Saturday, May 4, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Owaisi

మసీదులకు వెళ్లకండి… ఇంట్లోనే నమాజు చేయండి: ఒవైసి

  హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలంతా కచ్చితంగా లాక్‌డౌన్ పాటించాలని ఎంపి అసదుద్దీన్ ఒవైసి తెలిపారు. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఒవైసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి సురక్ష కోసమే లాక్‌డౌన్ ప్రకటించిందన్నారు. మరొక్కసారి...

కరోనాపై పోరుకు ప్రముఖుల విరాళాలు

ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న కరోనాపై అన్ని దేశాల ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ముందు గా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా...
Coronavirus Suspected case

దేశంలో 724కు చేరిన కరోనా పాజిటీవ్ కేసులు..

  న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ సోకి దేశంలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం 724 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని,...

సిటీలో కరెంట్ వినియోగం తగ్గింది: సిఎండి ప్రభాకర్

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్‌కు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేశామని ట్రాన్స్‌కో జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు తెలిపారు. తెలంగాణలో పరిస్థితిని ప్రతీక్షణం మానిటర్ చేస్తున్నామన్నారు. కమర్షియల్, ఇండస్ట్రియల్, సిటీలో కరెంట్ వినియోగం...
Police

రాష్ట్రంలో పోలీసుల…కరోనా ఫైన్ షురూ

వాహనాలు 3 కిలోమీటర్లు దాటితే జరిమాన గీత దాటిన వాహన చోదకులకు రెండేళ్ల జైలుశిక్ష ఎన్‌పిఆర్ టెక్నాలజీతో వాహనాల గుర్తింపు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్1897 ప్రకారం కేసు నమోదు   మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి కోసం...
KTR Pawan

సర్ వద్దు…బ్రదర్ ముద్దు…. పవన్‌కు కెటిఆర్ ట్వీట్

  మనతెలంగాణ/హైదరాబాద్ : తనను సార్ అని ఎన్నడూ సంభోదించవద్దని, ఎప్పటికీ బ్రదర్ అని పిలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఐటి మంత్రి కెటిఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇలాంటి విపత్తు...
sanitizers

శానిటైజర్లు అతిగా వాడినా ముప్పే..

సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవడమే ఉత్తమం... నిపుణుల హెచ్చరిక   మన తెలంగాణ/హైదరాబాద్: శానిటైజర్లు అతిగా వాడినా ముప్పేనని, సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవడమే ఉత్తమోత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి...
Hostels Associate Representatives

హాస్టల్స్ బంద్ చేసే ప్రసక్తి లేదు

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించడంతో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లోని అన్నీ ప్రైవేట్ హాస్టల్స్ మూసివేయడం లేదని, ఎట్టి పరిస్థితుల్లో హాస్టళ్లను బంద్ చేయమని...

దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి: జగన్

మనతెలంగాణ/అమరావతి: దయచేసి మరో మూడు వారాల పాటు ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి, అది అందరికీ శ్రేయస్కరమని ఎపి సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి గురువారం తన ఛాంబర్‌లో...

అతను రియల్ హీరో: మాజీ ఎంపి కవిత

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ నేపథ్యంలో తినడానికి తిండిలేని నిరుపేదల కోసం చిన్నకారు రైతు మోర హన్మండ్లు తనకొడుకుల సూచనలమేరకు ఆర్థికసహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయం...

భవన నిర్మాణ కార్మికులకు వారు అండగా ఉండాలి: కెటిఆర్

  హైదరాబాద్: లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బాధ్యత భవన నిర్మాణదారులు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. వలస భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై భవన నిర్మాణదారుల అసోసియేషన్‌లతో మంత్రి...
Telangana Lockdown

సొంతూరుకు కాలినడకన పయనం.. అందోల్ ఎంఎల్ఎ మానవత దృక్పదం

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వాహనాలు లేక నడుచుకుంటూ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఇటీవల కాలినడకన నారాయణపేట జిల్లా కోస్గి, కర్నూలు జిల్లాకు వెళుతున్న కూలీలను ఆదుకున్నారు. ఈక్రమంలో...
KCR

భారీగా విరాళాలు ప్రకటించిన పలు కంపెనీల అధినేతలు..

  మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. శాంతా...
Corona

అందరూ సామాజిక దూరం పాటించాలి: లవ్ అగర్వాల్

    ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, దేశంలో సుమారు 640 కేసులు నమోదయ్యాయని, లాక్‌డౌన్ నిబంధనలు...
Vegetable market

నిత్యావసర సరుకుల ధరలు ఖరారు.. పెంచితే పీడి యాక్ట్

మనతెలంగాణ/హైదరాబాద్: అత్యవసర సేవలు తప్పితే అన్నీ బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ మహామ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో మూడు వారాల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన...

కరోనా రోగుల కోసం వెయ్యి పడకల ఆస్పత్రి: ఒడిశా

  భువనేశ్వర్: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితుల కోసం ఆస్పత్రిని నిర్మిస్తున్నామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తున్న తొలి రాష్ట్రంగా...
Civil Commissioner

లాక్ డౌన్‌కు ముందున్న ధరల ప్రకారం విక్రయించాలి

  మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకారమే నిత్యవసర వస్తువులను విక్రయించాలని పౌరసరఫరాల శాఖ కమిష ర్ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం సోమాజీగూడలోని పౌరసరఫరాల భవన్‌లో నిత్యావసర సరుకుల హెూల్ సేల్ వ్యాపారులతో...
chiru, mb

కరోనా కట్టడికి హీరోలు, డైరెక్టర్ల భారీ విరాళాలు..

  హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై కేంద్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించింది. కరోనాను ఎదుర్కొవాలంటే ప్రజలందరూ 21 రోజులు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని దేశవ్యాప్తంగా కేంద్రం లాక్...
Corona virus

దోమలగూడలో వైద్య దంపతులకు కరోనా

  హైదరాబాద్: తెలంగాణలో దంపతులైన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరుకున్నాయి. దోమలగూడలో ఉండే దంపతులైనా డాక్టర్లకు కరోనా సోకిందని రాష్ట్ర వైద్య శాఖ...
EAMCET 2020

ఎంసెట్, ఇసెట్ దరఖాస్తు గడువు పెంపు

  మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ఎంసెట్, ఇసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ వరకు, ఇసెట్...

Latest News