Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఆ విషయంలో కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: అలీ
హైదరాబాద్: తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా మసీదు, దేవాలయానని నిర్మించాలన్న సిఎం కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రస్తుతం పాత సచివాలయ భవనంలో ఉన్న మసీదు, దేవాలయాల...
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రద్దు
ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన వాళ్లంతా పాస్
1.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
31 తర్వాత కాలేజీల్లో మార్కుల మెమోలు జారీ
10 రోజుల్లో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు
కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్నిదృష్టిలో పెట్టుకుని సిఎం...
అన్ని వర్గాల సంక్షేమం కోసం కెసిఆర్ కృషి: జగదీష్ రెడ్డి
హైదరాబాద్: ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ విద్యనందించేందుకు తెలంగాణలో 900కు పైగా గురుకుల పాఠశాలలను సిఎం కెసిఆర్ ఏర్పాటు చేశారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్...
కేంద్రమంత్రి అలా మాట్లాడడం సిగ్గుచేటు: తలసాని
హైదరాబాద్: సిఎం కెసిఆర్పై కొందరు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా సిఎం కెసిఆర్ రైతులతో మాట్లాడారన్నారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. విపత్కర...
కరోనాతో ప్రజాగాయకుడు నిస్సార్ మృతి
హైదరాబాద్: కరోనాతో ప్రజా గాయకుడు నిస్సార్ మహమ్మద్ కన్నుమూశారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన చనిపోయారు. నిస్సార్ తెలంగాణ గుండె చప్పుళ్లను తన పాటలతో...
85 శాతం మొక్కలు బతకకపోతే సర్పంచ్ పదవి పోతుంది: కెటిఆర్
కరీంనగర్: చెట్లను పెంచి సంరక్షించకపోతే భవిష్యత్లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్టలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మొక్కను నాటారు. ఈ...
బిజెపి, కాంగ్రెస్ నేతలు ఆంధ్రా నేతల్లా మాట్లాడుతున్నారు: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల తీరుతోనే తెలంగాణ వెనుకబాటుకు గురైందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బిజెపి...
ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సమీక్ష
హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, చికిత్స,...
కరోనాతో సంగారెడ్డి మహిళా కౌన్సిలర్ మృతి
హైదరాబాద్ః తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరగడంతోపాటు మరణాలు కూడా పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కరోనాతో సంగారెడ్డి మున్సిపాలిటీకి చెందిన మహిళా కౌన్సిలర్ మృతి...
మొక్కలు నాటి కాపాడటం మనబాధ్యత
మనతెలంగాణ/హైదరాబాద్: ఖాళీ ప్రదేశాలు ఎక్కడ ఉన్నా అక్కడ మొక్కలు నాటి కాలుష్యాన్ని తరిమివేయాలని సుప్రసిద్ధ తబల విద్వాంసుడు జైపాల్ రాజ్ చెప్పారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్ 3వ దశలో భాగం గా గాయకుడు దినకర్...
సిఐఎకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సిఐఎకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిఐఎ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్లో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. ఇప్పటికే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ తయారీ కోసం...
నేటి నుంచి 10కిలోల బియ్యం ఉచితం
నవంబర్ వరకు అందజేత, 2 కోట్ల 79లక్షల మందికి లబ్ధి
పేదల ఆకలి తీర్చేందుకే సిఎం కెసిఆర్ ఆరాటం : మంత్రి గంగుల
మన తెలంగాణ/కరీంనగర్: రాష్ట్రంలోని పేదల ఆకలి తీర్చేందుకు సిఎం కెసిఆర్ ఆరాటపడుతున్నారని...
కరోనాతో తెలుగు నిర్మాత మృతి
హైదరాబాద్: కరోనా వైరస్ తెలంగాణలో కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్తో టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు మృతి చెందారు. ఈతరం ఫిలింస్ బ్యానర్ నిర్మాత పోకూరి బాబూరావు సోదరుడే పోకూరి రామారావు....
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు నాబార్డ్ ముందుకు రావాలి: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు నాబార్డుకు ఉన్న అవకాశాలను మంత్రి కెటిఆర్ వివరించారు. నాబార్డ్ సిజిఎంవైకె రావుతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సంరద్భంగా కెటిఆర్ మీడియాతో...
ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు...
‘దోస్త్’ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు నిలపివేత..
హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. రాష్ట్రంలో మహమ్మారి కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లను...
హైకోర్టులో పివిపికి ఊరట..
హైదరాబాద్: టాలీవు్ ప్రడ్యూసర్, వైసిపి నేత పివిపికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ల్యాండ్ గ్రాబరి కేసులో తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో పివిపి హైకోర్టును ఆశ్రయించాడు. తనకు ముందస్తు...
మళ్లీ పల్లె బాట
హైదరాబాద్ లాక్డౌన్ సంకేతాలు, సెట్ల వాయిదాతో స్వస్థలాలకు వలసజీవులు, విద్యార్థులు
బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద క్రమంగా పెరుగుతున్న రద్దీ
జిహెచ్ఎంసి పరిధిలో నిత్యావసరాల కొనుగోళ్లకు జనం బారులు
ముందు జాగ్రత్త పడుతున్న మద్యం ప్రియులు,...
ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
హైకోర్టుకు రాష్ట్ర
ప్రభుత్వం సమాచారం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండోసారి
వాయిదా పడ్డ ఎంట్రెన్స్లు
9వ తేదీలోగా డిగ్రీ,
పిజి పరీక్షలపై స్పష్టతకు న్యాయస్థానం ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి....
శాంపిళ్ల సేకరణ
ఒక్కో కరోనా చికిత్స కేంద్రంలో 250 చొప్పున...
హైదరాబాద్ సహా చుట్టు పక్కల జిల్లాల్లో 50వేల పరీక్షల్లో ఇప్పటికే 40వేలు పూర్తి
రాబోయే రోజుల్లో టెస్టుల సామర్థం మరింత పెంచుతాం : వైద్య ఆరోగ్య...