Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
సమంత ‘జాను’గా చేయకుంటే సినిమానే లేదు
శర్వానంద్, సమంత అక్కినేని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ‘జాను’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని...
రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
మనతెలంగాణ/హైదరాబాద్ః నగరానికి వచ్చిన రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ తన పర్యటన పూర్తిచేసుకుని ఆదివారం తిరిగి ఢిల్లీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు....
దీపం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు
హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో పేద కుటుంబాలు వంట చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉజ్వల యోజన పథకం (దీపం ) పథకం ద్వారా గ్యాస్సిలిండర్ల పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ...
ఆశ్వత్థామరెడ్డికి ఆర్టిసి షోకాజ్ నోటీసు..
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టిసి యూనియన్ల కన్వీనర్ ఇ.అశ్వత్థామరెడ్డికి ఆర్టిసి యాజమాన్యం షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకపోవడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని పేర్కొంటూ అశ్వత్థామరెడ్డికి మహాత్మాగాంధీ బస్స్టేషన్ కార్యాలయం నోటీసు...
హైకోర్టును ఆశ్రయించనున్న సమత కేసు దోషులు?
హైదరాబాద్ : సమత కేసులో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ ముగ్గురు దోషులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు న్యాయవాదులతో దోషుల కుటుంబ సభ్యులు ఆదివారం నాడు సంప్రదింపులు జరుపుతున్నారు....
మేడారం వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు..
హైదరాబాద్: మేడారం జాతరకు వెళ్లిన వారి ఇళ్లను దొంగలు టార్గెట్ చేసుకున్నారు. అల్వాల్ పరిధిలోని కృష్ణానగర్లో తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగలు వరుసగా చోరీలు చేస్తున్నారు. మచ్చబొల్లారం కృష్ణానగర్లోని బాలయ్య గత నెల...
ఈనెల 7వ తేదీన మేడారానికి సిఎం కెసిఆర్ !
హైదరాబాద్ : కుటుంబసమేతంగా ఈ నెల 7వ తేదీన కెసిఆర్ మేడారంలో పర్యటించనున్నట్టుగా తెలిసింది. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆయన సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని ఆయనతో పాటు పలువురు...
చెన్నకేశవులు భార్యను కలిసిన రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన చిత్రాన్ని తీయబోతున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా సిన్మాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే దిశ...
మేడారం జాతర…
అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
యాంకర్ ప్రదీప్ పై పోలీసులకు ఫిర్యాదు..
హైదరాబాద్: ప్రముఖ బుల్లితెర యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. సునిశిత్ అనే యువ డైరెక్టర్ ప్రదీప్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ బోర్డు...
మేడారానికి హెలికాప్టర్ సేవలు…
వరంగల్ రూరల్: తెలంగాణలో రెండేండ్ల కోసారి 4రోజుల పాట జరిగే మేడారం గిరిజన జాతరకు లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ నుంచి మేడారానికి హెలికాప్టర్...
తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో సిద్ధం
రెండో వారంలో పరుగులు
హైదరాబాద్: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండో కారిడార్ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్వరకు ఫిబ్రవరి రెండో వారం లో రైలును నడిపించేందుకు సిద్దం చేశారు....
రాష్ట్ర పథకాలకు మొండిచేయి : కెటిఆర్
మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ కార్యరూపంలోకి తీసుకువచ్చి అమలు పరుస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలకు కేంద్రం ప్రవేశపెట్టిన 2020 వార్షిక బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం...
రాష్ట్ర ప్రగతికి విఘాతం
నిధుల వాటాలో భారీ కోత విధించారు
2019-20 సంవత్సరానికి రూ. 3,731కోట్లు కోత పెట్టారు
ఆర్థిక ప్రణాళిక తారుమారైంది
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది
కేంద్ర బడ్జెట్పై సిఎం కెసిఆర్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ...
రాష్ట్రంలో.. 24,700 స్మార్టు మీటర్లు
హైదరాబాద్ : విద్యుత్ శాఖ నష్టాలు తగ్గించడంలో స్మార్ట్ మీటర్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇటు వినియోగదారుడికి, అటు సంస్థలకు ఇవి ఆర్థిక భారాన్ని తగ్గించనున్నాయి. స్మార్ట్ మీటర్లు రావడంతో విద్యుత్ వినియోగంలో...
రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ...
డైరెక్షన్ కూడా చేయాలని దేవుడు తలిస్తే నాగశౌర్య చేస్తాడేమో
నాగశౌర్య, మెహ్రీన్ జంటగా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. తాజాగా ఈ చిత్రం విడుదలై అన్నివర్గాల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను దక్కించుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత ఉషా మూల్పూరి...
మేడారం, తిరుమల భక్తులకు ‘కరోనా’ భయం
హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మేడారం, తిరుమలకు వెళ్లే భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ మహమ్మారి బారినపడి 170 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే....
వికేంద్రీకరణ దిశగా జగన్ సర్కార్
హైదరాబాద్ : ఎపి సిఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు వడివడిగా అడుగులేస్తున్నారు. అర్ధరాత్రి ఉత్తర్వులతో సంచలనం రేపింది. ఈ అంశం ఇప్పుడు ఏపిలో పెద్ద చర్చనీయాంశమైంది. ఉగాది నుండి విశాఖ వేదికగా...