Home Search
ఆత్మహత్య - search results
If you're not happy with the results, please do another search
పబ్లిక్ టాయిలెట్ లో ఉరేసుకున్న యువకుడు
ముంబయి: ఓ యువకుడు పబ్లిక్ టాయిలెట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని అంధేరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాహ్నావాజ్ షేక్ అనే వ్యక్తి వర్సోవా ప్రాంతంలో నివసిస్తున్నాడు. గుండ్వాలి...
గొర్రెకుంట బావిలో తొమ్మిది మృతదేహాలు
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామశివారులో ఓ కోల్డ్స్టోరేజీ ఎదురుగా ఉన్న బావిలో నిన్న బావిలో 4 మృతదేహాలు బయటపడ్డాయి. తాజాగా మరో ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించి...
పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం…..
భువనేశ్వర్: పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం చేసిన సంఘటన అస్సాంలోని గౌహతి ప్రాంతంలో జరిగింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... 14 ఏళ్ల...
క్షణికావేశానికి ఇద్దరు చిన్నారుల బలి
రంగుల్లో కలిపే మిశ్రమాన్ని తాగించిన తల్లి
భార్యాభర్తల నడుమ గొడవలే కారణం
మనతెలంగాణ/శామీర్పేట : క్షణికావేశంలో ఓ తల్లి తన పిల్లలకు రంగులలో కలిపే మిశ్రమాన్ని తాగించి తాను తాగి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకమైన...
రైలుకు ఎదురెళ్లి ప్రేమజంట బలవన్మరణం
మల్కాజిగిరి: రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని మాసాయిపేట గ్రామ సమీపంలో 44 వ జాతీయ రహదారి పక్కన ఉన్న రైలు పట్టాలపై చోటు...
రవీంద్ర నాయక్ కుటుంబానికి అండగా ఉంటా: మంత్రి సత్యవతి
ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ పూర్తి చేసిన గుగులోత్ రవీంద్ర నాయక్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీంద్ర నాయక్ మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం సంతాపం ప్రకటించారు. నాయక్...
విజయవాడలో విషాదం.. రోజు వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి..
విజయవాడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒక రోజు వ్యవధిలోనే తల్లీ, కొడుకు బలవన్మరణానికి పాల్పడి మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో నిన్న(సోమవారం) కరీమ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో...
ప్రైవేటుకు బార్లా…
రోగం కంటే ప్రమాదకరమైన మందు ఇవ్వడంలో ప్రధాని మోడీకి సాటిలేరు. గతంలో పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్టి) అవకతవక అమలు చర్యలతో దేశాన్ని అపూర్వ సంక్షోభంలోకి నెట్టివేసిన నరేంద్ర మోడీ...
గజ్వేల్కు చేరిన గోదారమ్మ
కొండపోచమ్మ సాగర్ దిశగా పరుగులు పెడుతున్న జలసిరి
అక్కారం పంపు హౌస్కు త్వరలో చేరనున్న జలప్రవాహం
మన తెలంగాణ/గజ్వేల్ : రైతు ఆత్మహత్యల జిల్లా,కరువు జిల్లాగా చరిత్ర కెక్కిన సిద్దిపేట జిల్లా గోదారమ్మ రాకతో సస్యశ్యామలం...
నూతన కేంద్ర విద్యుత్ చట్టంతో విద్యుత్ సబ్సిడీలు రద్దు అవుతాయి
మన తెలంగాణ, హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాలకు ఇస్తున్న సబ్సిడి రద్దు అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్...
ఇక ఎల్లకాలం
సిద్దిపేటలో జలసిరి, కరువు అనే పదానికే స్థానముండదు
కాలంతో పనిలేకుండా రెండు పంటలు పండించుకోవచ్చు
రంగనాయకసాగర్ కింద 1.10లక్షల ఎకరాల సాగు
కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేసిన మంత్రి హరీశ్రావు, ఈత కొట్టి మురిసిపోయిన...
అడవిలో శవాలై వేలాడిన యువజంట
అనంతగిరిలో విషాదం
నెల క్రితమే ఆత్మహత్య
లోతుగా దర్యాప్తు చేస్తున్నాం : ఎస్పి నారాయణ
మనతెలంగాణ/ వికారాబాద్ జిల్లా : అనంతగిరి అడవిలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి...
రాష్ట్రంలో కొత్త కేసులు 17
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 66.5 శాతం(705 మంది) పురుషులు ఉండగా, 33.5 శాతం(356 మంది ) స్త్రీలు...
మేడిగడ్డలో మీటనొక్కితే.. తెలంగాణ సాగరమే
జల త"రంగనాయకం" ప్రారంభోత్సవంలో కెటిఆర్
రంగనాయక్ సాగర్కు నీటివిడుదల చేసిన కెటిఆర్, హరీష్రావు
త్వరలోనే కోటి ఎకరాల మాగాణి
సిఎం కెసిఆర్ ఆలోచన, మార్గదర్శకత్వంలో
హరీశ్రావుది కీలక పాత్ర
దేశంలోనే అగ్రశేణి
రాష్ట్రంగా నిలువనున్న తెలంగాణ...
ఆలోచించకుండానే లాక్డౌన్ ప్రకటించారు
వలసకూలీల పరిస్థితి దారుణంగా ఉంది
సొంత ఇళ్లకు చేరుకోలేని దీనస్థితిలో ఉన్నారు
కేంద్రంపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ను ప్రకటించే ముందు ప్రధాని మోదీ ఏమాత్రం ఆలోచించలేదని ఎంఐఎం అధినేత...
తెలంగాణ వచ్చినప్పుడు, ఇప్పుడు అంతే సంతోషం: హరీష్ రావు
సిద్దిపేట: ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో... ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను మంత్రులు...
మారు తల్లి, తండ్రి టార్చర్ తట్టుకోలేక… తనువు చాలిస్తున్నా….
లక్నో: కుటుంబ సభ్యులు టార్చర్ పెట్టడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆమె ఉరేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
కరోనా సోకిన యువతి బాత్రూమ్లో ఉరేసుకొని….
ముంబయి: కరోనా సోకిన యువతి (29) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బివైఎల్ నైర్ ఆస్పత్రిలో కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్న యువతి బుధవారం...
పని ఒత్తిడి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని….
భోపాల్: లాక్డౌన్ నేపథ్యంలో కరోనా సోకుతుందనే భయంతో పాటు తీవ్ర పని ఒత్తిడికి గురైన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్లోని రతిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
చెట్టుకు ఉరేసుకున్న ఇద్దరు యువతులు
మేడ్చల్: ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని జవహర్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డెంటల్ కాలేజీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డుకు చెత్తవేయడానికి జిహెచ్ఎంసి కార్మికులు వెళ్లారు....