Monday, April 29, 2024
Home Search

ఉరిశిక్ష - search results

If you're not happy with the results, please do another search

నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా..

  న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం, హత్య కేసు దోషులకు ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడింది. ఢిల్లీ కోర్టు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు తేదీని వాయిదా వేసింది. తన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి...

చిన్నారిపై హత్యాచారం కేసులో ఉరిశిక్ష

  హైదరాబాద్ ః తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పును సోమవారం వెలువరించింది. సదరు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడు మహమ్మద్ రఫీ(27)కి...

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష

హాజీపూర్: తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరస హత్యల కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో 101 మంది సాక్షులను విచారించిన నల్గొండ ఫోక్సోకోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించింది....
Nirbhaya case convicts

నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా

  న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. రేపు (శనివారం) ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉంది. ఐతే చివరి నిమిషంలో శిక్ష అమలుపై స్టే...
Samatha Case

సమత కేసులో ముగ్గురికీ ఉరిశిక్ష

రూ.26వేలు జరిమానా 66 రోజుల్లో వెలువడిన ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు   మన తెలంగాణ/అసిఫాబాద్ ప్రతినిధి(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, షే క్ ముఖ్దూంలు...
Death Sentence to Samatha Case Accuses

సమత అత్యాచారం, హత్య కేసు.. ముగ్గురు దోషులకు ఉరిశిక్ష

హైదరాబాద్: సమత కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సమతపై అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది....

నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు

  న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష తేదీని ఖరారు చేసింది. నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంతో, వీరికి...
Nirbhaya

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే

  న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. దోషులలో ఒకడు క్షమాభిక్ష పిటిషన్ వేయడంతో తీస్ హజారీ కోర్టు గురువారం ఈ...
Nirbhaya case convicts

జనవరి 22న నిర్భయ హంతకులకు ఉరిశిక్ష

న్యూఢిల్లీ: నిర్భయ హంతకులు నలుగురికి జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిలీ కోర్టు ఆదేశించింది. 2012 డిసెంబర్ నెలలో 23 ఏళ్ల ఫిజియోథెరపి విద్యార్థినిపై నలుగురు దుండగులు...
Minister uttam kumar reddy comments on BRS

ఇది కెసిఆర్ తెచ్చిన కరువు.. బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశమే లేదు

హైదరాబాద్: రాష్ట్రాన్ని అమ్మింది ఎవరు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుపోతుంటే కెసిఆర్ ఏం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు....

త్యాగ వీరులకు సెల్యూట్

దేశమాత స్వేచ్ఛ కోసం బలి దానం చేసిన వీరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్. బ్రిటిష్ ప్రభుత్వం వీరికి ఉరిశిక్ష విధించినా భయపడకుండా నవ్వుతూ ఉరి కంబం ఎక్కి దేశం కోసం ప్రాణాలను అర్పించి...

దేశదేశాల్లో మరణశిక్ష

అగ్రరాజ్యంలో ఉరిశిక్ష అమలు, ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసే మరణశిక్షలపై ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేక స్వరాలను వినిపిస్తుంటే, మరోవైపు కఠిన శిక్షలను అమలు చేయడంలో పలు దేశాలు వెనుకంజ...

మూకదాడులకు దిగితే ఉరే!

న్యూఢిల్లీ: దేశంలో నేరం న్యాయం శిక్షలకు సం బంధించిన అత్యంత ప్రధాన అంశాల మూడు న్యా యసంహిత బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆ మోదం తెలిపింది. ఐపిసి, సిఆర్‌పిసి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో...

దేశంలో సరికొత్త నేరంశిక్ష చట్టాలు

న్యూఢిల్లీ : దేశంలో నేరం న్యాయం శిక్షలకు సంబంధించిన అత్యంత ప్రధాన అంశాల మూడు న్యాయసంహిత బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఐపిసి, సిఆర్‌పిసి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ బిల్లులను...

నిర్భయ హత్యోదంతం జరిగి నేటికి 11 ఏళ్లు..

న్యూఢిల్లీ: దేశంలో నిర్భయ ఘటన జరిగి 11 ఏళ్లు గడిచాయి. పరిస్థితిలో ఏమా మార్పు లేదు. ప్రతి ఒక్కరి సహకరించడం వల్ల మాకు న్యాయం లభించింది. కాని 10 నుంచి 12 ఏళ్లుగా...

ఖతార్ జైలులో మాజీ నేవీ సిబ్బందితో భారత రాయబారి భేటీ

న్యూఢిల్లీ: ఉరిశిక్షను ఎదుర్కొంటున్న 8 మంది భారత నౌకాదళ మాజీ సిబ్బందిని ఖతార్‌లోని భారత రాయబాది గత ఆదివారం(డిసెంబర్ 3) కలుసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిన్దమ్...

ఈ తెల్సా కథల ‘సంగతి’ విశేషమే!

తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా ( తెల్సా ) అనే సంస్థ 2019, 2022 లలో కథల, కవితల పోటీలు నిర్వహించింది. ఎంపికైన రచనలను ’సంగతి’ అనే వారి వెబ్ సమాచార సంచికలో...
Nithari serial murder case

నిఠారీ వరుస హత్యల కేసు.. మరణశిక్ష పడిన ఆ ఇద్దరూ నిర్దోషులే…!

అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ప్రయాగ్‌రాజ్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005 06 నిఠారీ వరుస హత్యల కేసులో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు...

కొడుకే..వాడిని ఉరితీసినా తప్పులేదు

ఉజ్జయిని : స్థానికంగా ఓ 12 ఏండ్ల బాలికపై అత్యాచారం ఘటన తీవ్ర కలవరానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి పట్టుబడ్డ యువకుడిపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. వీడు తన కొడుకు...

Latest News