Home Search
బాలానగర్ - search results
If you're not happy with the results, please do another search
‘సమగ్ర ఐటీ గ్రిడ్ పాలసీ’ మార్గదర్శకాలు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నలుమూలల ఐటి పరిశ్రమలను విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ గ్రిడ్ పాలసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం జీవోనంబర్...
21 డివిజన్లలో టిఆర్ఎస్ ఆధిక్యం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆర్ సిపురం, పటాన్ చెరు, చందానగర్, హఫీజ్ పేట్, హైదర్ నగర్, జూబ్లీహిల్స్,...
పేరుమోసిన అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
హైదరాబాద్: పేరు మోసిన అంతరాష్ట్రదొంగలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ బాలానగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు గన్స్, 36 తులాల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి...
ఎల్బీనగర్ వంతెనపై బైక్ ను ఢీకొట్టిన కారు…. ఒకరు మృతి
హైదరాబాద్: ఎల్బీనగర్ వంతెన పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బైక్లను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలానగర్కు చెందిన ఉదయ్...
పోలీస్ విచారణలో క్లూస్ టీం కీలక పాత్ర
హైదరాబాద్: పోలీసుల విచారణలో క్లూస్ అండ్ ఫింగర్ ప్రింట్ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం ఆయన క్లూస్...
‘గాంధీ’ నుంచి పరారైన ఖైదీల పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స పొందుతూ పరారైన ఇద్దరు ఖైదీలను శుక్రవారం నాడు చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. చర్లపల్లి, చంచల్గూడ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహ్మద్ జావీద్, అబ్దుల్...
వాడవాడలా.. ‘వాన’ వాసం
వరదనీటిలో హైదరాబాద్ ఆగమాగం
వందేండ్ల తర్వాత ఇదే అతి భారీ వర్షం
అప్రమత్తంగా ఉండండి : సిఎం
వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి
భాగ్యనగరంలో తెగిపోయిన 600 చెరువులు
1500లకు పైగా కాలనీలు, బస్తీలు జలమయం
కాగితపు పడవల్లా...
కుండపోత
హైదరాబాద్: కుంభవృష్టి వర్షంతో నగరవాసులు గజగజ వణికిపోయారు. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరం పూర్తిగా చెరువులను తలపించింది. కాలనీలు, బస్తీలు రోడ్లు పూర్తిగా కాల్వలను తలపించాయి. నగరంలోని...
కుదిపేసిన కుంభవృష్టి
చరిత్రలో ఇదే
భారీ వర్షం
వాయుగుండం ప్రభావంతో పొద్దుగాల మొదలు పెడితే తెల్లారేవరకు రాజధాని హైదరాబాద్ సహా యావత్ తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగింది. నల్లని మబ్బులతో పగబట్టినట్టే వరుణుడు భయోత్పాతం సృష్టించాడు. గంట...
తడిసి ముద్దయిన భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. హైదరాబాద్లో సాయంత్రం 4 గంటలకే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. నగరంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భాగ్యనగరం తడిసి మద్దయింది....
గాంధీలో పరారైన ఖైదీ అరెస్ట్
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీలు పరారైన సుందర్ను శనివారం నాడు బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రి నుంచి నలుగురు ఖైదీల పరారైన ఘటన కలకలం రేపిన విషయం...
మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారం
కుత్బుల్లాపూర్: మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారమని, ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి భావితరాలకు స్వచ్చమైన గాలిని అందించాలని బాలానగర్ జోన్ డిసిపి పి.వి.పద్మజ అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్...
నగరాన్ని వణికిస్తున్న వరుణుడు
హైదరాబాద్: నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం నగర వ్యాప్తంగా అర్థరాత్రి వరకు కొనసాగింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కుండపోతవర్షంతో నగరం పూర్తిగా...
గుట్కా విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను నగర వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు చేశారు. బోరబండ, లంగర్హౌస్,ఆసిఫ్నగర్లో...
గప్ చిప్ గా గ్యాంబ్లింగ్
పెట్రోల్ బంక్ల్లో మోసాల ముఠా గుట్టురట్టు
లీటర్ పెట్రోల్కు 970మి.లీటర్లు మాత్రమే వచ్చేలా ఎలక్ట్రానిక్ చిప్ల అమరిక
వినియోగదారులను ముంచుతున్న యాజమాన్యాలు
తెలంగాణలో 11, ఎపిలో 19 బంకులపై చర్యలు
నలుగురు అరెస్టు, పరారీలో బంకుల యజమానులు
హైదరాబాద్:...
పరిశ్రమలో రియాక్టర్ పేలుడు.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్: మందుల తయారీ పరిశ్రమలో రియాక్టర్ పేలి నలుగురు కార్మికులు గాయపడిన సంఘటన బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ లో విరుపక్షా ఫార్మా పరిశ్రమలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం పరిశ్రమలోని రియాక్టర్...
గడువు ముగిసిన పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
కోటి రూపాయల విత్తనాలు స్వాధీనం
నలుగురు అరెస్టు, పరారీలో ముగ్గురు
దాడి చేసిన బాలానగర్ ఎస్ఓటి పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాదద్ : గడువు ముగిసిన పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు....
మేడ్చల్లో 12 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న యువకుడు…. అరెస్టు
మేడ్చల్: ప్రపంచ పిల్లల దినోత్సవం రోజున 12 ఏళ్ల బాలికను ఓ యువకుడు పెళ్లి చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మండలం కండ్లకోయ గ్రామంలో జరిగింది. పోలీసలు పోస్కో యాక్ట్ కింద...
ఎలా ఉన్నారు.. ఇక్కడెట్లుంది?
వలస కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి కెటిఆర్
మరో రెండు వారాల పాటు బయటకు వెళ్లొద్దని సూచన
అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కన్స్ట్రక్షన్ కంపెనీ, స్థానిక అధికారులకు మంత్రి ఆదేశాలు, సౌకర్యాలు బాగున్నాయన్న...
త్వరలోనే కరోనా సంక్షోభం తొలగిపోతుంది: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని వలసకూలీల యోగక్షేమాలు తెలుసుకునేందుకు వారు ఉన్న పలు ప్రాంతాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వలస కూలీలతో మాట్లాడి వారి...