Home Search
కార్మిక - search results
If you're not happy with the results, please do another search
దృశ్యం స్ఫూర్తితో చంపి ఉప్పు పాతరేశారు
నాగపూర్: హీరో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా స్ఫూర్తితో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టిన సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్లో చోటుచేసుకుంది. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగణ్...
సర్వే చెప్పిన కఠోర సత్యాలు!
కేంద్ర బడ్జెట్కు ముందు పార్లమెంటుకు సమర్పించే ఆర్థిక సర్వే పత్రం దేశ ఆర్థిక స్థితిని వివరించి బడ్జెట్లో తీసుకోగల నిర్ణయాలను గురించి, దాని దిశకు సంబంధించి సూచనప్రాయంగా అవగాహన కలిగిస్తుందనే అభిప్రాయం చిరకాలంగా...
వృద్ధి రేటు 5%
ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు
రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు
సూచించిన సర్వే
ఆర్థిక సర్వే అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
ఇకపై వృద్ధి బాటలో..
మందగమనం తొలగిపోతోంది..
202021కు జిడిపి అంచనా 6.5 శాతం
ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం
న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...
కుట్రపూరిత చట్టం సిఎఎ!
మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
యువతిపై అత్యాచారం.. ఆపై చిత్రహింసలు
నాగపూర్: అపస్మారక స్థితిలో ఉన్న ఒక 19 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిపిన ఒక కామోన్మాది ఆమె మర్మాంగంలో ఇనుప రాడ్ను జొప్పించాడు. అమానుషమైన ఈ సంఘటన ఇక్కడి పర్ది ప్రాంతంలో ఈ...
తమిళనాడులో ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం
చెన్నై: ఒక ఎనిమిదేళ్ల బాలికపై అత్యంత పాశవికంగా హత్యాచారానికి పాల్పడిన అస్సాంకు చెందిన ఒక 20 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తమిళనాడులోని శివకాశి పట్టణానికి సమీపంలోగల కొంగలాపురం...
సైబీరియాలో ఘోర అగ్ని ప్రమాదం.. 11మంది మృతి
మాస్కో: సైబీరియా రీజియన్ ప్రిచులిమ్స్కి ఏరియాలోని ఓ ప్రైవేట్ సామిల్లులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది మృతి చెందారు. ఇందులో పదిమంది ఉజ్బెకిస్తాన్ కార్మికులు ఉన్నారు. సామిల్లులో...
కెసిఆర్ ఒక అవసరం! అనివార్యం!!
అమ్మ మనస్సు ఎప్పుడూ
బిడ్డల ఆకలిని తలచుకుంటుంది
బిడ్డల భవిష్యత్తు కోసం
బతుకంతా శ్రమిస్తుంది
అమ్మ మనస్సు ఉన్న
అధినాయకుడూ అంతే --- అమ్మ మనస్సుతో పాటు అమోఘమైన మేథస్సు ఉన్న అధినేత కాబట్టే, పునాదులు పటిష్టంగా లేకుంటే భవనాలే...
రేపు పోలియో చుక్కల కార్యక్రమం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 19న పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు వయసున్న 38,36,505 మంది పిల్లలకు చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేశామని శుక్రవారం ఓ...
ప్రతి ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి కలువండి: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల వార్డుల్లో పోటీ జరుగుతుంటే బిజెపికి 1000 వార్డులు, కాంగ్రెస్కు 500 వార్డుల్లో అభ్యర్థులు లేరని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బిజెపిలో...
జనవరి 31 నుంచి బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె
న్యూఢిల్లీ: వేతన సవరణపై భారతీయ బ్యాంకుల సంఘం(ఐబిఎ)తో చర్చలు విఫలు కావడంతో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీలలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు సంఘాలు గురువారం పిలుపునిచ్చాయి. వీటితోపాటు మార్చిలో...
చేనేతకు ఇంజనీర్ల చేయూత
‘పిక్ మై క్లాత్’ యాప్, వెబ్సైట్లో వీవర్స్ ప్రాడక్ట్
ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలకు ఆన్లైన్లో వేదికలు
హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఐదంకెల జీతంతో హాయిగా గడపాలని అందరూ అనుకుంటారు.. కానీ...
ప్రతిపక్షాల సమావేశాన్ని బహిష్కరించిన మమత
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జనవరి 13న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...
నేడు దేశవ్యాప్త సమ్మె
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన
కార్మిక సంఘాలు, టిఆర్టిసి దూరం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు(8వ తేదీ) దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర కార్మిక...
శ్రీవారి సేవలో కెటిఆర్ ఫ్యామిలీ
హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కుటుంబసభ్యులతో కలిసి ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. తిరుపతి లోని కృష్ణ అతిథిగృహంలో బసచేసిన...
ఔరా.. నీరా
విదేశీ పెట్టుబడుదారులకు రుచి చూపిస్తా
గీత కార్మికులకు వాహనాల పథకం తెస్తాం, రెండవ నీలి గులాబీ శ్వేత విప్లవాల సాధనలో కెసిఆర్ తలమునకలై ఉన్నారు
- గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్...
దుబాయిలో ఉత్తునూర్ వాసి మృతి
సదాశివనగర్/కామారెడ్డి: బతుకు దెరువు కోసం ఇతర దేశాలకు వెలుతున్న వలస కార్మికులకు అక్కడి దేశాలు రక్షణ కల్పించాలని గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్, కల్చర్ అసోషియేషన్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా...
వన్ నేషన్-వన్ రేషన్ ప్రారంభం
తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో...
న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే రేషన్ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని...
కరువుపై జలఖడ్గం
రాష్ట్రాన్ని చూసి దుర్భిక్షం భయపడాలి
ఇక నుంచి రెండు పంటలు
కోటి 25లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం
ఆనాడు 1000 అడుగులు బోరు వేసినా నీరురాక జమ్మికుంట భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నాడు
ఆత్మహత్యలు పరిష్కారం కాదని కలెక్టర్లు...