Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
భిన్నత్వంలో ఏకత్వమే
విధి నిర్వహణలో అంకిత భావం అవసరం
మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తి కొనసాగించాలి
పోలీసులకు ప్రజలతో సన్నిహిత్యం పెరగాలి
20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
మనతెలంగాణ/హైదరాబాద్: విభన్నత్వంలో ఏకత్వం...
స్టార్టప్లకు సలాం
కొత్త కంపెనీలకు విశేష ప్రోత్సాహం అందిస్తాం
వైద్యపరికరాల ఉత్పత్తిని గణనీయంగా పెంచదలిచాం
80% పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం
- బయోఆసియా ముగింపు సభలో కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ ః వైద్య పరికరాలు ఉత్పత్తి గణనీయంగా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
పట్టణాలకు పట్టం
24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి
రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి
పట్టణ ప్రగతితో పునాది వేయాలి
పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి
ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి
పౌరులకు మెరుగైన సేవలు అందించాలి
పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...
బయోఆసియాతో మరిన్ని పెట్టుబడులు
హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి లైఫ్సైన్సెస్ కంపెనీలు
నేటి నుంచి మూడు రోజుల పాటు హెచ్ఐసిసిలో జరగనున్న బయోఆసియా సదస్సు ఇందుకు తోడ్పడుతుంది : మంత్రి కెటిఆర్
పాల్గొననున్న 37 దేశాలకు చెందిన 2వేల...
కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం
88 మంది అనుమానితులకు పరీక్షలు
ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు
ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...
బైక్ ను ఢీకొట్టిన లారీ: ఇద్దరు యువకుల మృతి
మన తెలంగాణ / బాలానగర్: ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయత్నిస్తున్నారు. తాము ఉద్యోగం అన్వేషించేందుకు శంషాబాద్ వెళ్తామని తమ ఇంట్లో చెప్పి ఆ స్నేహితులు ద్విచక్ర వాహనంపై ఇంటి...
నాన్వెజ్ అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్
హైదరాబాద్ : కరోనా వైరస్ ఎఫెక్ట్ నాన్ వెజ్ అమ్మకాలపై పడింది. జంతువుల వల్లే వైరస్ వస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మాంసాహారం తినేవారు భయపడుతున్నారు. ఉన్నపళంగా చికెన్, మటన్తో పాటు...
నీట్ నకిలీ అభ్యర్థుల గుట్టు విప్పండి…
చెన్నై: తమిళనాడులో గత ఏడాది నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షలో అసలు అభ్యర్థులకు బదులుగా పరీక్ష రాసిన ఇద్దరు మహిళలతో సహా 10 మంది నకిలీ అభ్యర్థుల ఫోటోలను...
ఒంటెపై వరుడు.. చేతిలో ప్లకార్డులు!
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు భిన్న రూపాలలో వ్యక్తమవుతున్నాయి. కేరళలో వినూత్న రీతిలో సిఎఎపై నిరసన వెల్లడైంది. పెళ్లి మండపానికి ఒంటెపై బయల్దేరిన పెళ్లి కొడుకు చేతిలో సిఎఎ వ్యతిరేక...
సైబర్ నేరాల నిరోధ జాతీయ శిక్షణకు ఇద్దరు సిఐలకు ఆహ్వానం
హైదరాబాద్ : పిల్లలు, మహిళలపై సైబర్ నేరాల నిరోధ జాతీయ శిక్షణకు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు సునీత, విశ్వేశ్వర్లకు ఆహ్వానం అందింది. బాలలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నిరోధానికి యునిసెఫ్...
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పరమేశ్వరన్ కన్నుమూత
కోచి : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రముఖ సిద్ధాంతకర్త, మేధావి, రచయిత పి.పరమేశ్వరన్ శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు కేరళలోని పాలక్కడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారని సంఘ్ పరివార్ వర్గాలు తెలిపాయి. అక్కడ...
కరోనా మృతుల్లో తొలి విదేశీయులు
అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి
చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు
జపాన్ ఓడలో మరికొందరికి కరోనా
బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...
రాష్ట్రాల తిరుగుబాటు బావుటా
మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....
‘కా’ ఆందోళనలపై ప్రధాని వ్యాఖ్యల్లో వాస్తవం లేదు
ఘాటుగా స్పందించిన కేరళ సిఎం పినరయ్
తిరువనంతపురం : కేరళలో ‘కా’ కు వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో తీవ్రవాదులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా...
హైదరాబాద్ బిర్యానీ తరువాతే ఏ బిర్యానీ అయినా..!: కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎవ్వరినైనా అడిగిచూడండి.. అమితాబ్ జీ ప్రపంచంలోనే బెస్ట్ బిరియానీ అంటే హైదరాబాద్ బిరియానీ అనే చెబుతారని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. కచ్చితంగా చెప్పగలను హైదరాబాద్ బిరియానీతో మిగిలిన వేటిని...
నల్లా తిప్పితే నీళ్లకు బదులు మద్యం!
త్రిసూర్(కేరళ): ఇల్లే బార్గా మారి..నల్లాలో నీళ్లు బదులు మద్యం ప్రవహిస్తే ఎలా ఉంటుంది? త్రిసూర్ పట్టణంలోని సాలమన్ అవెన్యూలో ఒక అపార్ట్మెంట్లో నివసించే 18 కుటుంబాలు ఈ రకమైన వింత అనుభవాన్ని ఇటీవల...
నోటిఫికేషన్ ఇవ్వండి
‘గ్రామ న్యాయాలయాల’పై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: ‘గ్రామ న్యాయాలయాల’ ఏర్పాటుకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉన్న రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా ఆపని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ ప్రక్రియ వేగంగా...
అందరికీ అందాలి
నేప్కిన్ల విషయంలో ఇప్పటికీ కొరత ఉంటూనే ఉంది. మారుమూల గ్రామాల్లో నివసించే అమ్మాయిలు పేదరికం వల్ల నేప్కిన్లు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. నేప్కిన్లు చవగ్గా లభించేవి కావు. అంత ధర పెట్టి కొనే...
14,562 మందికి కరోనా
25 దేశాలకు వైరస్ వ్యాప్తి
ఢిల్లీకి 323మంది భారతీయులు
ఫిలిపీన్స్లో ఒకరి మృతి
ఇప్పటి వరకు 305 మరణాలు
బీజింగ్/వుహాన్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 305కు చేరింది. చైనా బయట...
కోటీశ్వరి కౌశల్య కార్తీక
మీలో ఎవరు కోటీశ్వరి షోలో కౌశల్య కార్తీక పాల్గొని కోటి రూపాయలు గెల్చుకొంది. మాట్లాడలేని, వినలేని కౌశల్య మదురై ప్రిన్సిపుల్ సెషన్స్ జడ్జి కోర్టులో, జూనియర్ అసిస్టెంట్ ప్లస్ టూ వరకు, నాగర్...