Home Search
%E0%B0%B2%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D %E0%B0%A1%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
కార్మిక చట్టాల్లో మార్పులు!
12 గంటల పాటు విధులు
వారంలో రెండు రోజుల పాటు సెలవు
ప్రతి 50 మంది కార్మికులకు ఒక ఆరోగ్య కార్యకర్త
ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై ప్రభుత్వానికి అప్డేట్
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన అనంతరం కార్మిక చట్టాల్లో...
ఖైరతాబాద్ లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
హైదరాబాద్: నగరంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో భారీగా వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఓ లారీ స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై...
మే 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఆదివారంతో మూడో విడత లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్రం దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్డౌన్ పొడిగించింది....
గ్రేటర్ లో ఆర్టిసి ప్రయాణాలపై ప్రణాళికలు సిద్దం చేస్తున్న అధికారులు
బస్సుల్లో సోషలో డిస్టెన్స్పై ఆదేశాలు రాలేదు
నిబంధన పాటిస్తే
ప్రస్తుత బస్సులు సరిపోవు
అభిప్రాయం వ్యక్తం చేస్తున్న అధికారులు
మన తెలంగాణ, హైదరాబాద్ : లాక్డౌన్ ఆంక్షలు దశల వారీగా తొలగిస్తున్న నేపథ్యంలో ట్రాన్స్పోర్టు రంగంలో నిబంధనలతో...
ప్రజారవాణా పునరుద్ధరణ?
నిరంతర జన ప్రవాహాలు లేని సమాజం జడపదార్థం వంటిదే. కరోనా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత గత 50 రోజులకు పైగా ఇదే దృశ్యం. ఒక్క మన దేశమే కాదు దాదాపు...
ఏడాదికి 15 రోజులు ఇంటినుంచే పని
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ ఆమలు
ముసాయిదాలో ప్రతిపాదించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇకపై ప్రభుత్వ అధికారులు ఏడాదికి 15 రోజులు ఇంటినుంచి పని చేసేలా సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డిఓపిటి) ముసాయిదాను సిద్ధం చేసినట్లు...
14 షాపులు సీజ్
కోవిడ్ నిబంధలను పట్టించుకోని షాపుల నిర్వాహకులు
హైదరాబాద్: కోవిడ్ 19న నిబంధనలకు విరుద్ధంగా షాపులను తెరిచిన వారిపై జిహెచ్ఎసి అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడవ దశ లాక్డౌన్ అనంతరం నిర్మాణ...
50 రోజుల తరువాత మళ్లీ రైలు కూత
న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన మొదటి రెండు రైళ్లు
17న న్యూఢిల్లీ సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు
20న సికింద్రాబాద్ న్యూఢిల్లీ రైలు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా లాక్డౌన్ వల్ల రద్దయిన రైళ్ల సర్వీసులు 50 రోజుల తరువాత...
నగరం కిటకిట
సాధారణ రద్దీవలే రోడ్లపైకి వచ్చిన వాహనాలు
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భారీగా ఆగిన వాహనాలు
తనిఖీ చేస్తూ జరిమానాలు విధించిన ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో వాహనాలు సోమవారం యథేచ్ఛగా తిరిగాయి. లాక్డౌన్ విధించడానికి ముందు...
ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం
గ్రామాలకు కరోనా పాకకుండా చేయాలి, దేశం ముందున్న పెద్ద సవాల్ ఇదే
లాక్డౌన్తో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంది,
దానికి తగట్టుగా ఆర్థిక ప్యాకేజీ ఉండబోతోంది
లాక్డౌన్ పొడిగింపును వ్యతిరేకించిన 12 రాష్ట్రాలు!
ఎవరైనా...
విష వాయు విలయం
చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్డౌన్ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి...
సీజ్ చేసిన వాహనాలు వెనక్కి
రూ.500 జరిమానాతో సరి
భద్రత భారం కావడంతో నిర్ణయం
ఇప్పటికే 34వేల వాహనాలు రిలీజ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు తిరిగి వెనక్కి...
పాస్లున్నా పంపిస్తలేరు!
సరిహద్దుల్లో వాహనాల నిలిపివేత
చెక్పోస్టుల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు
సమస్య పరిష్కారానికి ప్రయాణికుల విన్నపాలు
పోలీసు శాఖపై ఆగ్రహం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్ డౌన్ ను మరింత కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం...
విమర్శలు చేసేందుకు ఇది సమయం కాదు: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నివారణకు లాక్ డౌన్ తో పాటు మరిన్ని అంశాలపై దృష్టి పెట్టాలని రాహుల్ గాంధీ అన్నారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక ప్రణాళిక ఉండాలని రాహుల్...
రెండో ప్యాకేజీ రెడీ
ఎప్పుడైనా ప్రకటించే అవకాశం, ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన ప్రధాని
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న లాక్డౌన్ పార్ట్ 3 వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దేశీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి...
Cartoon 07-05-2020
కరోనా పాజిటివ్ పురుషుల్లోనే ఎక్కువ
అమ్మాయి పేరులా ఉందని కరోనాతో వెధవ్వేషాలు వేసుంటారు.... అందుకే మగాళ్ల వెంటే పడ్తుంది!
Cartoon 06-05-2020
దేశ ఆర్థిక వ్యవస్థని బాగు చేసే పనిని నెత్తికెత్తుకున్నా.... ...
హైదరాబాద్ లో వైన్స్ షాపులను తనిఖీ చేసిన ఎక్సైజ్ సిబ్బంది
వైన్ షాపులలో తనిఖీలు...
మనతెలంగాణ, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనల మేరకు మూసివేసిన వైన్స్ షాపులను జిహెచ్ఎంసి పరిధిలోని ఎక్సైజ్ సిబ్బంది మంగళవారం తనిఖీలు చేస్తున్నారు. వైన్స్ షాపులు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నా...
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని…. గర్భవతిని కాల్చిన భర్త
లక్నో: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని నాలుగు నెలల గర్భవతిని భర్త తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో జరిగింది. భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు...