Monday, April 29, 2024

టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి ఇంగ్లాండ్ జట్లు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. ఇప్పటి వరకు భారత జట్టు టెస్టు, టి-20 సిరీస్ కైవసం చేసుకుంది. ఆత్మవిశ్వాసంతో భారత్, ప్రతీకారంతో ఇంగ్లాండ్ జట్టు సమరానికి సై అంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News