Wednesday, May 15, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search

విభజన రాజకీయమా?

  సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా! పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించదు 60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...
KCR

ఓటర్ ఐడి కార్డే పనికిరాకుంటే.. అదే కార్డుతో గెలిచిన మోడీ ఉన్నట్టా? లేనట్టా?…

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అందుకే ఆ చట్టాన్ని పార్లమెంట్‌లోనే వ్యతిరేకించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా...

రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియా

  కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయం, ఎన్‌డిఆర్‌ఎఫ్ కింద విపత్తుగా గుర్తింపు రాష్ట్రాల సిఎస్‌లకు లేఖ దేశ వ్యాప్తంగా 86కి చేరిన పాజిటివ్ కేసులు 4వేల మంది అనుమానితులు ఢిల్లీలో 7, కేరళలో 19 కే సులు...

భయం వద్దు.. జాగ్రత్తలు చాలు

  కరోనా వైరస్‌పై ఉదాసీనత తగదు కరోనా వైరస్ వ్యాప్తిపై టెలివిజన్‌లు ఎంత చూపిస్తున్నాయో, ఎలా చూపిస్తున్నాయో పరిశీలిస్తే తెలుగు టీవీ ఛానళ్ళు సహజంగానే ఎక్కువ చూపిస్తున్నాయని మనకి అనిపించవచ్చు కానీప్రమాద తీవ్రత అర్ధం చేసుకోవాలంటే...

చిత్ర పరిశ్రమపై కరోనా దెబ్బ

  ప్రపంచం మొత్తాన్ని కరోనా గడగడలాడించేస్తోంది. అనూహ్యంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అన్ని రంగాలపై ఈ వ్యాధి ప్రభావం ఉంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమపై కరోనా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్‌ని...
marriage

‘ప్రేమంటే ఇదేరా’…

  కేరళలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే ప్రేమంటే ఏంటో తెలిపిన పెళ్లి ఇది. ప్రేమంటే ఆస్థి అంతస్థులు, కులం-మతం, వయస్సు, అందం ఇవేవి కావని నిరూపించిన...
India

భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు..

  న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ ను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ధర్మశాలలో ఈ నెల 12న జరగాల్సిన తొలి వన్డే...

‘నరేగా’ దుస్థితి!

  కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
Love Story still

‘ఏ పిల్లా..’ లిరికల్ వీడియో విడుదల

  అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, కేరళ కుట్టి సాయి పల్లవి కాంబినేషన్ లో ప్రముఖ డైరెక్టర్ శేకర్ ఖమ్ముల రూపొందిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా...
Corona

క్రమంగా కరోనా కోరలు

కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఇరాన్ నుంచి 58 భారతీయులు...

కరోనా ‘ఫ్రీ’ తెలంగాణ

  నేడు పుణే నుంచి రానున్న మరో నివేదిక పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కూడా తాజా పరీక్షల్ల్లో నెగిటివ్ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి మరో నాలుగు థర్మల్ మిషన్లు...

రికార్డు స్థాయిలో చేపల ఉత్పత్తి

  మార్చి చివరి నాటికి 3.20 లక్షల టన్నులు! ఇతర రాష్ట్రాలకు చేపలు, విదేశాలకు రొయ్యల ఎగుమతి సమీకృత మత్స పథకంతో మత్సకారుల జీవితాల్లో వెలుగులు రెండేళ్లలోనే రెట్టింపు అయిన సగటు ఆదాయం మూడేళ్లలో రూ.155 కోట్లతో చేప...
Theater

ఈనెల 31 వరకు థియేటర్ల మూసివేత..

కరోనా కలకలంతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో...

కరోనా జన్యు విశ్లేషణలో భారత్

  పూనే : కరోనా జన్యు విశ్లేషణలో భారతీయ శాస్త్రవేత్తలు చొరవ తీసుకోనున్నారు. గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జిఐఎస్‌ఐఎడి) లో తాము పాలుపంచుకుని రెండు జన్యు విశ్లేషణ డేటా సేకరిస్తామని...

చెస్ట్ ఆసుపత్రిలో కరోనా వార్డులను పరిశీలించిన మంత్రి

  హైదరాబాద్ : ఎర్రగడ్డలోని ప్రభుత్వ చాతీ వైద్యశాలను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం పరిశీలించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ వార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్యశాలలో...

వికలాంగుల క్రికెట్ షురూ

  మన తెలంగాణ/హైదరాబాద్: వికలాంగుల రంజీ ట్రోఫీ క్రికెట్ సమరం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని ఎల్.బి.స్టేడియంలో తెలంగాణ-విదర్భ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక, సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఆంధ్రా-కేరళ జట్లు...
coronavirus

కరోనాపై భారతీయులు ఆందోళన చెందొద్దు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన నలుగురైదుగురు తమకు తామే కోలుకోగలుగుతారని, వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు భయాందోళనలు చెందనక్కర లేదని భారతీయ పరిశోధకురాలు, శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్ గురువారం నిబ్బరం...

భిన్నత్వంలో ఏకత్వమే

  విధి నిర్వహణలో అంకిత భావం అవసరం మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తి కొనసాగించాలి పోలీసులకు ప్రజలతో సన్నిహిత్యం పెరగాలి 20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మనతెలంగాణ/హైదరాబాద్: విభన్నత్వంలో ఏకత్వం...

స్టార్టప్‌లకు సలాం

  కొత్త కంపెనీలకు విశేష ప్రోత్సాహం అందిస్తాం వైద్యపరికరాల ఉత్పత్తిని గణనీయంగా పెంచదలిచాం 80% పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం - బయోఆసియా ముగింపు సభలో కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ ః వైద్య పరికరాలు ఉత్పత్తి గణనీయంగా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
KCR

పట్టణాలకు పట్టం

  24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి పట్టణ ప్రగతితో పునాది వేయాలి పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...

Latest News

More polling in Telangana

65.67 % పోలింగ్

Congress win upto 12 seats in Telangana elections

9-13 మావే