Monday, April 29, 2024

కరోనా@ 6లక్షల మృతులు… భారత్@11 లక్షలు

- Advertisement -
- Advertisement -

Country wise corona deaths

ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ప్రపంచంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 146.47 లక్షలకు చేరుకోగా 6.08 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అమెరికా, ఇండియా, బ్రెజిల్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. భారత్ లో ఇవాళ దాదాపుగా 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్ లో  కరోనా వైరస్ 11.18 లక్షల మందికి సోకగా దాదాపుగా 27 వేల మంది చనిపోయారు. భారత్ లో మహానగరాలలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది.  ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, పూనే, థానే, బెంగళూరు నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News