Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ@97… ఎపి@87
హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశ ప్రధానులు మొదలు సామాన్య జనాల వరకు కరోనా బారినపడుతున్నారు. రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా...
కొవిడ్ 19 కాదు ఆకలి 20
Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు...
దిల్దార్ సిఎం
వలస కూలీల పట్ల కెసిఆర్ ఔదార్యానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు
మానవీయ దృక్పథంలో తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార వర్గాలు, సినీ, మీడియా సంస్థల మెచ్చుకోలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవుతున్న...
రాజయోగి దాది జానకి కన్నుమూత
గవర్నర్ డాక్టర్ తమిళిసై సంతాపం
మనతెలంగాణ / హైదరాబాద్ : బ్రహ్మకుమారీల ఆధ్యాత్మిక గురువుగా పేర్కొందిన రాజయోగి దాది జానకి మృతిపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ ఓ ప్రకటనలో సంతాపం తెలియచేశారు. రాజస్థాన్...
కరోనా రోగులు 724.. మృతులు 17
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి....
రాష్ట్రాల వారిగా కరోనా రోగుల వివరాలు….
భారత్ దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 753 మందికి సోకగా 18 మంది మృత్యువాత పడ్డారు. 67 మంది కరోనా వ్యాధిగ్రస్తులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచంలో కరోనా వైరస్ 5,32,263...
అందరూ సామాజిక దూరం పాటించాలి: లవ్ అగర్వాల్
ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, దేశంలో సుమారు 640 కేసులు నమోదయ్యాయని, లాక్డౌన్ నిబంధనలు...
కరోనా రోగుల కోసం వెయ్యి పడకల ఆస్పత్రి: ఒడిశా
భువనేశ్వర్: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితుల కోసం ఆస్పత్రిని నిర్మిస్తున్నామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తున్న తొలి రాష్ట్రంగా...
లాక్ డౌన్కు ముందున్న ధరల ప్రకారం విక్రయించాలి
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్కు ముందున్న ధరల ప్రకారమే నిత్యవసర వస్తువులను విక్రయించాలని పౌరసరఫరాల శాఖ కమిష ర్ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం సోమాజీగూడలోని పౌరసరఫరాల భవన్లో నిత్యావసర సరుకుల హెూల్ సేల్ వ్యాపారులతో...
ఇళ్లలోనే ఇండియా
‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన
కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు
బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...
ఒక్కరోజే 63 కేసులు
దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్లు
n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం
రాష్ట్రవ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాలు 138
హైదరాబాద్ నగరంలో స్టేషన్లు 118
పై సంస్థలతో ఒప్పంది చేసుకున్న టిఎస్ ఆర్ఇడిసిఓ
టిఎస్ఇఆర్సి సూచనతో చార్జింగ్ రుసుంల ఖరారు
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు...
బాలీవుడ్ సింగర్ కనికాకు కరోనా
ముంబయి: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె ప్రస్తుతం లక్నోలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇటీవలే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రముఖులకు...
ఉరివేసుకుని సిఆర్పిఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య..
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యక్తిగత కారణాలతో సిఆర్పిఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని గాయత్రి హిల్స్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని గాయత్రిహిల్స్కు చెందిన భవానీశంకర్(30) సిఆర్పిఎఫ్ ఎస్ఐగా రాజస్థాన్లో పనిచేస్తున్నాడు. ఆరు...
వివాహేతర సంబంధం.. గుండు కొట్టించి.. చెప్పుల దండ మెడలో వేసి.. ఊరేగింపు
జైపూర్: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి చేసి.. గుండు కొట్టించి... సగం మీసాలు తీసేసి.. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించిన సంఘటన రాజస్థాన్లోని ఉదయ్ పూర్ ప్రాంతం రాజ్సమంద్...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
ఆ రోజు నేను ఢిల్లీలో లేను
రాజస్థాన్లో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు
నిర్భయ దోషి ముఖేష్ తాజా పిటిషన్, కొట్టివేసిన ఢిల్లీ కోర్టు
క్షమాభిక్ష కోరుతూ రెండోసారి అక్షయ్ పిటిషన్
దోషులకు సమీపిస్తున్న ఉరిశిక్ష అమలు తేదీ
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు...
సెల్ఫోన్ దొంగతనం చేశాడని దళిత వృద్ధుడిని కొట్టి చంపారు….
జైపూర్: సెల్ఫోన్ దొంగతనం చేశాడని దళిత వృద్ధుడిని(75) అగ్ర కులస్థులు కొట్టడంతో అతడు చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటన రాజస్థాన్లోని సికర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి...
విభజన రాజకీయమా?
సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా!
పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి
లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్ఎస్ ప్రభుత్వం అనుమతించదు
60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం
ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...
గాంధీలైనా ఆపి ఉండాల్సింది
సింధియా రాజీనామాపై కాంగ్రెస్లో అంతర్గత చర్చ
న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...