Home Search
రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
బస్సుకు విద్యుత్ తీగ తగిలి… ఎనిమిది మంది మృతి
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లా మహేష్ పూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బస్సుకు విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతం సంభవించడంతో 8 మంది చనిపోయారు. మరో...
మధిరలో ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ
మధిర: లోడుతో వెళ్తున్న లారీ ట్రాక్టర్ ను ఢీకొట్టిన ఘటన ఖమ్మం జిల్లా మధిరలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. మధిర- వైరా చౌరస్తా నవయుగ హోటల్ వద్ద...
ఆస్ట్రేలియాలో నాగర్ కర్నూల్ యువతి మృతి
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డుప్రమాదంలో నాగర్ కర్నూల్ జిల్లా యువతి మృతి చెందింది. ఆస్ట్రేలియాలో వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత (22) బైక్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు...
ఉప్పల్లో లారీ బీభత్సం
డిసిఎంను ఢీకొట్టిన లారీ
ఒకరి మృతి, నలుగురికి గాయాలు
హనుమాన్ ఆలయం వద్ద సంఘటన
హైదరాబాద్: లారీ బీభత్సం సృష్టించిన సంఘటన ఉప్పల్లోని ఎన్జిఆర్ఐ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శుక్ర వారం చోటుచేసుకుంది....
మంచు చంపేస్తుంది….
తెల్లవారుజామున వరుస ప్రమాదాలతో గాలీలో కలుస్తున్న ప్రాణాలు
ఉదయం ఎనిమిది గంటల వరకు వదలని మంచుదుప్పటి
రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని దుస్థితి
జాగ్రత్తలు పాటిస్తే మంచిది
మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మం చుతెరలు...
బైక్-లారీ ఢీ: ఇద్దరు సజీవదహనం
అమరావతి: అనంతపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. గుత్తి మండలం ఎంగిలి బండ వద్ద వేగంగా వచ్చి అదుపుతప్పి బైక్-లారీ ఢీకొన్నాయి. ఈ...
రాంగ్ రూట్ లో వచ్చిన ఆటో.. బైకును ఢీకొట్టిన టిప్పర్
హైదరాబాద్: నిజాంపేట్ ప్రగతినగర్ బావర్చి చౌరస్తా వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్లో వచ్చిన ఆటోను తప్పించబోయిన టిప్పర్ అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు అక్కడికక్కడే...
బైకును ఢీకొట్టిన కారు: ఒకరి మృతి
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం అంతారం స్టేజ్ వద్ద ఆదివారం రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్ ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి....
బస్సు-గ్యాస్ ట్యాంకర్ ఢీ: 8 మంది మృతి
సంభల్: ఉత్తర్ ప్రదేశ్ సంభల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాముణ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగ్రా - మొరదాబాద్ రహదారిపై ఆర్జీసి బస్సు- గ్యాస్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి...
తెలంగాణ కథలో ప్రపంచీకరణ
దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ‘ప్రపంచీకరణ’ అంటారు. వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న అవరోధాలనూ సరళీకృత విధానం ద్వారా తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరచినట్లు అయ్యింది.
ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా...
ఆగివున్న టిప్పర్ను ఢీకొట్టిన స్కూటీ.. ఇద్దరు మృతి
ఖమ్మం: ఆగివున్న టిప్పర్ను ఓ స్కూటీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన కామేపల్లిలో చోటుచేసుకుంది. కామేపల్లి మండలం పెద్దాపురం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను స్కూటీ వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో...
ఆర్టీసీ బస్సులు ఢీ: 13మందికి గాయాలు
ఖమ్మం : రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని జరిగిన రోడ్డుప్రమాదంలో 13 మందికి గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల దగ్గర శుక్రవారం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే...
ట్రక్కు- కారు ఢీ: ఏడుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రక్కు, కారు ఢీకొని జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలోని పడ్డి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని సురేంద్రనగర్ డిప్యూటీ...
అప్రమత్తతే శ్రీరామ రక్ష
దీపావళి సందర్భంగా విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి
తెలంగాణ ఎలక్ట్రిసిటీ లైసెన్సింగ్ బోర్డు సభ్యుడు నక్కా యాదగిరి
మన తెలంగాణ, హైదరాబాద్ : దీపావళి పండుగ సందర్భంగా విద్యుత్ వినియోగదారులు పలుజాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ...
ఉల్లిగడ్డల లారీ బోల్తా
రామడుగు: రామడుగు మండలంలోని వెదిర గ్రామపంచాయతీ ముందుకు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న 14 టైర్ల లారీ ప్రమాదవశాత్తూ రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. కమిషనరేట్ లెవల్లో నైట్ సూపర్ వైజర్ ఆఫీసర్, టూ టౌన్...
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు పల్టీ
హైదరాబాద్: దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు టైరు పేలి వంతెనపై పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది. కారు బోల్తా పడగానే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో...
ఔటర్ రింగ్రోడ్పై టవేరా బోల్తా
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం రాత్రి కారు బోల్తా పడ్డ ప్రమాదంలో అఖిల్ (6)మృతి చెందగా, మరో తోమ్మిదికి మందికి గాయాలయ్యాయి. ఈక్రమంలో ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను వైద్య సేవల...
బావిలో పడ్డ జీపు
ముగ్గురు గల్లంతు, ప్రాణాలతో బయటపడ్డ 10 మంది
క్రేన్ సహాయంతో జీపు వెలికితీత
అందులోనే డ్రైవర్ మృతదేహం
గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
వరంగల్ రూరల్ జిల్లా గవిచర్ల సమీపంలో దుర్ఘటన
డ్రైవర్కు ఫిట్స్ రావడం వల్లే...
జూవెల్లరీ షాపు బంగారం దొంగల అరెస్ట్
హైదరాబాద్: నీటిలో కొట్టుకుపోయిన బంగారు ఆభరణాలను కొట్టేసిన వారిని నగర పోలీసులు అరెస్టు చేశారు. నలుగురుని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 125తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం...
బోల్తాపడ్డ బస్సు.. ఐదుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలో బుధవారం తెల్లవారుజామున ఘోరరోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందూర్బార్లోని ఆసుపత్రికి తరలించారు. గుజరాత్...