Home Search
శ్రీశైలం ప్రాజెక్టు - search results
If you're not happy with the results, please do another search
ఎపి జలదోపిడీ నిజమే
పోతిరెడ్డిపాడు నుంచి కేటాయింపులకు అదనంగా తోడుకుంటున్న వైనం
స్వయంగా ప్రకటించిన కృష్ణా నది యాజమాన్య బోర్డు
వివాదాలకు తావివ్వకుండా నిబంధనల మేరకు వాడుకోవాలని ఎపికి బోర్డు హితవు
కేటాయింపుల కన్నా తెలంగాణకు తక్కువగా నీటి విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్:...
నేడు వరంగల్కు మంత్రులు
సిఎం కెసిఆర్ ఆదేశాలతో
నేడు మంత్రుల వరంగల్ పర్యటన
మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్...
మహోగ్ర గోదావరి
రాష్ట్రమంతటా కుండపోత వర్షాలు
ఆరేళ్ల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ
ఉప్పొంగుతున్న వాగులు, ప్రాజెక్టులకు జలకళ
కోయిల్సాగర్, మూసీ గేట్లు ఎత్తివేత లక్ష్మీ, సరస్వతి బ్యారేజీలకు పోటెత్తిన వరద,
దిగువకు గోదావరి ఉరకలు
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్...
జలదిగ్బంధం
రాష్ట్రమంతటా కుండపోత వర్షాలు
ఏడు జిల్లాల్లో జనజీవనానికి ఆటంకం, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వరద తాకిడి
జలవలయంలో ఓరుగల్లు పట్టణం, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి చేరిన నీరు
సిద్ధిపేటలో వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ మృతి...
ఎల్బినగర్ సర్కిల్లో.. మరో ఫ్లైఓవర్
రెడీ అయిన ఎస్ఆర్డిపి ప్యాకేజీ-2 కింద ఎల్బినగర్ జోన్ బైరామల్ గూడ ఫ్లైఓవర్
నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ వాసుల ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఎస్ఆర్డిపి...
జూరాల గేట్లు బార్లా
28గేట్లు ఎత్తి శ్రీశైలానికి
లక్షా 98వేల క్యూసెక్కుల నీటి విడుదల
శ్రీశైలంలో ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి
దిగువ నాగర్జున సాగర్కు 38వేల క్యూసెక్కులు విడుదల
జూరాలకు 2లక్షల10వేల క్యూసెక్కుల భారీ వరద
ఆల్మట్టి,...
రాయలసీమ ఎత్తిపోతలపై న్యాయ పోరాటం
ఎపి జల దోపిడీపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను తక్షణమే నిలిపివేయాలని పిటిషన్, టెండర్ల
ప్రక్రియ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వాలని వినతి
సమైక్య రాష్ట్రంలోనే నీటి వాటాలో తెలంగాణ...
తెలంగాణకు 37.67, ఎపికి 17 టిఎంసిలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగురాష్ట్రాలు ఇప్పటి వరకు చేసిన నీటి వినియోగాన్ని పరిశీలించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రకు నీటి కేటాయింపులు చేసింది. అయితే నాగార్జున సాగర్ 2019-2020 సంవత్సరాలకు ఉన్న క్యారీ ఓవర్...
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి బుధవారం తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రజల వనరుల శాఖ ఉత్తర్వులు...
పాలమూరు పచ్చబడాలే
2021 నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోతల ద్వారా సాగునీరు
అనుకున్నట్టుగానే పనులు జరగాలి
పాలమూరురంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్
పనులను తనిఖీ చేసిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సి, అధికారుల బృందం
ఏదుల రిజర్వాయర్ వద్ద ప్యాకేజీల...
ఆగస్టు 5న అపెక్స్ కమిటీ సమావేశం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం
పాల్గొననున్న తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు
కృష్ణా, గోదావరి జల వివాదాలే ప్రధాన ఎజెండా
పోతిరెడ్డిపాడు సామర్థం పెంపును అడ్డుకోనున్న తెలంగాణ
ఎపి 203 జిఒను రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల మధ్య ఏర్పడిన...
ఇక ట్రాఫిక్ ఫ్రీగా ఎల్బినగర్ జంక్షన్
హైదరాబాద్: ఉప్పల్, ఎల్బినగర్ ప్రాంత వాసులకు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. గురువారం మున్సిపల్శాఖ మంత్రి కె. తారకరామరావు చేతుల మీదుగా కామినేని జంక్షన్ వద్ద గల ఉప్పల్, ఎల్బినగర్ ఫ్లైఓవర్, ఎల్బినగర్...
అపెక్స్కు అజెండా
రూపకల్పనలో జికెఎంబి నిమగ్నం, ఆంధ్ర లేఖపై సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : అపెక్స్ కౌన్సిల్ సమావేశాల తేదీ ఎప్పుడు ఖరారు చేసినా పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండేందుకు గోదావరి, కృషా నదీజలాల యాజమాన్యం...
జలటోపీపై ఎపికి నోటీసు
శ్రీశైలం నీటి తరలింపు జిఒపై వివరణ ఇవ్వాలి
తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నది యాజమాన్య బోర్డు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఎపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీశైలం...
‘పోతిరెడ్డిపాడు’ పాపం కేంద్ర ప్రభుత్వానిదే
బీజీపీ, కాంగ్రెస్ పోరాటం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన
- అనిల్ కూర్మాచలం, ఎన్నారై టి.ఆర్.యస్
లండన్: పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్ తీరును ఎన్నారై టి.ఆర్.ఎస్ వ్యవస్థాపక...
జీ.ఓ 203 తెలంగాణకు గొడ్డలిపెట్టు
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్కు తాగునీరు, దక్షిణ తెలంగాణ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించడానికి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో ఉంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రయత్నాలకు పూర్తి...
జలచౌర్యాన్ని ఆపండి
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలన్న ఎపి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ తెచ్చిన జీఓను వెంటనే నిలిపివేయండి
శ్రీశైలంపై కొత్త ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీరని అన్యాయం,...
నల్లమలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం
మన తెలంగాణ/హైదరాబాద్: అచ్చంపేటలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు గువ్వల బాలరాజు అడిగిన ప్రశ్నలకు...