Wednesday, May 1, 2024
Home Search

ప్రపంచం - search results

If you're not happy with the results, please do another search

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింగ్ హైదరాబాద్

  హైదరాబాద్ యువతే భారత్‌కు బలం ఐదు దిగ్గజ కంపెనీల భాగ్యనగరం హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ కు చేరుకున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పలువురు...

క్లౌడ్ స్టోరేజ్ సర్వీసు ప్రారంభించిన యుసి బ్రౌజర్

  హైదరాబాద్ : నగరంలో మొబైల్ బ్రౌజర్ మార్కెట్‌పై తన నిబద్దతను పునరుద్ఘాటిస్తూ యుసి బ్రౌజర్, 1.1 బిలియన్ డౌన్‌లోడ్‌లతో ప్రపంచంలో నంబర్ 1 స్దానంలో థర్డ్‌పార్టీ మొబైల బ్రౌజర్ ఇండియా మార్కెట్ కోసం...

ఎన్‌ఆర్‌ఐ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

  హైదరాబాద్ : తెలంగాణలో ఎన్‌ఆర్‌ఐ (నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా) విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల...

ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు

  ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...
Nirmala Sitharaman

మధ్యంతర డివిడెండ్‌పై భేటీ

ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్‌బిఐ బోర్డు సమావేంలో చర్చ న్యూఢిల్లీ: వచ్చే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...

దావోస్‌లో కెటిఆర్

  నేటి నుంచి 24 వరకు జరిగే 50వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్న మంత్రి సదస్సును ప్రారంభించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రిన్స్ చార్లెస్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా...
Nagoba-Jatara

గిరిపుత్రుల మహా పండుగ ‘నాగోబా జాతర’

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగకు ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో సర్పజాతిని పూజించే ‘నాగోబా’ జాతర నిర్వహిస్తారు. అక్కడి గిరిజనులు తమ ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణ మూర్తి) పురివిప్పి...

రబ్బర్‌ఉడ్ పెట్టుబడులపై థాయ్‌తో ఒప్పందం

  హైదరాబాద్ : పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతోందని రాష్ట్ర రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలోనే అతి తక్కువ కాలంలో శరవేగంగా అభివృద్ధి రాష్ట్రాల్లో...

ప్రపంచ పొట్టి మనిషి ఖాగేంద్ర మృతి

  హైదరాబాద్ : ప్రపంచం వ్యాప్తంగా అతిపొట్టి మనిషిగా గిన్నిస్ బుక్‌ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న ఖాగేంద్ర థాప మగర్(27) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. కేవలం 2.4 అంగులాలు ఎత్తుమాత్రమే ఉన్న...
Khagendra-Thapa-Magar

ప్రపంచపు పొట్టి వ్యక్తి కన్నుమూత…

ఖాట్మాండు: ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి ఇకలేరు. న్యూమోనియాతో ఆరోగ్యం విషమించడంతో ఖాగేంద్ర థాసా మాగర్ (27) కన్నుమూశారు. ఖాగేంద్ర 2010వ సంవత్సరంలో ప్రపంచ అతిచిన్న వ్యక్తిగా గిన్నిస్ బుక్ రికార్డు నమోదు...

ఇండస్ట్రీ బెస్ట్ సినిమాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి

  అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ...
badam

రోజుకో నాలుగైనా తినండి!

  బాదం పలుకుల్ని చూడగానే చటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకో నాలుగైనా తినమంటున్నారు పోషకాహార నిపుణులు. నెల రోజులు తిరిగేసరికి శరీరంలో అనూహ్యమైన, అందమైన, ఆరోగ్యమైన మార్పులు కనిపించడం ఖాయం అంటున్నారు.   ఊబకాయమూ...

ధోనీలా కావాలనుకుంటున్నా

  ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలోనే అత్యుత్తమ ఫినిషర్ అవ్వాలని అనుకుంటున్నానని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ క్యారీ అన్నాడు. ‘ నా...
nirmala-sitharaman

ఇది సవాళ్ల బడ్జెట్

మందగమనం, జిడిపి పతనం ప్రభావం ఆర్థికవేత్తలతో మోడీ సర్కార్ సమావేశాలు లీక్ చేయకూడదు ఇంటెలిజెన్స్ విభాగం నుండి సైబర్ సెక్యూరిటీ సెల్ వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక మంత్రి త్వ శాఖకు రక్షణగా ఉంటారు. ఈ 10...

ఐదు మ్యూజియాలను తీర్చిదిద్దుతాం : మోడీ

కోల్‌కతా: స్వాతంత్య్రం తర్వాత చరిత్రను రాసినవారు విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయలేదని, దేశచరిత్రలో అనేక కోణాల్ని చరిత్రకారులు పట్టించుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ శనివారం వ్యాఖ్యానించారు. జాతి నిర్మాణంలో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి...
Sultan-Qaboos

ఒమన్ సుల్తాన్ ఖబూస్ బెన్ కన్నుమూత…

మస్కట్ : ఆధునిక అరబ్ ప్రపంచంలో సుదీర్ఘ పాలకునిగా ప్రసిద్ధి కాంచిన ఒమన్‌సుల్తాన్ ఖబూస్ బిన్ (79) శుక్రవారం కన్నుమూశారు. పెద్దపేగు క్యాన్సర్‌తో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. 1970 నుంచి తండ్రి...

ధన బలం.. కండ బలం ఉన్నా, ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ

  హైదరాబాద్: ఎన్నికల్లో ధనబలం, కండబలం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే మన దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ గొప్పవని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం...

దక్షిణాది కారిడార్ ఏర్పాటు చేయండి

  పీయూష్ గోయల్‌కు కెటిఆర్ విజ్ఞప్తి హైదరాబాద్: నాలుగు దక్షిణాది రాష్ట్రాల మధ్య పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ...

న్యూజిల్యాండ్‌తో కలిసి

  న్యూజిల్యాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేయడానికి సిద్ధం : మంత్రి కెటిఆర్ హైదరాబాద్ : న్యూజిలాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక...

ప్రతీకారం

  అంతం కాదిది ఆరంభమే - ఇరాన్ అధినేత ఖమేనీ సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ భీషణ క్షిపణి దాడులు 80 మంది అమెరికన్ సైనికులు మృతి : ఇరాన్ టెహ్రాన్/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో...

Latest News

91% పాస్