Home Search
కరోనా పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
వుహాన్ లోని 11 మిలియన్ మందికి కరోనా పరీక్షలు
డెల్టా వేరియంట్ వ్యాప్తిపై ప్రభుత్వం ఆందోళన
బీజింగ్: చైనాలో కరోనా వైరస్కు పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్ నగరంలో స్థానికంగా కరోనా కేసులు తీవ్రంగా వ్యాపిస్తుండడంతో నగరం లోని 11 మిలియన్ మందికి సామూహిక...
ఒక్క రోజులోనే 20 లక్షలకు పైగా కరోనా పరీక్షలు
ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 20 లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచంలో అత్యధికంగా కరోనా టెస్టులు చేసినట్టు ఇండియా రికార్డు...
92 లక్షలు దాటిన కరోనా పరీక్షలు….
కొత్తగా మరో 157 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 35, జిల్లాల్లో 122 పాజిటివ్లు
3,01,318కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 92 లక్షలు దాటింది. గతేడాది మార్చి...
91 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 181 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో44, జిల్లాల్లో 137 పాజిటివ్లు
3,00,717కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 91 లక్షలు దాటింది. గతేడాది మార్చి నుంచి ఇప్పటి...
84 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 165 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 35, జిల్లాల్లో 132 పాజిటివ్లు
2,97,278కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 84 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి...
రాష్ట్రంలో 77 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 189 పాజిటివ్లు
జిహెచ్ఎంసి పరిధిలో 38, జిల్లాల్లో 151 మందికి వైరస్
2,93,590 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 77 లక్షలు దాటింది. మార్చి నుంచి...
76 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 214 మందికి వైరస్, ఇద్దరు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 38, జిల్లాల్లో 176 మందికి వైరస్
2,92,835 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 76 లక్షలు...
ఎపిలో కోటీ 27లక్షలు దాటిన కరోనా పరీక్షలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 49,483 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 139 మందికి కొత్తగా కోవిడ్-19 సోకింది. అదే సమయంలో మరో 254 మంది...
67 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 67 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల 23 వేల 710 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ...
66 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
జిహెచ్ఎంసి పరిధిలో 109, జిల్లాల్లో 465 మందికి వైరస్
2,83,556కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 66 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా...
65 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 617 పాజిటివ్లు, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 103, జిల్లాల్లో 514 మందికి వైరస్
2,82,347కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 65 లక్షలు దాటింది. మార్చి...
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు పెంపు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారిని త్వరగా గుర్తించేందుకు వైద్యశాఖ రేపటి నుంచి టెస్టులను పెంచాలని వైద్యసిబ్బందికి ఆదేశించింది. 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలో రోజుకు 120మందికి చేసేందుకు ఆరోగ్య...
62 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 491 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 102 మంది ఉండగా, ఆదిలాబాద్లో 6, భద్రాద్రి 21, జగిత్యాల 10, జనగాం 5, భూపాలపల్లి 6,...
60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 60 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల 29 వేల 209 మందికి పరీక్షలను నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు...
57 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 622 పాజిటివ్లు తేలాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 104 ఉండగా ఆదిలాబాద్లో 8, భద్రాద్రి 29, జగిత్యాల 15, జనగాం 7, భూపాలపల్లి 8, గద్వాల 2,...
53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల 32 వేల 150 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది....
45 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 45 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,47,284 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు...
25 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 25 లక్షలు దాటింది. ఆదివారం చేసిన 31,095 కలిపి మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25,19,315 టెస్టులు చేసినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే...
కరోనా పరీక్షలు చేయించుకుంటున్న మంత్రులు
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పార్లమెంట్ మార్గదర్శకాల మేరకు ప్రజాప్రతినిధులంతా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కరోనా నెగటివ్ ఉన్నవారికే ఎంట్రీ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలోమంత్రులు తమ కార్యాలయాల్లో కరోనా...
నగరంలో విస్తృతంగా కరోనా పరీక్షలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఆరునెలలుగా ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన వైరస్ రోజు రోజుకు విస్తరిస్తూ అమాయకులను బలిగొట్టుంది. దీంతో వైద్యశాఖ...