Tuesday, June 18, 2024
Home Search

కర్నాటక - search results

If you're not happy with the results, please do another search
Police

50 ఏళ్లు దాటిన పోలీసులకు నో డ్యూటీ

  ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించి ఉండడంతో ముంబయి వాసులు గజ గజ వణికిపోతున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ 150 మంది...

భారత్ లో 28,074 కరోనా కేసులు.. 884 మంది మృతి

  న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం...

ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా

  లక్నో: ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా సోకిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కరోనా వైరస్ యుపిలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివర్సిటీ చెందిన...
CORONA

కరోనాతో కానిస్టేబుల్ మృతి…. ఇండియా@26,465

  ముంబయి: కరోనా సోకి కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకుంది. సందీప్ సర్వే అనే కానిస్టేబుల్ (52) కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయాడు. కరోనాతో రెండో పోలీస్ చనిపోవడంతో...
smita-kovid

ప్రథమ మహిళ సవితా కోవింద్.. ఫేస్ మాస్క్‌లు కుట్టిన రాష్ట్రపతి భార్య

  హైద‌రాబాద్‌: కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాటంలో తనవంతు సాయంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ భార్య స‌వితా కోవింద్ మాస్క్‌లు కుట్టారు. ఏప్రిల్ 22(నిన్న), ఢిల్లీలో ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని శ‌క్తి హాత్‌లో ముఖానికి ధ‌రించే మాస్కు‌ల‌ను...
CORONA

కరోనా@26.48 లక్షలు…. ఇండియా@21,552

  హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. చాపకింద నీరులా కరోనా ముంబయి మహానగరాన్ని వణికిస్తోంది. ఇప్పటికి భారత్ దేశంలో కరోనా వైరస్ 21,552 మందికి సోకగా 685 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క...

కోహెడకు గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు

  మనతెలంగాణ, హైదరాబాద్ : ఆసియాలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్ కొత్త పేట ప్రాంతంలోని గడ్డిన్నారం మార్కెట్‌ను కొహెడకు తరలించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు బుధవారం అర్దరాత్రి నుంచి ప్రారంభించనున్నారు. దీని...
CORONA

ఇండియా@ 20,407… తెలంగాణ@928

  ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి...

అదృశ్య పాజిటివ్‌లే అసలు సవాల్

  లక్షణాలున్న కేసుల కన్నా లక్షణాలులేని కేసులే ఎక్కువ గుర్తించడం సమస్యగా మారిందంటున్న వైద్య వర్గాలు రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యశాఖ వర్గాలు ఇప్పుడున్న సవాలక్ష సవాళ్లకు తోడు సరికొత్త వింత సవాలును ఎదుర్కొంటున్నాయి....

రెట్టింపు ఊరట

  3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి 24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్‌కతా అత్యంత ప్రమాదకరంగా...

ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ

ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175...
5231 Railway Coaches is isolation centers

24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్

  ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...
sex

స్నానం వద్దు…. సంభోగం కావాలి… భర్త వేధింపులు

బెంగళూరు: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో భర్తలు ఇంటి వద్ద ఉండి భార్యాలను వేధిస్తున్నారు. దేశంలో గృహ హింసకు పాల్పడుతున్నారని కేసులు చాలా నమోదు...

ముంబయిలో కరోనా కరాళ నృత్యం…. ఇండియా@ 16 వేలు

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కాగా 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. ఒక్క హైదరాబాద్‌లో...

ఇండియా@ 13663… తెలంగాణ@706

హైదరాబాద్: కరోనా వైరస్ అన్ని దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఎటు చూసిన శవాలు దిబ్బలుగా మారాయి. ఒక విధంగా చెప్పలంటే మరణ మృదంగం మోగుతుంది. ఆమెరికాలో కరోనా వైరస్...

ఇండియా@12,561…. రాష్ట్రాల వారిగా వివరాలు

  హైదరాబాద్: భారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 12,561 మందికి కరోనా సోకగా 426 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలో దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి....

కరోనా హాట్‌స్పాట్‌లో 170 జిల్లాలు

  హాట్‌స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్‌జోన్‌లో దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు 24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా...
Corona virus

కరోనా@20 లక్షలు…. ఇండియా@ 11,500

    హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు,...

ఇండియా@10 వేలు…. రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు

  ఢిల్లీ: ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య పది వేలు దాటింది. కరోనా వైరస్ 10,586 మందికి సోకగా 358 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలోని 2334 మందికి కరోనా సోకగా 160 మంది...

300 దాటిన కరోనా మరణాలు

  300 దాటిన కరోనా మరణాలు ఒక్క రోజే 51 మంది మృతి 9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం న్యూఢిల్లీ: భారత్‌లో...

Latest News