Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
కరోనా వైరస్పై తప్పుడు ప్రచారం తగదు… అడ్మిన్ దే బాధ్యత
అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు
హెచ్చరించిన డిజిటల్ మీడియా
ప్రజలకు, మీడియాకు పలు సూచనలు జారీ
తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును మానవాళి ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా అభివృది ్ధచెందిన దేశాలు,...
‘కరోనా’పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి భారీ మూల్యం
10 కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి...
సిఎం సహాయనిధికి నాటా రూ. 10 లక్షల సాయం
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. సామాన్య పౌరుడి నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగానికి చెందిన వారితో పాటు విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ...
105 మంది విద్యార్థులు క్వారంటైన్కు తరలింపు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని స్వస్థలాలకు తరలివస్తున్న 105 మంది విద్యార్థులను తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పెన్గంగా నది వద్ద అడ్డుకుని ప్రత్యేక క్వారంటైన్కు ఆదిలాబాద్ జిల్లా అధికారులు తరలించారు. వివరాల్లోకి వెళితే.....
కరోనా టెస్టుకు సిసిఎంబి…. మోడీకి ఫోన్ చేసిన కెసిఆర్
హైదరాబాద్: సిసిఎంబిలో కరోనా టెస్టులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ విజ్ఞప్తికి ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారు. సిసిఎంబిలో రోజుకు దాదాపు వెయ్యి...
వారిని ఆదుకోండి.. పవన్ ట్వీట్ పై స్పందించిన తమిళనాడు సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: తమిళనాడులో చిక్కుకుపోయిన ఎపి మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడు ప్రభుత్వానికి ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పవన్ విజ్ఞప్తికి తమిళనాడు సిఎం పళనిస్వామి సానుకూలంగా స్పందించారు....
అనాథ విద్యార్థులు ఆకలితో ఉన్నారని… రూ.25 వేల విరాళం ఇచ్చిన సంతోష్ కుమార్
హైదరాబాద్: సికింద్రాబాద్ సర్వనీడ్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే అనాథాశ్రమానికి ఎంపి సంతోష్ కుమార్ రూ.25 వేల విరాళం అందజేశారు. మూడు రోజులుగా 45 మంది అనాథ విద్యార్థులకు ఆకలితో ఉన్నారని తెలుసుకొని సర్వనీడ్...
త్వరలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు జరగాల్సిన పది పరీక్షలు కరోనా ఎఫెక్ట్ తో మార్చి 21...
గండం గడువలే
కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ
కరోనా పాజిటివ్ 70
డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935
కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...
ఆపద్బాంధవుడు
ఆపత్కాలంలో ఆనందకర వార్త
11 మంది కరోనా రోగులకు తాజా పరీక్షలో నెగిటివ్
అందుబాటులోకి కింగ్ కోఠి ఆసుపత్రి, అన్నపూర్ణ క్యాంటీన్లలో 30వేల మంది ఫ్రీగా భోజనం చేశారు
కూలీల కడుపు మాడ్చం
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్
కరోనా కష్టకాలంలో...
అత్యవసర సేవకులకు జయహో
కరోనా యుద్ధ సైన్యానికి వందనాలు
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి ఎంపి సంతోష్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు,...
వలస కూలీలకు పోలీసుల ‘భోజనం’
‘మన్కిబాత్’లో ప్రధానికి మొర ,పోలీసులకు ఆకాశవాణి అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగర శివారులోని నార్సింగిలో మూడు రోజులుగా అన్న, పానియాలు లేక అలమటిస్తున్న ఉత్తరాఖండ్ కూలీలు ఆదివారం ప్రధాని ‘మన్కిబాత్’కి నేరుగా ఫోన్ చేయడంతో...
క్వారంటైన్ కేంద్రాలు రెడీ
టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900
పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు
అత్యధికంగా నిజామాబాద్లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్
అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
రాచకొండలో 2,094 కరోనా అనుమానితులు
1,834 గుర్తించాం, ముగ్గురికి పాజిటివ్
హోం క్వారంటైన్లో 1,771మంది
వారిపై నిరంతరం నిఘా పెట్టాం
991 పాస్పోర్టులు సీజ్ చేసి జిల్లా అధికారులకు అందజేత
వివరాలు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్
మన తెలంగాణ/సిటీబ్యూరో: రాచకొండ...
మానవత్వాన్ని చాటుకున్న బాచుపల్లి సిఐ
మన తెలంగాణ/ నిజాంపేట: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్డౌన్ కార్యక్రమంలో రోడ్లపై ఉన్న పేద వారు ఇబ్బందులు పడుతుండగా మరి కొందరూ సృహ కోల్పోయారు. వీరిని...
కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోతే.. ఏప్రిల్ 7 తర్వాత కరోనా సమస్య ఉండదు
హైదరాబాద్ : కరోనాపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మరో ముగ్గురికి కరోనా సోకినట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. నిన్న (మార్చి 28)న 67 కేసులు...
మానవ హక్కుల కమిషన్ ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సైతం లాక్డౌన్ ప్రకటించింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడం, రాష్ట్ర...
మెరుగుపడుతోంది
హైదరాబాద్లో రెడ్జోన్లు లేవు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు నమ్మొద్దు
కరోనా రోగుల్లో పదిమంది కోలుకుంటున్నారు, రేపోమాపో డిశ్ఛార్జి
ఇతర ప్రాంతాల నుంచే వైరస్ వస్తోంది
15 రోజుల్లో అందుబాటులోకి గచ్చిబౌలిలోని కరోనా కేంద్రం
వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి...
గాంధీలో చికిత్స భేష్
వైద్యులు జాగ్రత్తగా చికిత్స చేస్తున్నారు
ప్రతి రోజు రెండు సార్లు అరోగ్య వివరాలు సేకరిస్తున్నారు
ఇక్కడి సౌకర్యాలు ఏ దేశంలోనూ ఉండవు
వైద్య, పోలీసు సిబ్బంది హీరోలు
వీడియో ద్వారా కరోనా బాధితుడి మనోగతం
మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ...
డోలీలో గర్భవతి
7కిలోమీటర్ల నడక, మధ్యలోనే ప్రసవం చేసిన ఎఎన్ఎంలు
ఆదివాసీ మహిళకు పురిటి నొప్పులు...
డోలీ కట్టి తీసుకెళుతుండగా ప్రసవం
మన తెలంగాణ/ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలపరిధిలోని పూసుగూడెం పంచాయితీ పరిధిలో గల...