Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న 380 మంది సబ్ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్కోలో 380 మంది సబ్ ఇంజనీర్ పోస్టులకు అప్పటి ప్రభుత్వం...
సోనియా గాంధీతో ఎంపి కోమటిరెడ్డి భేటీ..
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో నల్గొండ ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. టిపిసిసి అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్న సమయంలో ఈ భేటీ...
హైకోర్టులో రేవంత్ సోదరుడు క్వాష్ పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్: డ్రోన్ కెమేరా కేసులో ఎంపి రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూకట్పల్లి కోర్టు కొట్టివేయడంతో ఈ మేరకు హైకోర్టులో గురువారం రేవంత్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
మన తెలంగాణ/శంషాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం థిన్వైర్ రూపంలో 1.4కిలోల బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన వ్యక్తి కరెంట్ వైర్ బండిల్స్లో బంగారం తీసుకువస్తుండగా కస్టమ్స్ అధికారుల...
రామన్నపేటలో ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన
మనతెలంగాణ/రామన్నపేట: ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ యువతి గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో ప్రియుడి ఇంటిముందు తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి...
టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ ప్రకటించారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కె.కేశవరావు, కెఆర్ సురేష్ రెడ్డిని ప్రకటించారు. కెకె, కెఆర్ సురేష్...
మోడీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కు: కెసిఆర్
హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్ పై రెండో రోజు చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం...
కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ.. అందుకే రద్దు చేశారు: హరీష్
హైదరాబాద్: బడ్జెట్లో కోతలు విధిస్తారని ప్రతిపక్షాలు ఆశించాయని, బడ్జెట్పై ప్రజలు సంతోషంగా ఉండడంతో ప్రతిపక్షాలకు నిరాశ మిగిలిందని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్పై రెండో...
జిహెచ్ఎంసి నిద్రపోతోందా?
కాలుష్య పరిశ్రమలపై
హైకోర్టు ఆగ్రహం
మన తెలంగాణ/ హైదరాబాద్ : కాలుష్యం కోరలు చాచింది. జీహెచ్ఎంసీ మాత్రం నిద్రపోతోంది. నిద్ర కూడా కాదు. కోమాలో ఉంది. అందుకే 8 ఏండ్ల నాటి కేసులో చర్యలు తీసుకోలేపోయింది....
35 శాతం నీటి ఆదా
వరి సాగులో నూతన నీటి యాజమాన్య పద్ధతులు
కిలో వరికి తెలంగాణలో 2395 లీటర్ల వినియోగం
ఎరోబిక్ వరితో 30 శాతం నీరు ఆదా.. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సహకారం
మండలిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన...
రేపటితో ముగియనున్న జెఇఇ మెయిన్ దరఖాస్తులు
ఏప్రిల్ 5,7,8,9,11 తేదీలలో పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్ఐటి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్(సిఎఫ్టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే...
గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి ప్రొఫిషియెన్సీ టెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రూప్-4 పోస్టుల భర్తీలో భాగంగా 26 కేంద్రాలలో బుధవారం టిఎస్పిఎస్సి విజయవంతంగా ఆఫీస్ ఆటోమెషిన్లో ప్రొఫిషియెన్సీ టెస్ట్ను నిర్వహించింది. మొత్తం 7,468 మంది అభ్యర్థులకు 6,195 మంది(82.96 శాతం) హాజరయ్యారని టిఎస్పిఎస్సి...
అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు అమలులో ఉన్నాయని వాటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆంక్షలు ఉన్నా ఎబివిపి, పిడిఎస్యూ కార్యకర్తలు అసెంబ్లీ గేట్...
‘ఏ పిల్లా..’ లిరికల్ వీడియో విడుదల
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, కేరళ కుట్టి సాయి పల్లవి కాంబినేషన్ లో ప్రముఖ డైరెక్టర్ శేకర్ ఖమ్ముల రూపొందిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా...
కరోనా ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ వ్యాపారం కుదేలు…!
హైదరాబాద్ : కరోనా ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాలలో చికెన్ వ్యాపారం కుదేలైంది. వ్యాపారులు చికెన్ ధరలను అమాంతం తగ్గిం చేస్తున్నారు. ఎంతగా అంటే ఇప్పటి వరకు కనివినీ ఎరుగని రీతిలో రూ.100కే మూడు...
రాజీవ్ రహదారిపై ఆర్టీసి బస్సును ఢీకొట్టిన టిప్పర్
డ్రైవర్ సహా 11 మంది ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసి డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రాణ నష్టం
మన తెలంగాణ/గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన గూడ వద్ద రాజీవ్ రాజీవ్ రహదారిపై బుధవారం...
సకాలంలో స్పందించిన పోలీసులు…. నిలిచిన ప్రాణం
రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన ఆర్సిపురం పోలీసులు
పోలీసులను అభినందించిన సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్
మన తెలంగాణ/రామచంద్రాపురం: పోలీసులు సకాలంలో స్పందించడం ఒక నిండు ప్రాణం నిలిచింది. రోడ్డు పక్కన అనుమానస్పదంగా నిలిపి...
ఎంపి రేవంత్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
మనతెలంగాణ/హైదరాబాద్ః మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్ను బుధవారం నాడు మియాపూర్ కోర్టు తిరస్కరించింది. అనుమతి లేకుండా డ్రోన్ వాడిన కేసులో రేవంత్రెడ్డిని ఈ నెల 6వ తేదీన నార్సింగి పోలీసులు...
ద్విచక్రవాహనం-కారు ఢీ: ఒకరి మృతి
ధర్మారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనం - కారు ఢీ ఒకరి మృతి
మనతెలంగాణ/ డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా...
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ నియామకం అయ్యారు. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు...