Home Search
లోక్సభ - search results
If you're not happy with the results, please do another search
రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించండి!
కేంద్రానికి విజ్ఞప్తి చేసిన టిఆర్ఎస్ ఎంపి రంజిత్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీర్బాద్ మండల కేంద్రంలోని నవాంగి స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి ( ఆర్యుబి) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి...
రాజకీయాలకు సుప్రియో గుడ్బై
ఎంపి పదవికీ రాజీనామా చేస్తా
సంచలన నిర్ణయం ప్రకటించిన బిజెపి ఎంపి
ఇకపై సామాజిక సేవపై దృష్టిపెడతానన్న మాజీ కేంద్రమంత్రి
కోల్కతగా: భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు....
యడ్యూరప్ప సగౌరవ నిష్క్రమణ
బిజెపి పార్టీలో, ప్రభుత్వాలలో గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిరుగులేని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు....
దేశవ్యాప్తంగా 70 డెల్టాప్లస్ వేరియంట్ కేసులు
అందులో తెలంగాణలో రెండు గుర్తించాం: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో రెండు కేసులు తెలంగాణలో నమోదైనట్లు వెల్లడించింది. శుక్రవారం లోక్సభలో ఒక...
మూడేళ్లలో అడవుల దహనం
ఘటనలు పెరిగాయి: కేంద్రం
న్యూఢిల్లీ: గత మూడేళ్లలో దేశంలో అడవుల దహనానికి సంబంధించిన సంఘటనలు రికార్డుస్థాయిలో పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020 నవంబర్ నుంచి 2021 జూన్ వరకు 3,45,989 సంఘటనలు...
6.4 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు విదేశాలకు ఎగుమతి
లోక్సభలో ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 12 నుంచి జులై 22వ తేదీ మధ్య దాదాపు 6.4 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులను భారత్ విదేశాలకు పంపించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం...
అమేథిలో ఇంటి నిర్మాణానికి స్మృతి ఇరాని కుమారుడి భూమి పూజ
అమేథి(యుపి): కేంద్ర మంత్రి స్మృతి ఇరాని కుమారుడు జోహార్ ఇరాని గురువారం ఇక్కడ తన తల్లి నిర్మించనున్న ఇంటికి భూమి పూజ నిర్వహించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ...
తెలంగాణ రైతు కంట పన్నీరు
రైతు ఆత్మహత్యల విషాదశకానికి తెరదించిన కెసిఆర్ వ్యవసాయ విధానాలు
రైతుల ఇంట ఆనందబాష్పాలు
దేశంలోనే రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా సంభవించిన రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన
2018లో 900 రైతు ఆత్మహత్యలు...
మమత అడుగులు
2024 లోక్సభ ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నాయి. మామూలుగా అయితే వాటికోసం రాజకీయ పక్షాలు సమాయత్తం కావడానికి ఇది సమయం కాదు. కానీ, దేశంలోని పరిస్థితులు, ప్రతిపక్ష శిబిరంలోని అస్పష్టత బలమైనజాతీయ ప్రత్యామ్నాయం...
సముద్ర యానం బిల్లుకు పార్లమెంటు ఆమోదం
సముద్ర యానం బిల్లుకు పార్లమెంటు ఆమోదం
విపక్షాల గొడవ మధ్యే ఆమోదించిన రాజ్యసభ, వాయిదా
లోక్సభలోను కొనసాగిన వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: సముద్రయానానికి సహాయకారుల బిల్లు 2021కి పార్లమెంటు మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్ల్లు యావత్...
నాలుగుసార్లు సిఎం కానీ..
ప్రతిసారి అర్థాంతర అధికారం
ఓ దశలో మూడురోజుల సర్కారుగిరీ
కర్నాటకలో కమల ప్రభకు అప్ప
బెంగళూరు : కర్నాటకలో బిజెపిని అడుగుపెట్టేలా చేసి, బలోపేతం దిశలో శ్రేణులు కదిపిన యడ్యూరప్ప రాష్ట్రానికి నాలుగుసార్లు సిఎం...
నవంబర్లో దేశవ్యాప్తంగా స్కూళ్లలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థుల అభ్యసన సామర్ధాన్ని అంచనా వేసేందుకు ఈ ఏడాది నవంబర్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వేను(ఎన్ఎఎస్) ఎన్సిఇఆర్టి నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు....
కరోనా బాధితుడి చుట్టూ గాలిలో పదడుగుల ఎత్తు వరకు వైరస్
ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తి చుట్టూ గాలిలో పది అడుగుల (3.048మీటర్ల) ఎత్తు వరకు గుర్తించ వచ్చని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సిఎస్ఐఆర్) నిర్వహించిన...
రాజ్యసభలో రభస
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వరసగా మూడో రోజూహైడ్రామా కొనసాగింది. పెగాసస్, దేశంలోని పలు మీడియా సంస్థలపై ఐటి దాడులు వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు గురువారం ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో పెగాసస్...
అట్టుడికిన పార్లమెంట్
పెగాసస్పై ప్రతిపక్షాల గొడవతో పలు దఫాలు వాయిదా పడిన ఉభయ సభలు
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్పై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు ప్రతిపక్షాల నినాదాలతో హోరెత్తాయి. పెగాసస్ స్పైవేర్పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ...
రాష్ట్ర బిజెపి ఎంపిల మతిమాలిన ప్రశ్నలు
పార్లమెంట్లో సిఎం కెసిఆర్పై బురద జల్లేందుకు విఫలయత్నం
బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కేంద్రం నుంచి కాదు, లేదు అనే సమాధానాలే దూసుకొచ్చాయి
కాళేశ్వరం వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర...
పార్ల’మంట’
వ్యవసాయ చట్టాలు, చమురు ధరలు తదితర సమస్యలపై ఉభయసభల్లో వెల్లోకి దూసుకెళ్లిన విపక్షాలు
ముందుగా కొత్త మంత్రులను సభలకు పరిచయం చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన ప్రధాని
ప్రతిపక్షాల వైఖరిపై మండిపాటు, సభాసంప్రదాయాన్ని కాలరాస్తున్నారని కొత్త మంత్రుల్లో...
రాహుల్, ప్రశాంత్ కిషోర్ తదితరులపై పెగాసస్ స్పైవేర్
పెగాసెస్ మరో కలకలం
రాహుల్, పికె, ఇద్దరు కేంద్రం మంత్రులపైనా నిఘా
మాజీ సిఇసి లావాసా, మమత మేనల్లుడు అభిషేక్ కూడా బాధితులు
వైరాలిజిస్టు, సుప్రీం ఉద్యోగిని ఫోన్లపైనా నేత్రం
‘ది వైర్’ మరో సంచలనం
న్యూఢిల్లీ: పెగాసస్...
మిజో గవర్నర్గా కంభంపాటి ప్రమాణం
ఐజ్వాల్: మిజోరం 22వ గవర్నర్గా కంభంపాటి హరిబాబు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కంభంపాటి 2014లో ఎపి బిజెపి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఏడాదే విశాఖపట్టణం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రవర్శిటీ...
పెట్రోల్, డీజిల్ ద్వార రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం
పెట్రోల్, డీజిల్ ద్వార రూ. 3.35 లక్షల కోట్ల ఆదాయం
గత ఏడాది 88 శాతం పెరిగిన కేంద్ర ఎక్సయిజ్ సుంకం
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో...