Home Search
మంత్రులకు - search results
If you're not happy with the results, please do another search
హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం ఆ రెండు జిల్లాలు ఎంపిక…
హైదరాబాద్: తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రులు తెలిపారు. తెలంగాణలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుపై మంత్రులు సమీక్ష జరిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి...
కేబినెట్ హోదా వెనక్కి తీసుకోండి : యడ్యూరప్ప
బెంగళూరు : తనకు కేబినెట్ హోదాను కేటాయిస్తున్నట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సిఎం యడ్యూరప్ప కోరారు. ఈ మేరకు...
దసరా వరకు పండగలే.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వస్తున్న పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా ఆంక్షలు విధించే విషయాన్ని రాష్ట్రాలు ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈనెల 19 న...
రాజకీయాలకు సుప్రియో గుడ్బై
ఎంపి పదవికీ రాజీనామా చేస్తా
సంచలన నిర్ణయం ప్రకటించిన బిజెపి ఎంపి
ఇకపై సామాజిక సేవపై దృష్టిపెడతానన్న మాజీ కేంద్రమంత్రి
కోల్కతగా: భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు....
పార్ల’మంట’
వ్యవసాయ చట్టాలు, చమురు ధరలు తదితర సమస్యలపై ఉభయసభల్లో వెల్లోకి దూసుకెళ్లిన విపక్షాలు
ముందుగా కొత్త మంత్రులను సభలకు పరిచయం చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన ప్రధాని
ప్రతిపక్షాల వైఖరిపై మండిపాటు, సభాసంప్రదాయాన్ని కాలరాస్తున్నారని కొత్త మంత్రుల్లో...
రిజిస్ట్రేషన్ల విలువ పెంపు!
భూములు, ఆస్తుల విలువ సవరణకు కసరత్తు
సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలతో పెరిగిన భూముల విలువ
హెచ్ఎండిఎ పరిధిలోనూ విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు ...
ఒక నేత అహం కన్నా దేశం మిన్న
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం...
అరుదైన ఐఎఎస్ అధికారి
ఆయన లేరు,
ఆయన నవ్వు ఉంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా, నలుగురు ముఖ్యమంత్రులకు కార్యదర్శిగా పని చేసిన ఎస్.వి. ప్రసాద్ చనిపోయారన్న వార్తను నమ్మలేకపోతున్నాను. ఎదుటి వారిని ఆకట్టుకునే చిరునవ్వు ఆయనది....
ఉమ్మడి ఎపి మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ వి ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ వి ప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. ఎస్ వి ప్రసాద్ కుటుంబానికి కరోనా వైరస్ సోకడంతో తన భార్యతో కలిసి యశోదా ఆస్పత్రిలో...
సరఫరాలు ఆపొద్దని చైనాకు విజ్ఞప్తి!
భారత్ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్ర మోడీ...
ప్రధాని మా మాటలు వినలేదు.. మన్కీ బాత్లా తాను చెప్పేది చెప్పారు
మోడీ తీరుపై ఝార్ఖండ్ సిఎం విమర్శలు
న్యూఢిల్లీ: కొవిడ్ పరిస్థితిపై తాము చెప్పేది వినకుండా ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ మన్ కీ బాత్ తరహాలా సాగిందని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్సోరెన్ విమర్శించారు. ప్రధాని...
రాజ్యాంగ సంస్థల దయనీయత
వ్యాక్సిన్ కొనుగోలు పై చర్చించేందుకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాస్క్ ధరించనందుకు థాయ్లాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అక్కడి అధికారులు ఇటీవల ఆరు వేల భాట్ లు (సుమారు రూ. 14...
మోడీని పొగిడిన నోటితోనే..
గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని మోడీ అఖండ విజయం సాధించాడని దేశ, విదేశాలు, పాశ్చాత్య మీడియా ప్రశంసించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దేశ...
ప్రధాని అసహనం.. కేజ్రివాల్ క్షమాపణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం వ్యవహరించిన...
మైక్రో కంటైన్మెంట్లు
నైట్ కర్ఫూలు, పరిమిత లాక్డౌన్లు
11 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్
సెకండ్ వేవ్ పెద్ద సవాలే, పరీక్షలు, వ్యాక్సిన్లతో తిప్పికొడదాం
ట్రిపుల్ టితో పాజిటివ్ రేటును 5శాతానికి తగ్గించవచ్చు
రోజుకు 40లక్షల టీకాలు వేసే...
నేడు మంత్రివర్గ సమావేశం
బడ్జెట్కు గ్రీన్సిగ్నల్?
మంత్రులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ తుది నివేదికకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆ మోదముద్ర పడింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి...
కేరళ సిఎం విజయన్కు చిక్కులు
బంగారం స్మగ్లింగ్ కేసులో సిఎం, స్పీకర్, ముగ్గురు మంత్రులకు ప్రమేయం
ఎన్నికలకు ముందు బాంబు పేల్చిన స్వప్న సురేశ్
కొచ్చి: సరిగ్గా ఎన్నికలకు ముందు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. 30 కెజిల...
రైతుపై అహంభావ ప్రదర్శనా?
అన్నదాతల సమస్య పరిష్కరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి అహమే అడ్డొస్తోందన్న విషయం జాతీయ స్థాయి మీడియాకు, బిజెపి శ్రేణుల్లో చాలా మందికి తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు....
తెలుగు రాష్ట్రాల సిఎంలకు కేంద్రమంత్రి షెకావత్ లేఖ
న్యూఢిల్లీ: తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శనివారం లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డిపిఆర్ లు వెంటనే ఇవ్వాలని షెకావత్ స్పష్టం చేశారు....
టిఆర్ఎస్ పార్టీది అభివృద్ధి నినాదం.. బిజెపిది రెచ్చగొట్టే విధానం
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీది అభివృద్ధి నినాదం, బిజెపిది ప్రజలను రెచ్చగొట్టే విధానమని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నది బిజెపేనని మంత్రి ఎర్రబెల్లి దయకర్రావు అన్నారు. ఆదివారం మీర్పేట్...