Home Search
ఈ స్మార్ట్ ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
మార్కెట్లోకి మోటో జి9
న్యూఢిల్లీ: మోటరోలా సరికొత్త స్మార్ట్ఫోన్ ‘మోటో జి9’ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. క్వాల్కమ్ఎ స్నాప్డ్రాగన్662, 48 ఎంపి ట్రిపుల్ కెమెరాతో పాటు 5000 బ్యాటరీ, అద్భుతమైన డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు....
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
దోస్త్ నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు 24 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు
మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు
ఈ సారి డి.ఫార్మసీ, డిహెచ్ఎంసిటి
డిప్లొమా కోర్సులు కూడా దోస్త్ ద్వారానే
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు యూనివర్సటీల పరిధిలో...
ఫిర్యాదుల కేంద్రం
ఒకే గూటికి సామాజిక మాధ్యమాల ద్వారా అందే కంప్లైంట్లు తక్షణమే
వాటికి పరిష్కారం, త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు
సమస్య పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకునేందుకు కాల్సెంటర్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల ఫిర్యాదులు...
6 నుంచి అమెజాన్ ప్రైమ్డే సేల్
న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్డే 2020 సేల్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 6, 7తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమం కింద రూ.10వేల ప్రత్యేక తగ్గింపు ధర అందిస్తోంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా...
సొంత యాప్లతో అదరగొట్టాలి!
డ్రాగన్పై భారత్ సర్కారు డిజిటల్ స్ట్రైక్ ప్రారంభించింది. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 మొబైల్ యాప్స్ను నిషేధించింది. ఈ జాబితాలో టిక్టాక్, షేర్-ఇట్, వీచాట్, వీ-మీట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్,...
ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు డిజిటల్ పాఠాలు
ఈ నెల 15 నుంచి ప్రారంభించే అవకాశాలు
ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్పై కసరత్తు
హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్లో భాగంగా ఈ నెల 15...
పలక కొనలేనివారికి లాప్ట్యాప్లెట్లా?
సాపాటే లేనోళ్లకు స్మార్ట్ ఫోన్లెట్లా?
విద్యారంగంలో డిజిటల్ అడ్డుగోడలు
కరోనా దశ ఆన్లైన్క్లాసుతో విద్యనాశాయ
ఉన్నోళ్లు లేనోళ్లనే వేర్పాటు ఛారికలు
ముంబై: కరోనాతో తలెత్తిన ఆన్లైన్ విద్యతో దేశంలో అసంఖ్యాకుల చదువుల కలలు చెల్లాచెదరయ్యాయి. ప్రస్తుత పరిణామంతో దేశంలోని...
విటమిన్లకు విపరీతమైన గిరాకీ
విటమిన్ టాబ్లెట్స్కి పెరిగిన డిమాండ్
50 శాతం పెరిగిన డ్రైఫ్రూట్స్ వినియోగం
పండ్లు, ఆకుకూరలతో ఇమ్యూనిటీ పెంపుదల
ట్రెడ్మిల్, సైక్లింగ్పై పెరిగిన ఆసక్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నానాటికి కోరలు చాస్తోంది. కరోనా...
సంపాదకీయం: చైనీస్ యాప్స్ నిషేధం
దేశంలోని 20 ఏళ్ల లోపు, ఆ పైబడిన యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న టిక్టాక్ మున్నగు 59 చైనీస్ యాప్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇలా చేయడంలో దాని ఉద్దేశం, లక్షం గురించి వివరించి...
స్టార్టప్లలో చైనా పెట్టుబడులే ఎక్కువ
పేటీఎం, ఓలా నుంచి జొమాటో వరకు
దేశంలో 30 స్టార్టప్లలో 18లో చైనా ఇన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పెరుగుతోంది. రెండు దేశాల సైన్యా లు ముఖాముఖి...
5000 ఎంఎహెచ్తో వివో వై50
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో వై50ను మార్కెట్లోకి విడుదల చేసింది. 8జిబి ర్యామ్+128జిబి స్టోరేజ్తో కూడిన యూత్ఫుల్-సిరీస్ పోర్ట్ఫోలియోస్లో సరికొత్త అదనంగా, క్వాల్కామ్ స్నాప్డ్రాగ న్ 665ను అందిస్తోంది....
నమ్మించి ఎటిఎం నొక్కాడు… నిండా ముంచాడు
కుమార్తె పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బు చోరీ, దర్జాగా రూ.3.74 లక్షల తస్కరించిన ఘనుడు
రాజేంద్రనగర్: దృష్టిమరల్చి ఓ నిరక్షరాస్యుని ఎటిఎం కార్డు, పిన్ నంబర్ తస్కరించిన ఓ ప్రభుద్దు డు ఏకంగా రూ....
భారత సంతతి వ్యక్తికి ‘ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
వాషింగ్టన్ : ఎలెక్ట్రానిక్ , కృత్రిమ మేథ రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు గుర్తింపుగా భారత సంతతికి చెందిన అమెరికన్ రాజీవ్ జోషికి ‘ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. న్యూయార్క్...
ఒక్క ఛాన్స్ ప్లీజ్ …. ఆకాశ్ ఇరగదీశాడు…..
హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా...
హువావేపై అమెరికా తాజా ఆంక్షలు
బోస్టన్: దీర్ఘకాలంగా చైనాతో వాణిజ్యయుద్ధం కొనసాగిస్తున్న అమెరికా దానితో తన పోరును మరింత పెంచింది. చైనా టెక్నాలజీ దిగ్గజం హువావేపై అమెరికా ప్రభుత్వం కొత్తగాఆంక్షలు విధించింది. దీంతో అమెరికా టెక్నాలజీని ఆ సంస్థ...
స్పెషల్ రైళ్ల ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి
న్యూఢిల్లీ : మంగళవారం నుంచి నడుస్తున్న స్పెషల్ రైళ్ల ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతును డౌన్లోడ్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం ఇది తప్పనిసరి అని...
వైన్స్ తెరవక తప్పదా?
లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు
ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు
సేఫ్ లిక్కర్తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా
ఎపి, ఢిల్లీ అనుభవాలతో...
ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాన్ని సిఎంకు అందచేసిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్ : భద్రాద్రి రాములోరి కల్యాణోత్సవ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలను సిఎం కెసిఆర్కు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అందజేశారు. ప్రగతిభవన్లో రాష్ట్ర కెబినెట్ సమావేశానికి ముందు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సిఎం...
ఎస్టి గురుకుల విద్యార్థుల కోసం ‘ఓక్స్ యాప్’
హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఓక్స్(ఆన్లైన్ అడాప్టివ్ నాలెడ్జ్...
డిజిటల్ చదువులు.. ఆన్లైన్ బాట పడుతున్న విద్యార్థులు
హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్, ఇ-లెర్నింగ్ ఫ్లాట్ఫారమ్స్ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది....