Home Search
కార్మిక - search results
If you're not happy with the results, please do another search
ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత
కరోనా తగ్గాకే లాక్డౌన్ ఎత్తివేయాలి
చిన్న పొరపాటు జరిగినా
మనల్ని మనం క్షమించుకోలేం
అభివృద్ధి చెందిన దేశాలు సైతం మహమ్మారిని ఎదుర్కోలేకపోతున్నాయి, 130 కోట్ల మంది భారతీయులకు టెస్టులు చేయడం సాధ్యం కాదు
3 దశల్లో వైరస్ను...
సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలి
కరోనా అంటు క్రిమిని అంతమొందించడం, దానిని పూర్తిగా పారద్రోలడం తొందరలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 200లకు పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగానూ మన దేశంలో కూడా పెరుగుతూనే ఉన్నది....
రేపటి కరోనా- కెసిఆర్ నిర్ణయాలు
దేశంలోని ఇతర రాష్ట్రాలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం కొంత బెటర్ గానే ఉంటామనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలే అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు...
సిఎం గిఫ్ట్ ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్: వైద్యారోగ్య, పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి (ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు...
అందరికీ అండగా ఉంటాం: హరీష్ రావు
హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో వలస కార్మికులను 12 కిలోల చొప్పున బియ్యం, రూ.500...
గోపిచంద్ పెద్ద మనసు.. వెయ్యికి పైగా కుటుంబాలకు సాయం
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు సినీ, క్రీడా, వ్యాపార, ప్రజాప్రతినిధిలు తమ వంతు సహాయం చేేస్తు అండగా నిలుస్తున్నారు. దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్...
లాక్డౌన్ కొనసాగించాల్సిందే
మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా
జూన్3 వరకు లాక్డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది
అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు
అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ?
కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...
ప్రధాని సహాయ నిధికి కృష్ణంరాజు కుటుంబం 10 లక్షల విరాళం
ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన...
సిసిసి- మనకోసం సరుకుల పంపిణీ మొదలైంది.. ఎన్.శంకర్
మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం (సీసీసీ) సినీకార్మికుల్ని ఆదుకునేందుకు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీసీసీకి ఇప్పటికే తారలు సహా పలువురు దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. అలాగే దర్శకనిర్మాత...
వలసజీవుల కడపునింపుతున్న ఎంపి సంతోష్ కుమార్
నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్లో పేదప్రజలకు ఎక్కడికక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిఎం. కెసిఆర్ ఇచ్చిన పిలపుమేరకు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నిత్య అన్నదానం చేయడం అభినందనీయమని రాష్ట్ర...
50 శాతం రేషన్ పంపిణీ పూర్తి చేశాం: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటివరకు 50 శాతం రేషన్ పంపిణీ పూర్తి చేశామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని, ఈ...
కొలువులను కబళిస్తున్న కరోనా
ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కరోనా వైరస్ సృష్టించిన ఆర్ధికమాంద్యం వల్ల విలవిలలాడుతున్నారు. లక్షలాది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. సంక్షేమ కార్యక్రమాలకు పుల్ స్టాప్ పడింది. వైరస్ ను అదుపు చేయకపోతే దాదాపు 2 కోట్ల 23...
విదేశీయులను క్వారంటైన్ చేశాం
రాష్ట్రంలో ఆరు పరీక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి
నిజాముద్దీన్కు వెళ్ళొచ్చిన యాత్రికులందరిని గుర్తించాం
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ (జిఓ నెంబర్13) మార్చి 20 తేదీ నుంచి...
కరోనా వ్యాధి నిరోధానికి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల విరాళం
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల...
మళ్లీ ఇదో కొత్త డ్రామా.. మోదీపై ఓవైసీ విమర్శలు
హైదరాబాద్ ః దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మోదీ జిమ్మిక్కులు చేస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ప్రధానిపై ఓవైసీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. . ‘ఈ...
మొక్కల సంరక్షణపై హెచ్ఎండిఎ ప్రత్యేక దృష్టి
హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా మొక్కల సంరక్షణపై హెచ్ఎండిఎ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొక్కలకు కావాల్సిన నీటి సరఫరా కోసం నిరంతరం శ్రమిస్తోంది. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ 158కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన...
లాక్డౌన్ ఉల్లంఘిస్తే కాల్చివేయండి..
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే దేశ ప్రజలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, వైద్య కార్మికులను దూషించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. ఇక...
విద్వేషాలకు ఇది వేళ కాదు
దేశాల, రాష్ట్రాల ఎల్లలు చెరిపేసి కరోనా ఏ విధంగా కరాళ నాట్యం చేస్తున్నదో, కపాల హారాలతో కదం తొక్కుతున్నదో మానవాళి కూడా అదే విధంగా తేడాలన్నింటినీ మరచిపోయి పరస్పర సహకారంతో పోరాడి దానిని...
భారీగా విరాళాలు అందించిన దాతలు.. ధన్యవాదాలు తెలిపిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా...
కూపీ లాగుతున్నాం
ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తున్నాం
మర్కజీ యాత్రికుల వివరాలన్నీ సేకరణ
కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఏప్రిల్ 6 కరోనా ఫ్రీ తెలంగాణ లక్షం డౌటే
10లక్షల మంది వలస కార్మికులకు సకల...