Home Search
చెన్నై - search results
If you're not happy with the results, please do another search
చైనాతో మరో పేచీ!
చైనాతో తాజాగా లడఖ్ తూర్పు ప్రాంతాన తలెత్తిన సరిహద్దు పేచీ చినికి చినికి గాలివానగా మారగల ప్రమాద సూచనలు స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ సమీప గతంలోని అనుభవాలను బట్టి చూసినప్పుడు ఇది కూడా త్వరలో...
జయలలిత నివాసాన్ని సిఎం ఆఫీస్గా మార్చుకోవచ్చు
తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు సూచన
చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె అధినేత్రి, దివంగత జయలలిత మొత్తం నివాసాన్ని మెమోరియల్గా మార్చడం కన్నా ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయంగా, నివాసంగా మార్చుకోవచ్చని మద్రాస్ హైకోర్టు...
ఆ 11 నగరాలకే లాక్డౌన్ పరిమితం!
మిగతా ప్రాంతాల్లో మరిన్ని సడలింపులు
మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ప్రకటన చేసే అవకాశం
31న ముగియనున్న నాలుగోదశ లాక్డౌన్ గడువు
న్యూఢిల్లీ: ఈ నెల 31తో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ నాలుగో దశ ముగియనున్న...
పొట్టి క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ రోహిత్దే..
టీ20 క్రికెట్ ఫార్మాట్లో తొలి డబుల్ సెంచరీని టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన పేరుపై లిఖించుకుంటాడని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో...
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి
తెలంగాణ వైతాళిక తేజోమూర్తులలో సురవరం ప్రతాపరెడ్డి గారు అగ్రేసరులు. ఆయన ప్రతిభ బహుముఖీనమైనది. ముఖ్యంగా ఆయన ప్రతిభావాహిని సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలలో ప్రవహించిన త్రివేణి సంగమం. సాహిత్యంలో ఆయన చేపట్టని ప్రక్రియ...
ఆ మూడు రాష్ట్రాలకు విమాన రాకపోకలు బంద్
హైదరాబాద్: సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. మూడు రాష్ట్రాలు విమానాలు వద్దని తెలిపాయి. మహారాష్ట్ర, తమిళనాడు భారీగా కేసులు నమోదవుతున్న సందర్భంగా విమాన రాకపోకలు వద్దని ఆ రాష్ట్ర...
‘టిక్ టాక్’ కోసం పిల్లికి ఉరివేసి..
చెన్నై: టిక్ టాక్ మోజులో కొంతమంది యువకులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అవ్వాలనుకుని చాలా మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. తాజాగా ఓ యువకుడు టిక్ టాక్...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
భారత దేశంలోని మహానగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. భారత్ లో ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్...
సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం
చెన్నై: అలనాటి అందాల సినీనటి వాణిశ్రీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేశ్ (36) గుండెపోటుతో మృతి చెందాడు. గుండెపోటుతో నిద్రలోనే చనిపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. అభినయ్ చెన్నై అన్నపూర్ణ...
ఢిల్లీ, ముంబయిలో కరోనా కరాళ నృత్యం
ఢిల్లీ: భారత దేశంలోని ఢిల్లీ, ముంబయి, చెన్నై మహా నగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 25 వేలకు చేరుకోగా 882 మంది మృత్యువాతపడ్డారు. దీంతో...
13 ఏళ్ల బాలికను రెండు సార్లు పెళ్లి చేసుకొని…. లైంగిక వేధింపులు
చెన్నై: తమిళనాడులోని తాంజావూర్లో 40 ఏళ్ల వ్యక్తి 13 ఏళ్ల బాలికను రెండు సార్లు పెళ్లి చేసుకొని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన...
శ్రీలంకలో 2400 మంది భారతీయుల నిరీక్షణ
న్యూఢిల్లీ : శ్రీలంక లోని 2400 మంది భారతీయులు గత రెండు నెలలుగా భారత్కు తరలించే విమానం కోసం నిరీక్షిస్తున్నారు. కొలంబో లోని హైకమిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు...
ఐసిఎంఆర్ సీరమ్ సర్వే షురూ…
కామారెడ్డి, నల్గొండ, జనగాం జిల్లాల్లో ప్రారంభం
మూడు జిల్లాల్లో 600 నమూనాలు సేకరణ
ర్యాండమ్ టెస్టులపై ముందస్తుగా అవగాహన కల్పించిన అధికారులు
శాంపిల్ సేకరణకు సహకరించిన ప్రజలు
చెన్నై ల్యాబ్లో నమూనాలు నిర్ధారణ
మన తెలంగాణ/హైదరాబాద్ :...
రోడ్డు ప్రమాదంలో డైరెక్టర్ శంకర్ అసిస్టెంట్ మృతి..
చెన్నై: తమిళ సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్గా పని చేసిన డైరెక్టర్ అరుణ్ ప్రశస్త్ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కోయంబత్తూర్లోని...
50 రోజుల తరువాత మళ్లీ రైలు కూత
న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన మొదటి రెండు రైళ్లు
17న న్యూఢిల్లీ సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు
20న సికింద్రాబాద్ న్యూఢిల్లీ రైలు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా లాక్డౌన్ వల్ల రద్దయిన రైళ్ల సర్వీసులు 50 రోజుల తరువాత...
శ్రామిక్కు ‘ఎస్’.. ప్యాసింజర్కు ‘నో’
రైళ్లతో కరోనా రవాణా.. ఇప్పుడే నడుపొద్దు
ప్రయాణికుల ట్రైన్లను పునరుద్ధ్దరిస్తే వైరస్ను కంట్రోల్ చేయలేం
వలస కూలీలను వెళ్లనియ్యకపోతే ఆందోళనలు తలెత్తుతాయి
ఇంటికెళ్లొస్లే వాళ్లే నిమ్మల పడుతారు, శ్రామిక రైళ్ల నిర్ణయం భేష్
కరోనాతో రాష్ట్రాల ఆర్థికపరిస్థితి దారుణంగా...
అప్పులను రీ షెడ్యూల్ చేయాలి.. మోడితో వీడియో కాన్ఫరెన్స్లో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడి సోమవారం అన్ని...
రేపటి నుంచే రైలు కూత
సుదూర ప్రయాణికులను గమ్యం చేర్చనున్న 15 రైళ్లు
దశలవారీగా నడపాలని రైల్వేశాఖ నిర్ణయం
ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు, తిరిగి మళ్లీ అక్కడికే
న్యూఢిల్లీ : సుదూర ప్రయాణికులను గమ్యానికి చేర్చే రైళ్లు తిరిగి ఆరంభం కానున్నాయి....
7 విమానాలల్లో అమెరికా నుంచి భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద విమానాల ద్వారా రప్పించడానికి భారత్ సన్నాహాలు ప్రారంభించింది. గల్ఫ్, బ్రిటన్ నుంచి భారతీయులు ఈ పాటికే తరలివచ్చారు....
104 డిగ్రీల జ్వరంలో చిరు డ్యాన్స్!
స్వయంకృషితో మెగాస్టార్గా ఎదిగిన నటుడు చిరంజీవి. ఓ సామాన్యుడు మెగాస్టార్ అయ్యాడంటే దాని వెనుక ఎంత కృషి, ఎంత తపన, ఎంత కష్టం ఉండాలి? చిరు ఎంత కష్టజీవో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి....