Tuesday, April 30, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Minister KTR

దేశానికే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దుతాం

  హైదరాబాద్:127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందని, ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలందరికీ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జేజేలు తెలిపారు. సోమవారం కార్పోరేషన్...
Choutuppal

ఉద్రిక్తంగా మారిన చౌటుప్పల్ చైర్మన్ ఎన్నిక…

యాదాద్రి: తెలంగాణలోని పలు చోట్ల మున్సిపల్ చైర్మెన్ల ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కార్యలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్...

ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు

  పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని...

మేడారంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు

  హైదరాబాద్ : భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహారించి మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర...
Earthquake tremors felt in Kashmir and Ladakh

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

  రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదు, సూర్యాపేట జిల్లా దొండపాడులో, గుంటూరు జిల్లా అచ్చంపేటలో కొట్టవచ్చినట్టు కదిలిన భూమి సీస్మిక్ జోన్-2 గా గుర్తింపు, 10కి.మీ లోతులో భూ పొరల కదలిక, కొద్ది రోజుల వరకు...

రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం

  హైదరాబాద్ : తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు...

పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు: కెటిఆర్

  హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డు గ్రహీతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన పివి సింధు బ్యాడ్మింటన్ క్రీడతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గొప్ప పేరు తెచ్చిందని...
national-flag

ముచ్చటగొలిపే మువ్వన్నెల జండా

తెలంగాణ రెండో ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జూన్ 2, 2016లో 72 అడుగుల ఎత్తు జాతీయ జెండాను, హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న సంజీవయ్య పార్కులో ఆవిష్కరించారు. ఇది దేశంలోనే...
Students

బడి చదువుల్లో వెనుకబడి ఎంతకాలమిలా?

దాదాపు ఇరవై ఐదు శాతం పిల్లలకు వయసుకు తగిన విద్యా నైపుణ్యాలు లేవు. ఆరు సంవత్సరాల లోపు వయసు కల పిల్లలలో కేవలం 37 .4 శాతం మంది మాత్రమే కనీసం అక్షరాలను...
Earthquake

తెలుగు రాష్ర్టాల్లో భూప్రకంపనలు…

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి భూప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, ఎపిలోని గుంటూరు, కృష్షా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2.37 గంటలకు భూమి స్వల్పంగా...
KTR

జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్​

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.....

కారెక్కిన పురం

  ఠారెత్తిన విపక్షం పటిష్ట వ్యూహంతో గులాబీ పార్టీ జోరు 120 మున్సిపాలిటీలకు 110 టిఆర్‌ఎస్ కైవసం ఏడు కార్పొరేషన్లలో భారీ విజయం మరో రెండూ టిఆర్‌ఎస్‌కు దక్కే అవకాశం తెలంగాణ గుండె దండోరాగా హృదయవీణగా సుస్థిరపడిన కెసిఆర్ దర్శకత్వంలో...

కాకు వ్యతిరేకం

  వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్‌ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్‌లో కా వ్యతిరేక పక్షాలతో...

పాకిస్థాన్‌కు సిఎం కెసిఆర్ గట్టి వార్నింగ్..

హైదరాబాద్: పాకిస్థాన్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాన్ని పిడికెడంత దేశంగా అభివర్ణించారు. పిచ్చిపిచ్చిగా వ్యవహిస్తే చూస్తూ ఊరుకోమని సిఎం హెచ్చరించారు. శనివారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ ఘన...
CM KCR Press Meet

15 మంది ఎమ్ఎల్ఎలతో కలిసి గల్ఫ్‌కు వెళ్తా : కెసిఆర్

  హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై శనివారం సిఎం కెసిఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ఇటీవల తెచ్చిన కొత్త పంచాయితీ రాజ్ చట్టం, నూతన మునిసిపల్ చట్టాలను...

ప్రగతి పథంలో టిఎస్‌ గిరిజన కార్పొరేషన్

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ప్రగతి పథంలో నడుస్తుంది. నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రతి ఏటా ప్రగతి సాధిస్తుంది. ఈ మేరకు టిఎస్ గిరిజన కార్పొరేషన్ ప్రగతి పై బిఆర్‌కే భవన్‌లో...

ప్రతి వెయ్యి మందిలో ఏడుగురికి హెచ్‌ఐవి

  హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి 1000 మందిలో 7 గురు హెచ్‌ఐవితో జీవిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జి. అన్న ప్రసన్న కుమారి తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించి...
Uttarakhand-Capital

ఎపికి 3 రాజధానులు.. ఉత్తరాఖండ్‌కు అసలే లేదు!

హైదరాబాద్: ఒక రాజధాని మాత్రమే ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా అన్న విషయమై ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపితోసహా ఇతర విపక్షాలు ఘర్షణ పడుతుండగా దాదాపు రెండు దశాబ్దాలు క్రితం...
KTR

సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం: కెటిఆర్

హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఇంతటి భారీమెజార్టీ సొంతమైందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై మంత్రి కెటిఆర్...

మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన టిడిపి

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బోణీ కొట్టింది. ఖమ్మం జిల్లాలోని మధిరలోని 1వ వార్డును టిడిపి సొంతం చేసుకుంది. ఆ ప్రాంతం ఆంధ్రాకు బార్డర్ గా ఉండటమే ఈ విజయానికి...

Latest News