Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
ఈనెల 7వ తేదీన మేడారానికి సిఎం కెసిఆర్ !
హైదరాబాద్ : కుటుంబసమేతంగా ఈ నెల 7వ తేదీన కెసిఆర్ మేడారంలో పర్యటించనున్నట్టుగా తెలిసింది. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆయన సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని ఆయనతో పాటు పలువురు...
చెన్నకేశవులు భార్యను కలిసిన రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన చిత్రాన్ని తీయబోతున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా సిన్మాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే దిశ...
మేడారం జాతర…
అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
యాంకర్ ప్రదీప్ పై పోలీసులకు ఫిర్యాదు..
హైదరాబాద్: ప్రముఖ బుల్లితెర యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. సునిశిత్ అనే యువ డైరెక్టర్ ప్రదీప్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ బోర్డు...
మేడారానికి హెలికాప్టర్ సేవలు…
వరంగల్ రూరల్: తెలంగాణలో రెండేండ్ల కోసారి 4రోజుల పాట జరిగే మేడారం గిరిజన జాతరకు లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ నుంచి మేడారానికి హెలికాప్టర్...
తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో సిద్ధం
రెండో వారంలో పరుగులు
హైదరాబాద్: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండో కారిడార్ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్వరకు ఫిబ్రవరి రెండో వారం లో రైలును నడిపించేందుకు సిద్దం చేశారు....
రాష్ట్ర పథకాలకు మొండిచేయి : కెటిఆర్
మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ కార్యరూపంలోకి తీసుకువచ్చి అమలు పరుస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలకు కేంద్రం ప్రవేశపెట్టిన 2020 వార్షిక బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం...
రాష్ట్ర ప్రగతికి విఘాతం
నిధుల వాటాలో భారీ కోత విధించారు
2019-20 సంవత్సరానికి రూ. 3,731కోట్లు కోత పెట్టారు
ఆర్థిక ప్రణాళిక తారుమారైంది
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది
కేంద్ర బడ్జెట్పై సిఎం కెసిఆర్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ...
రాష్ట్రంలో.. 24,700 స్మార్టు మీటర్లు
హైదరాబాద్ : విద్యుత్ శాఖ నష్టాలు తగ్గించడంలో స్మార్ట్ మీటర్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇటు వినియోగదారుడికి, అటు సంస్థలకు ఇవి ఆర్థిక భారాన్ని తగ్గించనున్నాయి. స్మార్ట్ మీటర్లు రావడంతో విద్యుత్ వినియోగంలో...
రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ...
డైరెక్షన్ కూడా చేయాలని దేవుడు తలిస్తే నాగశౌర్య చేస్తాడేమో
నాగశౌర్య, మెహ్రీన్ జంటగా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. తాజాగా ఈ చిత్రం విడుదలై అన్నివర్గాల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను దక్కించుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత ఉషా మూల్పూరి...
మేడారం, తిరుమల భక్తులకు ‘కరోనా’ భయం
హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మేడారం, తిరుమలకు వెళ్లే భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ మహమ్మారి బారినపడి 170 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే....
వికేంద్రీకరణ దిశగా జగన్ సర్కార్
హైదరాబాద్ : ఎపి సిఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు వడివడిగా అడుగులేస్తున్నారు. అర్ధరాత్రి ఉత్తర్వులతో సంచలనం రేపింది. ఈ అంశం ఇప్పుడు ఏపిలో పెద్ద చర్చనీయాంశమైంది. ఉగాది నుండి విశాఖ వేదికగా...
31 బాటిళ్ల విదేశీ మద్యం పట్టివేత
హైదరాబాద్ ః నగరంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శనివారం నిర్వహించిన దాడుల్లో ఆర్జిఐ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీషాప్ ఉద్యోగి సందీప్ కుమార్, జిఎస్టి హవల్దార్ కుతాది మల్లేష్ల నుంచి 31 బాటిళ్ల విదేశీ మద్యంతో...
అందరికీ ఆమోదయోగ్యంగా కేంద్ర బడ్జెట్…
హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ అన్నారు. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు అనుబంధ రంగాలకు అధిక...
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశే
హైదరాబాద్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సితారామన్ 2020-21 బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి నిరాశ కల్గించిందని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరుకు శనివారం విడుదల...
అటవీ ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం
హైదరాబాద్: అటవీ ఉద్యోగులు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం పొందుతారని రాష్ట్ర న్యాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం దుండిగల్ ఫారెస్టు అకాడమీ మైదానంలో అటవీ ఉద్యోగుల...
మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రుల బృందం
హైదరాబాద్: మేడారం జాతర ఏర్పాట్లను రాష్ట్ర మంత్రుల బృందం శనివారం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా క్షేత్ర స్థాయి పర్యటన జరిపారు. ఈ మేరకు ఉదయం బేగంపేట్ విమానాశ్రయం నుండి మేడారం బయలుదేరి వెళ్ళారు....
అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం
హైదరాబాద్ : పర్యావరణం, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర...