Sunday, April 28, 2024

విమానాశ్రయంలో పిఎం కోసం సిఎం ఆపివేత

- Advertisement -
- Advertisement -

Bhupendar Bagehel

లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘కాన్ఫరెన్స్ కమ్ ఎక్స్‌పో’కు హాజరవ్వనున్నందున లక్నో విమానాశ్రయంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ను మంగళవారం ఆపేశారు. తానేమి ‘లఖింపూర్ ఖేరి’కి వెళ్లబోవడంలేదని ఆయన చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు.

లఖింపూర్‌లో మరణించిన రైతుల కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్లాలనుకున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని సోమవారమే సీతాపూర్‌లో అరెస్టు చేశారన్నది ఇక్కడ గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News