Monday, May 27, 2024

ఎపిలో కొత్తగా 13వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 13212 fresh Corona Cases

అమరావతి: ఎపిలో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత ఎపిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 44,516 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,212 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 5మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కోవిడ్-19 నుంచి 2,942 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఎపిలో ప్రస్తుతం 64,136 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

AP Reports 13212 fresh Corona Cases

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News