Home Search
రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
మంచిర్యాలలో ఆర్టిసి బస్సు-లారీ ఢీ.. లారీ డ్రైవర్ మృతి
మనతెలంగాణ/మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టిసి బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ రవి మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం
అమరావతి: కడప జిల్లా దువ్వూరు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన వచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లారీలో మంటలు...
స్కార్పియో- ట్రక్కు ఢీ : తొమ్మిది మంది మృతి
లక్నో: స్కార్పియో, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్ ప్రతాప్గఢ్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది అక్కడిక్కడే మృతి చెందగా......
ఫైఓవర్పై నుంచి కింద పడ్డ లారీ: డ్రైవర్ మృతి
హైదరాబాద్: రింగ్రోడ్ వంతెనపై నుంచి సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి కిందపడిన ప్రమాద ఘటన శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ దగ్గర శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో...
చత్తీస్గఢ్ మాజీ సిఎం అజిత్ జోగి కన్నుమూత
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి (74) కన్నుమూశారు. ఇటీవల గుండె పోటుతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిశారు.
అజిత్ జోగి...
బైక్ను ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి
పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని సోమన్గుర్తి స్టేజీలో హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చన్గోములు పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం .....
నదిలో పడిన కారు.. ఐదుగురు మృతి
రాంచీ: బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి ఖుడియా నదిలో పడిన ఘటన మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు జార్ఖండ్ ధన్బాద్ జిల్లా గోవింద్పుర్ బర్వాలో చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో...
ప్రైవేట్ బస్సు బోల్తా: 33మందికి గాయాలు
అమరావతి: శ్రీకాకుళం జిల్లాలలోని మందస మండలం బాలిగాం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 33 మంది గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను...
బైక్ ను ఢీకొట్టిన ట్రాక్టర్: ఇద్దరు మృతి
మద్దూరు: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ...
రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు...
టిప్పర్ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి...
ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. పదిమంది ప్రాణాలు తీసింది
అమరావతి: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం పదిమంది కూలీల ప్రాణం తీసింది. మాచవరంలో కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో 11కె.వి విద్యుత్ వైర్లు ట్రాక్టర్...
స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. ఆరేళ్ల బాలుడు మృతి
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం వివాయకపురం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతి చెందగా......
కామారెడ్డిలో లారీ బోల్తా: 20మందికి గాయాలు
కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం దగ్గి వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 20 మంది వలస కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు....
సైకిల్పై దంపతులు వేయి కి.మీల ప్రయాణం
మనతెలంగాణ/హైదరాబాద్ : కూలీ పనుల కోసం ఒడిశా నుంచి తెలంగాణకు వలస వచ్చిన దంపతులు తిరిగి వారి స్వస్థలానికి చేరుకోవడానికి సైకిల్పై 1000 కిలోమీటర్లు ప్రయాణించారు. తొమ్మిది రోజుల కిందట సైకిల్పై బయలుదేరిన...
ఔటర్ రింగ్రోడ్ పై వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన డిసిఎం: ఒకరు మృతి
హైదరాబాద్: ఒఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొండుపల్లి టోల్ గేటు సమీపంలో వాటర్ ట్యాంకర్ ను డిసిఎం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ ఉల్లిగడ్డల లోడ్ తో...
మూడు లారీలు ఢీ… భారీగా ఆస్తి నష్టం
మామడ: మూడు లారీలు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర ప్రదేశ్కు చెందిన లారీ రవ్వ లోడుతో హైదరాబాద్కు...
రేపటి కరోనా- కెసిఆర్ నిర్ణయాలు
దేశంలోని ఇతర రాష్ట్రాలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం కొంత బెటర్ గానే ఉంటామనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలే అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు...
భర్తను లారీతో ఢీకొట్టించి…. ప్రియుడితో ప్రియురాలు మర్డర్ ప్లాన్
అమరావతి: రోడ్డు ప్రమాదంలో భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలో చోటుచేసుకుంది. దీంతో భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు...
క్రైం ‘డౌన్’
హత్యలు, అత్యాచారాలు నిల్
ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2
సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1
లాక్డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు
సోషల్ మీడియాపై 10కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్...