Monday, April 29, 2024

అక్షయ్ ‘సూర్యవంశీ’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

 

బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యవంశీ’. ఈ చిత్రాకి స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అక్షయ్ సరసన పొడువుకాళ్ల సుందరి కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా అక్షయ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ట్రైలర్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ మూవీ మార్చి 24న గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది.

Akshay Kumars ‘Sooryavanshi’ Trailer released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News