Monday, April 29, 2024

ఢిల్లీ ధనాధన్.. హైదరాబాద్ లక్ష్యం 190

- Advertisement -
- Advertisement -

అబుదాబి: ఐపిఎల్లో 13వ సీజన్ లో భాగంగా అబుదాబి వేదికగా జరుగుతున్న క్వాలిఫైయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. దీంతో హైదరాబాద్ జట్టుకు ఢిల్లీ 190 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్‌రైజర్స్ జట్టుపై టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఓపెనర్లు శిఖర్ ధావన్(78), స్టోయినీస్(38) మెరుపు ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(21), హిట్ మోయర్(40)లు రాణించారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.

IPL 2020 Qualifier 2: DC Sets 190 Runs against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News