్: కొండ చిలువ కనిపించిందంటే చాలు సగం ప్రాణం పోతుంది. భయంతో గజగజ వణికిపోతాము. గుండె లయ తప్పుతుంది. ఓ కొండ చిలువు అమాంతం కొబ్బరి చెట్టును వాటేసుకుంది. కొబ్బరి చెట్టు చుట్టు...
పెళ్లిలు కావడంలేదని… మొండెం నుంచి తలను వేరు చేసి వృద్ధుడి హత్య
లక్నో: ఆరుగురు అన్నదమ్ములకు పెళ్లి కావటంలేదని దేవత ముందు వృద్ధుడి మొండెం నుంచి తలను వేరు చేసి బలిచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని గోండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
కాల్పుల్లో జర్నలిస్టు మృతి
లక్నో: జర్నలిస్టును తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విక్రమ్ జోషి అనే వ్యక్తి ఓ మీడియా సంస్థలో జర్నలిస్టుగా పని చేస్తున్నాడు....
సైనికుడి తండ్రిని నరికి చంపి… భార్యపై…
లక్నో: భూవివాదంలో ఓ భారత సైనికుడి తండ్రిని చంపిన అనంతరం అతడి భార్యపై దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని అమేథీలోని మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సూర్య ప్రకాశ్...
దెయ్యం పట్టిందని… పంది మలమూత్రాలు తినిపించి….
భువనేశ్వర్: మహిళకు దయ్యం పట్టిందని మంత్రగాడు దెబ్బలు కొట్టి నిప్పుతో కాల్చి... పంది మలమూత్రాలు తినిపించిన సంఘటన ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళకు కొన్ని...
కరోనా రోగి ఇంట్లో మటన్ తో విందు భోజనం చేసిన దొంగలు…
రాంఛీ: కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి మటన్ కూరతో విందు భోజనం చేసి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఝార్ఖండ్లోని జమ్షెడ్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జుగ్సలాయ్...
నాలుగు ప్లాట్ల కోసం బిచ్చగత్తెను చంపిన కోడలు…..
ముంబయి: నాలుగు ప్లాట్లు ఉన్న బిచ్చగత్తెను కోడలు చంపిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరం చెంబూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....సంజన్న 70 ఏళ్లు వృద్ధురాలుకు పిల్లలు లేకపోయేసరికి భర్త...
పరువు హత్య….. అక్కను చంపిన సోదరుడు
లక్నో: కులాంతర వివాహం చేసుకుందని అక్కను తుపాకీతో సోదరులు కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మెయిన్పూరీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జ్యోతి మిశ్రా (20), రోహిత్ యాదవ్ (25)...
కూతురు బాయ్ ఫ్రెండ్ ను తుపాకీతో కాల్చి….
పూనే: కూతురి బాయ్ ఫ్రెండ్ను హత్య చేయించిన సంఘటన మహారాష్ట్రలోని పూనేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యశ్వంత్ కాంబ్లే అనే వ్యక్తి బిల్డర్గా పని చేసేవాడు. యశ్వంత్ ఒక కూతురు...
ఘోర రోడ్డు ప్రమాదం…. ఎగిరి 50 మీటర్ల దూరంలో పడ్డారు…. (వీడియో)
పుదుచ్చేరీ: రాంగ్రూట్లో కారు అతివేగంగా వచ్చి సైకిల్, బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన పుదుచ్చేరీలోని విలియనూర్లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూలై 13 మధ్యాహ్నం...
నవ వధువును చంపి…. ప్రియుడు ఆత్మహత్య….
ఛండీగఢ్: నవ వధువును చంపేసి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానాలోని గురుగ్రామ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాన్ కౌన్ గ్రామంలో రాజేశ్(30)కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు....
బిజెపి ఎంఎల్ఎ ఆత్మహత్య?
కోల్ కతా: బిజెపి ఎంఎల్ఎ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్ లోని హెమ్తాబాద్ నియోజకవర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... 2019లో ఎంఎల్ఎ దేవేంద్ర నాథ్ సిపిఐఎం పార్టీలో నుంచి...
భువనగిరిలో ఆద్య తండ్రి ఆత్మహత్య
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరిలో ఆద్య తండ్రి కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల క్రితం ఘట్కేసర్లో...
బాలుడి ప్రాణం తీసిన వీడియో
ముంబయి: 17 ఏళ్ల బాలుడు చీర కట్టుకొని డ్యాన్స్ చేసిన వీడియోను తొలగించాలని తన స్నేహితులకు చెప్పడంతో వారు అతడిని హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరం దారావిలో జరిగింది. పోలీసులు...
పిల్లలతో ఆడుకోనివ్వలేదని పక్కింటినే తగలబెట్టాడు… ఐదుగురు మృతి
లక్నో: హోలీ వేడుకలను పక్కింటి పిల్లలతో ఆడుకోనివ్వలేదని ఆ ఇంటిని ఓ వ్యక్తి తగలబెట్టడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మోయిన్పూరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
ప్రియుడితో కలిసి భర్తను చంపి…. భర్త కనిపించడంలేదంటూ…
లక్నో: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అర్జున్ సింగ్ మోహినీ అనే దంపతులు ఉన్నారు. అర్జున్ సింగ్ తాగుడుకు...
కరోనా సోకిందని అనుమానంతో బస్సు నుంచి అమ్మాయిని నెట్టేయడంతో…..
లక్నో: ఢిల్లీ నుంచి షికోహబాద్కు బస్సులో 19 ఏళ్ల అమ్మాయి వెళ్తుండగా కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెను కిందకు నెట్టేయడంతో 30 నిమిషాల తరువాత ఆ యువతి...