Thursday, May 16, 2024
Home Search

ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

తెలంగాణలో మరో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటీవ్ నిర్ధారణ

  మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వరుస కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సైఫాబాద్‌లో పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన విషయం...
Senior Actress Pragathi

మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిన సీనియర్ నటి.. వీడియో వైరల్

  హైదరాబాద్:ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. భారత్ లోనూ చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ...
corona

ముంబైలో కరోనా విలయతాండవం.. మహారాష్ట్రలో 2వేలకు చేరువగా పాజిటీవ్ కేసులు

ముంబయి: మహారాష్ట్రలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విలయతాండవం చేస్తోంది. ఎంతలా అంటే..దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1982 కరోనా కేసులు నమోదు...

ప్లీజ్ బీ అలర్ట్

  రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి అనుమానమొస్తే కరోనా పరీక్షలు చేయించుకోండి బయటకు వెళ్లాల్సివస్తే భౌతిక దూరం పాటించడం మంచిది ప్రజలు, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు:...

క్వారంటైన్లు ఖాళీ

  ఇంకుబేషన్ పీరియడ్ ముగియడంతో డిశ్చార్జి ఇక హోం క్వారంటైన్లపై నిఘా, జియో ట్యాగింగ్‌తో నిరంతరం పర్యవేక్షణ మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనాతో బాధపడే వారికి చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన ఐసోలేషన్లు ఖాళీ అవుతున్నాయి. విదేశాల...

ఆ మూడు రాష్ట్రాల ఉల్లి మనకొద్దు

  కరోనా ఎఫెక్ట్‌తో మహారాష్ట్ర, కర్నాటక, ఎపి నుంచి దిగుమతులపై ఆంక్షలు రాష్ట్రంలో మెండుగా నిల్వలు, ఇక్కడ సాగైన ఉల్లినే విక్రయించాలి మార్కెటింగ్ శాఖ ఆదేశాలు మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రభావం ఉల్లి మీద పడనుంది....

మోడీ మదిలో 3 జోన్లు?!

  కరోనా తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలని యోచన రెడ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా ఎక్కువున్న ప్రాంతం ఆరెంజ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా తక్కువున్న...

ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్నా

  కృనాల్ పాండ్య ముంబై: క్రికెటర్‌గా ఎదగాలనే లక్ష్యంతో తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య పేర్కొన్నాడు. జాతీయ స్థాయి క్రికెట్‌లో ప్రవేశించక ముందే తనకు ప్రభుత్వ ఉద్యోగం...

కెటిఆర్ పంచ్‌కు నా ముక్కు వాచిపోయింది

  ట్విట్టర్‌లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి కెటిఆర్ పంచ్‌కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముక్కు వాచిపోయిందట. వర్మ శుక్రవారం మద్యాన్ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ తర్వాత...

ఫోన్ కొట్టు.. ఫ్రూట్ పట్టు

  ఫోన్ చేస్తే చాలు.. రూ.300లకే ఆరు రకాల పండ్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో సరఫరా చేయండి.. మంత్రి నిరంజన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: ఇండ్ల వద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని మార్కెటింగ్ శాఖ...

భారత్ నుంచి అమెరికాకు చేరిన క్లోరోక్విన్ మాత్రలు

  వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు భారత్ నుంచి 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు ప్రత్యేక విమానం ద్వారా అమెరికా లోని నెవార్క్ విమానాశ్రయానికి శనివారం చేరుకున్నాయి. మలేరియా నివారణ...
Journalist

కరోనా సోకకుండా జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలి

సమాచారభవన్‌లో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు, శానిటైజర్, మాస్కుల పంపిణీలో రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ   మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ సోకకుండా జర్నలిస్టులందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ...
Masks to People

తెలంగాణలో 3కోట్ల మాస్కులు ఉచితంగా పంపిణీ

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా ఫ్రీ తెలంగాణను చేసేందుకు కెసిఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. కోవిడ్-19ను కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రజలందరూ...
All Common Entrance Tests 2020 Postponed in Telangana

ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌న్నీ వాయిదా వేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి

  హైదరాబాద్‌: తెలంగాణలో అన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. క‌రోనా వైరస్ (కోవిడ్-19) మ‌హ‌మ్మారి రోజురోజుకు చాపకింద నీరులా విజృంభిస్తుండ‌టంతో ముఖ్యమంత్రి కెసిఆర్ లాక్‌డౌన్ ను ఈ...

30 దాకా కఠినంగా లాక్‌డౌన్

  ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేస్తాం 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆటోమేటిక్ ప్రమోషన్ వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలకు మినహాయింపు ఏప్రిల్ 15 వరకూ పంట పొలాలకు నీళ్లు విచిత్ర, విపత్కర సంక్షోభాన్ని అధిగమించడానికి సహకరించండి క్యూఈ విధానంలో...

పారిశ్రామిక రంగాన్ని ఆదుకుంటాం

  ఉద్యోగుల భద్రతకు ఢోకా లేదు పరిశ్రమల మనుగడకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రంతో చర్చిస్తున్నాం n కరోనా వైరస్‌ను అందరం కలిసి దేశం నుంచి తరిమికొడదాం పారిశ్రామిక ఔత్సాహికులకు పిలుపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై చర్చించిన మంత్రి...

రెండూ ముఖ్యమే

  పిఎం నోట కొత్త నినాదం జాన్ భీ ఔర్ జహాన్ భీ (ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి) లాక్‌డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా 13...

లాక్‌డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు

  పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ 24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...

క్రీడాకారుల్లో అయోమయం

  టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి నిర్వాహణ కమిటీ చీఫ్ తొషిరో ముటో చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను...

ప్రైవేట్ లో “నో” ట్రీట్‌మెంట్

  ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యాలు 90% హాస్పిటల్స్‌లో ఇదే పరిస్థితి ప్రజలను ఆదుకుంటున్న సర్కార్ దవాఖానాలు మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులే దిక్కు అవుతున్నాయి. దాదాపు 90 శాతం...

Latest News