Home Search
%E0%B0%B2%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D %E0%B0%A1%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
కరోనా టీకా
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో లాక్డౌన్ విఫలమైనప్పటి నుండి ఆశ ఇప్పుడు సంభావ్య టీకా వైపుకు తిరిగింది. ఇది వ్యాధి నుండి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది, ప్రపంచాన్ని సాధారణ స్థితికి...
మసకబారిన నియామకాలు
15 ఏళ్లలో ఎప్పుడూ ఇలా లేదు : సర్వే
న్యూఢిల్లీ : కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా దేశీయంగా నియామకాలు 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయని సర్వే వెల్లడించింది. అంతే కాదు, ఈ...
ఆర్బిఐ నిగ్గు తేల్చిన నిజం
కరోనా లాక్డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...
తమిళనాడులో ఆగస్టు 31వరకు లాక్డౌన్ పొడిగింపు..
చెన్నై:తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అయితే కొన్ని సడలింపులు కల్పించడంతోపాటు కొన్ని ఆంక్షలను కూడా విధించింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే చోట, రెస్టారెంట్టు, హోటళ్లలో డైనింగ్...
మహిళా కానిస్టేబుల్కు వార్నింగ్.. మంత్రి కొడుకు అరెస్ట్
సూరత్: గుజరాత్లో ఆరోగ్య శాఖ మంత్రి కుమారుడిని, అతని ఇద్దరు స్నేహితులను లాక్డౌన్ నేపథ్యంలో విధించిన నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్లో నైట్ కర్ఫ్యూ నిబంధనలను...
ఫోటో స్టూడియోలకు గిరాకీ లేదు
కష్టాల కడలిలో ఈవెంట్ మేనేజ్మెంట్లు
హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ పలు రంగాలు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనా నిబంధనలలో భాగంగా పెళ్ళిళ్ల తీరే మారిపోయింది. అతి తక్కువమంది అతిథులు(50 మందికి...
పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
జూలై 31 వరకు ప్రత్యేక కెసిసి కార్యక్రమాలు
రూ.3 లక్షల వరకు రుణం.. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది పాడి రైతులకు లబ్ధి
హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో ఆర్థికంగా కుదేలైన పాడి...
లాక్డౌన్ కాలంలో 1461 రోడ్డు ప్రమాదాలు
750మరణాలు, మృతుల్లో 198 మంది వలస కార్మికులు
న్యూఢిల్లీ : లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా 198మంది వలస కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్టు సేవ్లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో...
ఇకపై రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు
కేంద్రం పాత్ర పరిమితమే
ఆ 30 మున్సిపాలిటీల్లో మాత్రం మరింత కఠినంగా ఆంక్షలు
ప్రార్థనా మందిరాలు , మెట్రో సర్వీసులపైనా రాష్ట్రాలకే నిర్ణయాధికారం
లాక్డౌన్ సడలింపులపై కేంద్ర అధికారుల వెల్లడి
న్యూఢిల్లీ: జూన్ 1వ తేదీ తర్వాత లాక్డౌన్ను...
లాక్డౌన్ తర్వాత ప్రజా రవాణా వాడకం తగ్గొచ్చు
ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్న జనం
సొంత వాహనాల వాడకం కూడా పెరుగుతుంది
నడక, సైక్లింగ్ వైపు మళ్లే వారూ పెరుగుతారు
సిఎస్ఇ తాజా సర్వేలో వెల్లడైన విస్తుపోయే వాస్తవాలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆరు...
ల్యాప్టాప్లపై 40 శాతం డిస్కౌంట్
హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి అయింది. దీంతో దేశవ్యాప్తంగా ల్యాప్టాప్, డెస్క్టాప్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో కస్టమర్లను...
దేశవ్యాప్తంగా క్వారంటైన్లో 23లక్షల మంది
మహారాష్ట్రలో అత్యధికంగా 6 లక్షల మంది
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో దాదాపు 23 లక్షల మంది ఉన్నారు. వీరిలో దేశంలోని ఒక...
భానుడి ఉగ్రరూపం
వడగాల్పుల తీవ్రత.. ఉక్కపోత అధికం...
బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక...
కూలర్లు, ఏసీలు ఉన్నా ప్రయోజనం నిల్
సేద దీరేదెలా? భానుడి ప్రకోపం చల్లారేదెన్నడూ...!?
హైదరాబాద్ : అటు దేశ, ఇటు రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజు...
కరోనా ఉధృతి అంతగా లేదు
లాక్డౌన్ నిబంధనలు సడలించినా పెద్దగా ప్రభావం కనిపించడంలేదు
ప్రజలు భయోత్పాతానికి గురికావద్దు
భవిష్యత్తులో కేసులు పెరిగినా వైద్యశాఖ సిద్ధంగా ఉంది
ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి :ఉన్నత స్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా...
ఆ 11 నగరాలకే లాక్డౌన్ పరిమితం!
మిగతా ప్రాంతాల్లో మరిన్ని సడలింపులు
మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ప్రకటన చేసే అవకాశం
31న ముగియనున్న నాలుగోదశ లాక్డౌన్ గడువు
న్యూఢిల్లీ: ఈ నెల 31తో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ నాలుగో దశ ముగియనున్న...
అమ్మ కోసం.. ఒంటరిగా ఢిల్లీ నుంచి బెంగళూరుకు బుడ్డోడు..
బెంగళూరు: లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో దేశీయ విమానయాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో తమ కుటుంబాలకు దూరంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న...
‘చోక్డ్’ ట్రైలర్ విడుదల
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మరో బాలీవుడ్ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ కు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో 'చోక్డ్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. రోషన్ మాథ్యూ,...
బతుకు బండి పరుగు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ జనజీవనం ప్రారంభమైంది. కరోనా లాక్డౌన్ సందర్భంలో 56 రోజుల సుదీర్ఘ విరామం అనంతర సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి బస్సులు మంగళవారం ఉదయం నుంచే...
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు
హైదరాబాద్: నగరంలో లాక్డౌన్కు కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో చాలా రోజుల తర్వాత మొదటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదయింది. లగేజ్ ఆటో డ్రైవర్ మద్యంతాగి వాహనం నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు....
వాలెట్లే సైబర్ నేరస్తుల టార్గెట్
వాలెట్లే సైబర్ నేరస్తుల టార్గెట్
బాధితుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎక్కువ
8,500మంది బాధితుల ఫిర్యాదు
హైదరాబాద్: కరోనా సమయంలో సైబర్ నేరస్తులు ఇ-వాలెట్లను లక్ష్యంగా చేసుకుని దోచుకున్నారు. లాక్డౌన్ విధించడంతో చాలామంది ఇళ్ల నుంచే పనిచేశారు. బయటికి...