Tuesday, May 21, 2024
Home Search

రాజస్థాన్ - search results

If you're not happy with the results, please do another search
Franchise ownership ready to IPL managed

ఐపిఎల్‌పై చిగురిస్తున్న ఆశలు!

  ఖాళీ స్టేడియాల్లో టోర్నీకి ఫ్రాంచైజీల అంగీకారం! ముంబై: కరోనా దెబ్బకు ఇప్పటికే నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఖాళీ స్టేడియాల్లో క్రీడలను నిర్వహించేందుకు కేంద్ర...
Corona Cases

ఎపిలో గత 24 గంటల్లో 52 పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతూ ఉంది. గత 24 గంటల్లో ఎపిలో 52 కొత్త కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ...
Actor Satyajeet Dubey's mother corona positive

బాలీవుడ్ నటుడు తల్లికి కరోనా….

ముంబయి: మహారాష్ట్రలోని కరోనా వైరస్ కలవరపెడుతోంది. బాలీవుడ్ నటుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా వైరస్ సోకడంతో అతడిని స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆమెకు జ్వరం, ఒళ్లు నొప్పులు...
AIIMS Delhi Doctor JN Pande Dies due to Covid 19

రికవరీలో రాష్ట్రం హిస్టరీ

  పంజాబ్ తర్వాత రెండో స్థానం చికిత్సపట్ల కోలుకుంటున్నవారి సంతృప్తి మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా రికవరీ రేట్‌లో(కోలుకుంటున్న వారు) రాష్ట్రం ముందంజలో నడుస్తుంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న గణాంకాల ప్రకారం కరోనా రికవరీ రేట్‌లో తెలంగాణ రెండవస్థానం(శనివారం...
Reported 534 New Corona Cases in Delhi

బ్యాంక్‌కు వచ్చిన కరోనా బాధితుడు…  సిబ్బంది క్వారంటైన్ కు….  

  హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా పాతబస్తీలోని పురానాపూల్‌లో ఎస్‌బిఐ బ్యాంక్‌కు కరోనా సోకిన వ్యక్తి రావడంతో బ్యాంక్ సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. బ్యాంక్ సిబ్బంది కుటుంబ సభ్యుల్ని...
253 New Corona Cases Register in Telangana

దేశ రాజధాని ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. పదివేలకు చేరువలో పాజిటీవ్ కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 422 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ...
28 Members corona positive

హైదరాబాద్ లో ఒకే అపార్ట్‌మెంట్‌లో 28 మందికి కరోనా

  హైదరాబాద్: ఒకే అపార్ట్‌మెంట్‌లో 28 మందికి కరోనా వైరస్ సోకడం కలకలం సృష్టిస్తున్న సంఘటన హైదరాబాద్‌లోని మాదన్నపేటలో జరిగింది. కరోనా బారిన పడిన వారిలో 11 ఏళ్ల చిన్నారి, 80 ఏళ్ల వృద్ధులు,...
UP-Accident

యుపిలో ఘోర రోడ్డుప్రమాదం: 23మంది మృతి

ఔరయ: ఉత్తరప్రదేశ్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఔరాయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23మంది వలస కూలీలు చనిపోయారు.మరో 15మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....
TS Govt extends Lockdown till July 31 in Cantonment jones

కరోనా కేసుల్లో చైనాను దాటేశాం

దేశవ్యాప్తంగా 85వేలు దాటిన వైరస్ బాధితులు చైనా కేసులు 82,933 2,649 మంది వైరస్‌కు బలి న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో...
Covid-19

ఎపిలో మరో 57 మందికి సోకిన కరోనా

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 9,038 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 102 మందికి కరోనా మహమ్మారి సోకినట్లు ఆంధ్రప్రదేశ్...
corona

ఇండియా@78,768…. రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 8470కి చేరుకోగా 115 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్...
CRPF Jawan shot himself fearing to Covid 19 Infection

కరోనా సోకిందనే భయంతో సిఆర్‌పిఎఫ్ జవాన్ ఆత్మహత్య..

శ్రీనగర్‌ః కరోనా వైరస్ సోకిందేమోనని భయంతో ఓ సిఆర్‌పిఎఫ్ జవాన్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసకున్నాడు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్‌లో అనంతనాగ్ జిల్లాలోని మతన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని...
corona

24 గంటల్లో 3604 కేసులు

  ఢిల్లీ: గత 24 గంటల్లో 3604 కేసులు పెరిగాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత దేశంలో కరోనా కేసులు 70 వేలకు పైగా చేరుకోగా 2293 మంది మృత్యువాతపడ్డారు. ప్రసుతం...

మన్మోహన్‌సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నది: ఎయిమ్స్ వైద్యులు

  న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, చికిత్సకు స్పందిస్తున్నారని సోమవారం ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం మన్మోహన్‌సింగ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు...
Covid-19

విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా….

  ఢిల్లీ: విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. విద్యుత్ శాఖకు సంబంధించిన శ్రమ శక్తి భవన్ ను మూసివేశారు. విద్యుత్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఉన్నతాధికారులు సూచించారు....
CORONA

ఇండియా@ 67 వేలు…. ఒక్క రోజే 4200 కేసులు

ఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ దేశమంతా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 22,171 కేసులు నమోదు కాగా 832 మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో...
62 more CRPF personnel test positive for Corona virus

62 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లకు కరోనా

    ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 62 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలో ఇప్పటి వరకు జవాన్లలో కరోనా కేసుల సంఖ్య 234కు చేరుకుంది. ఢిల్లీలో ఉన్న జవాన్లలో 95...
Four Corona positive cases in Yadadri

యాదాద్రి జిల్లాలో నలుగురికి కరోనా

  యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని రోజులు గ్రీన్ జిల్లాగా ఉన్న యాద్రాద్రి కరోనా కేసులు వెలుగు చూడడంతో ఎం ఆత్మకూరు మండలాన్ని రెడ్ జోన్...
5231 Railway Coaches is isolation centers

24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్

  ఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శ లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో లవ్ అగర్వాల్ మీడియాలో మాట్లాడారు....
222 Shramik Special Trains for migrants in india

విదేశాల నుంచి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ : పుణ్య శ్రీవాస్తవ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 56 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ తెలిపారు. రెండు లక్షల యాబై వేల మందిని ప్రత్యేక రైళ్ల...

Latest News