Friday, May 17, 2024

కిడ్నాప్‌కు సూత్రదారి అఖిల ప్రియనే

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్‌కు సంబంధించి కీలక ఆధారలను హైదరాబాద్ పోలీసులు సేకరించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిల ప్రియనే కిడ్నాప్ సూత్రధారిగా పోలీసులు తేల్చారు. భార్గవ్ రామ్, అఖిల ప్రియా పాత్రపై పూర్తి ఆధారాలు  పోలీసులు సేకరించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో పలువురు అఖిల ప్రియ అనుచరులు పాల్గొన్నట్టు గుర్తించారు. కిడ్నాప్‌నకు వాడిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మాట్లాడిన ఆడియో రికార్డ్‌ను పోలీసులు బయటపెట్టనున్నారు. అఖిల ప్రియను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. బేగంపేట మహిళ పోలీస్ స్టేషన్‌లో ఆమెను విచారించనున్నారు. పరారీలో ఉన్న భార్గవ రామ్ ఆచూకీపై ఆమె ద్వారా పోలీసులు ఆరా తీయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News