Home Search
చెన్నై - search results
If you're not happy with the results, please do another search
కరోనా@ 6లక్షల మృతులు… భారత్@11 లక్షలు
ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ప్రపంచంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 146.47 లక్షలకు చేరుకోగా 6.08 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అమెరికా, ఇండియా, బ్రెజిల్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. భారత్...
రిమోట్ అడిగిన బాలిక హత్య
చెన్నై : టివి ఛానల్ మార్చడానికి రిమోట్ అడిగినందుకు ఫలితం ప్రాణాలనే కోల్పోయిన ఏడేళ్ల బాలిక విషాదాంతం బయటపడింది. నిందితుడిని, అతనికి సహకరించిన స్నేహితుడ్ని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు తూతుకూడి...
ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
చెన్నై: తమిళనాడులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విలుప్పురం జిల్లా టిండివనం సమీపంలో అదుపుతప్పిన ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి చెందగా......
తండ్రైన అంబటి తిరుపతి రాయుడు
చెన్నై: భారత క్రికెటర్ అంబటి తిరుపతిరాయుడు తండ్రి అయ్యాడు. రాయుడు భార్య విద్య పండంటి ఆడ బిడ్డకు జన్మనించింది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన ట్విట్టర్లో వెల్లడించింది. 2018...
ఇంటి అద్దె అడిగినందుకు అంతం చేశాడు…
చెన్నై: ఇంటి కిరాయి పదే పదే అడుగుతుండడంతో యజమానిని కిరాయిదారుడు హత్య చేసిన సంఘటన తమిళనాడులోని చెన్నై ప్రాంతం కుంద్రతూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ధన్రాజ్ అనే వ్యక్తి ఓ...
భర్తను తిట్టినందుకు ఎస్ఐని కొట్టిన మహిళ (వైరల్ వీడియో)
చెన్నై: భర్తను తిట్టినందుకు ఓ ఎస్ఐని మహిళ చెంప మీద చాచికొట్టిన సంఘటన తమిళనాడులోని తిరు వెన్నెనల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విల్లపూరమ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అనంతుర్ గ్రామంలో...
ఘనంగా ధోనీ @39 జన్మదిన వేడుకలు…
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మంగళవారం 39వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక జన్మదిన వేడుకలను అతని అభిమానులు, సహచరులు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్కింగ్స్ సహచరులు అయి...
14 ఏళ్ల బాలికపై తండ్రి, తాత అత్యాచారం…. గర్భవతి…
చెన్నై: 14 ఏళ్ల బాలికపై కన్న తండ్రి, బంధువులు అత్యాచారం చేయడంతో ఆమె గర్భవతైన సంఘటన తమిళనాడులోని తాంజావూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బాలిక నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లి...
కోహ్లికి డివిలియర్స్ షాక్..
జోహెన్నస్బర్గ్: ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబి డివిలియర్స్లకు ప్రాణ స్నేహితులుగా పేరుంది. అయితే డివిలియర్స్ మాత్రం తన అప్తమిత్రుడు కోహ్లికి అనూహ్య షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా...
తమిళనాడులో ఘోర ప్రమాదం..బాయిలర్ పేలి నలుగురు మృతి
చెన్నైః తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కడలూరు నయివేలి పవర్ ప్లాంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బాయిలర్ ట్యాంక్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 8మందికి తీవ్ర గాయాలు...
కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య…
చెన్నై: కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని మదురై ప్రాంతం తిరుపరణ్కుంద్రమ్లో ఆదివారం జరిగింది. పాళంగానాథామ్ గ్రామానికి చెంది ధనుష్కోడికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు....
భార్యను 72 ఏళ్ల వృద్ధుడు కత్తితో పొడిచి… ఆత్మహత్య
చెన్నై: 72 ఏళ్ల వృద్ధుడు తన భార్యను చంపిన అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని చెన్నై నగరం పెరుగ్నాలాతూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జగన్నాథమ్(72), సులోచన(62) అనే...
తమిళనాడులో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 4వేల కేసులు, ఐదుగురు మృతి
చెన్నైః తమిళనాడు రాష్ట్రంలో మహమ్మారి కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పోరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 3,940 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని...
మూడునాలుగు రోజుల్లో లాక్డౌన్పై నిర్ణయం: కెసిఆర్
హైదరాబాద్ః తెలంగాణలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలో కొన్ని రోజులపాటు...
చికెన్ బిర్యానీ తీసుకరాలేదని…. భార్య కిరోసిన్ పోసుకొని….
చెన్నై: భర్త చికెన్ బిర్యానీ తీసుకరాలేదని ఇల్లాలు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన తమిళనాడులోని మల్లప్పురంలో జరిగింది. పుంజేరి గ్రామంలో మనోహర్(32), సౌమ్య(28) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కూతురు(11), కుమారుడు(10)...
దేశాల వారీగా కరోనా వివరాలు….. కరోనా@ 1,00,00,000
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం గడగడ వణికిపోతుంది. కరోనాతో అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ కోటి మందికి...
దేశాల వారీగా కరోనా వివరాలు….. వరల్డ్@ 99 లక్షలు
భారత దేశంలో ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, థానే, పుణే నగరాలు కరోనా వైరస్ ధాటికి విలవిలలాడిపోతున్నాయి. ఇండియాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత వారం రోజుల నుంచి...
మెట్రోనగరాల్లో ఆఫీసు స్పేస్కు తగ్గిన డిమాండ్
ఖర్చును తగ్గించుకోవడానికి ప్రముఖ కంపెనీల ప్రణాళికలు
2020 సంవత్సరంలో 20 నుంచి 25 శాతానికి పడిపోయిన లీజు ఒప్పందాలు
నగరంలో ఆఫీసుల నిర్వహణపై విదేశీ సంస్థల పునరాలోచన
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్తో పాటు పలు మెట్రోనగరాల్లో ఆఫీసు స్పేస్కు...
ఫేక్ మెయిల్స్తో జాగ్రత్త: ఎస్బిఐ
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు మరింత విజృంభిస్తున్నారు. ఉచితంగా కరోనా టెస్టులు చేస్తామంటూ మెయిల్స్ వస్తే క్లిక్ చేయవద్దని ఖాతాదారులకు ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) హెచ్చరికలు జారీ చేసింది....
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు… 16 రోజుల్లో రూ.8లు పెంపు…
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత 16 రోజులలో ఎనిమిది రూపాయలు పెంచారు. 16వ రోజూ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్పై 30 పైసలు,...