Home Search
మహారాష్ట్ర - search results
If you're not happy with the results, please do another search
ఐపిఎల్ నిర్వహణ కష్టమేనా?
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)పై స్పష్టంగా కనిపిస్తోంది. భారత్లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఉన్న ఆదరణ ఇంతా అంతా...
స్వలింగ సంపర్కం అడిగినందుకు … స్నేహితుడిని చంపేశాడు
పుణే: ఓ వ్యక్తిని తన స్నేహితుడు ప్రకృతి విరుద్ధమైన స్వలింగ సంపర్కం కావాలని డిమాండ్ చేయడంతో అతడిని హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని పుణే ప్రాంతం వాడ్గామ్ లో వెలుగులోకి వచ్చింది. దీంతో...
ఐపిఎల్ను వీడని కరోనా భయం
టోర్నీ నిర్వహణపై నీలి నీడలు!
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొత్త సీజన్కు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐపిఎల్ను...
గాడిదపై కొత్త అల్లుని స్వారీ
ఔరంగాబాద్ : మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఒక గ్రామంలో హోలీ పండగ సందర్భంగా ఒక సంప్రదాయాన్ని గత 90 ఏళ్లుగా పాటిస్తున్నారు. అది కొత్త అల్లుడిని గాడిదపై స్వారీ చేయించడం. స్వారీ పూర్తయిన...
మంత్రి భార్య పర్సులో మనీని దొంగలించిన పనిమనిషి
ముంబయి: మంత్రి భార్య పర్సు నుంచి 3000 రూపాయలు దొంగలించిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర క్రీడా శాఖ మంత్రి సునీల్ కేదార భార్య అనుజా...
రానున్న రెండ్రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలో మార్పు కనిపిస్తోంది. మరక్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి, మధ్య మహారాష్ట్ర...
చేతబడి చేస్తున్నాడని… చంపేశారు…
ముంబయి: చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ వృద్ధుడిని పక్కింటి వాళ్లు హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల...
60వ ఏట పెళ్లి చేసుకున్న ముకుల్ వాస్నిక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్ తన 60 ఏట చిరకాల స్నేహితురాలు రవీనా ఖురానాను వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన...
సర్వీస్ రైఫిల్తో కాల్చుకొని సీఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
మనతెలంగాణ/జవహర్నగర్: మానసిక వ్యధతో ఓ సీఆర్ఫిఎఫ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని జవహర్నగర్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బిక్షపతిరావు తెలిపిన...
చనిపోయిన సోదరుడు వెంటపడుతున్నాడని…. ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి
ముంబయి: చనిపోయిన సోదరుడు దెయ్యం లాగా వచ్చి తనని చంపేస్తాడనే భయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తులసి...
కోట్లు కొట్టేద్దామని ప్లానేసి అడ్డంగా బుక్కయ్యారు
ముంబయి: టాటా సన్స్ సంస్థకు చెందిన ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నించిన ఏడుగురు వ్యక్తులను మహారాష్ట్రలోని థాణె పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసేందుకు వాలీవ్లోని ఒక...
బాలుడిని మందుబాబు కిడ్నాప్ చేసి…. భిక్షగాళ్ల ముఠాకు అమ్ముతుండగా
ముంబయి: ఓ మందుబాబు తన ఇంటి పక్కన ఉండే రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి భిక్షగాళ్ల ముఠాకు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలోని వాసాయిలోని ఖయిరపాదాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన...
ఆదర్శగ్రామం శని శింగణాపూర్
శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలుండడం బహు అరుదు. ఒక వేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్కపెట్టుకోగల్గినవే.. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఓ...
ఆ బంధం కోసం చిన్ననాటి స్నేహితుడి గొంతు కోసి… పిఎస్లో లొంగిపోయింది
పుణే: వివాహ బంధానికి అడ్డుగా ఉన్నాడని చిన్ననాటి చెలికాడిని ఓ మహిళ హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని పుణే ప్రాంతం సిన్హాగాడ్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
దేవేంద్ర ఫడ్నవీస్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై పెండింగ్లో ఉన్న రెండు క్రిమినల్ కేసులను తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచని నేరానికి క్రిమినల్ చర్యలను ఎదుర్కొంటున్న ఫడ్నవీస్...
యాసంగిలో 77.73లక్షల టన్నుల వరి ధాన్యం
కొనుగోళ్లకు విస్తృత ఏర్పాట్లు
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
సమీక్ష అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు
కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు.. అధికారులకు ఆదేశాలు
మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్,...
బాబ్లీ నీటి విడుదల
బాబ్లీ నుంచి 0.6 నీటి విడుదల
తెరుచుకున్న 14 బాబ్లీ గేట్లు
నేడు శ్రీరాంసాగర్కు చేరుకోనున్న బాబ్లీ నీరు
మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టుగేట్లు ఎత్తివేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో తెలంగాణ,...
మహిళా కౌన్సిలర్ పై బిజెపి మాజీ ఎంఎల్ఎ అత్యాచారం?
ముంబయి: మాజీ బిజెపి ఎంఎల్ఎ తనపై అత్యాచారం చేశాడని మహిళా కౌన్సిలర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన మహారాష్ట్ర థానే జిల్లా భయాందర్ టౌన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
ఐదు రూపాయల చిల్లర కోసం హత్య
ముంబయి: ఐదు రూపాయల చిల్లర కోసం గ్యాస్ స్టేషన్ సిబ్బంది ఓ వాహనదారుడి ప్రాణాలు తీసిన సంఘటన మహారాష్ట్రలోని బొరివలి తూర్పు ప్రాంంతంలో మెగతానా గ్యాస్ స్టేషన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
నయీం కుటుంబ సభ్యులకు ఐటి నోటీసులు
బినామీలకు కూడా?
బినామీలకు సైతం ఐటి అధికారుల నోటీసులు ?
ఆస్తుల అటాచ్మెంట్కు రంగం సిద్ధం
సిట్ విచారణలో వెలుగుచూసిన రూ.2,000 కోట్లు
మనతెలంగాణ/యాదాద్రిభువనగిరి, (హైదరాబాద్) : గ్యాంగ్స్టర్ నయీమ్ కుటుంబసభ్యులకు మంగళవారం నాడు ఐటి శాఖ నోటీసులు...