Home Search
అంత్యక్రియలు - search results
If you're not happy with the results, please do another search
ప్రణబ్కు అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి...
అధికారిక నివాసానికి ప్రణబ్ పార్థివదేహం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్ధివదేహాన్ని ఆర్మీ ఆస్పత్రి నుంచి రాజాజీ మార్గం గుండా ఢిల్లీలోని అధికారిక నివాసానికి తరలించారు. ప్రణబ్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కాసేపట్లో మన్మోహన్,...
తెలంగాణ ప్రదాత దాదా ఇకలేరు
సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
దేశ చరిత్రపై చెరగని ముద్ర
దేశవ్యాప్తంగా ఏడురోజుల సంతాపం
నేడు సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
పార్టీలకు అతీతంగా...
ఆక్రమణలపై ఉక్కుపాదం
నెల రోజుల్లోగా తొలగింపు, రాజీలేదు
వరంగల్లో నాలాల ఆక్రమణే ముంచింది, ఇక శాశ్వత పరిష్కారం
మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ. 25 కోట్లు
సిఎం కెసిఆర్ సూచనల మేరకు త్వరలో బృహత్ప్రణాళిక ప్రకటన
మంత్రి కెటిఆర్...
ఎంజిఎంలో కొవిడ్ వార్డు సందర్శన
పిపిఇ కిట్లు ధరించి కరోనా పేషంట్లకు పలకరింపు, గాంధీ తరహాలో ఎంజిఎం
750కి ఆక్సిజన్ బెడ్లను పెంచుతాం
వరంగల్కు ప్రత్యేకంగా మొబైల్ ల్యాబ్స్
150 పడకలతో త్వరలో కెఎంసి పరిధిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు :...
మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం
అమరావతి: ఎపి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో...
ఇంటిల్లిపాదికి కరోనా
ఒకే కుటుంబంలో 12 మందికి వైరస్.. వారిలో తల్లి, కొడుకు మృతి
వర్షంలోనే గంటలకొద్దీ మృతదేహాలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఘటన
కన్నెత్తి చూడని బంధువులు, బాధిత కుటుంబం పడరాని పాట్లు
ఎంఎల్ఎ, అధికారుల...
దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స...
మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..
విశేషానుభవాల యుపికా లాల్జీ... మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85...
శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు కన్నుమూత
తిరుమలః తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు సోమవారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజుల క్రిందట కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటిక్రితం తుదిశ్వాస...
నిజామాబాద్ ఘటనపై డిఎంఇ ఆగ్రహం
నివేదిక సమర్పించిన ఆసుపత్రి సూపరింటెండెంట్
ఆటోలో కరోనా మృతదేహాన్ని తరలించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు
కోవిడ్ నిబంధనలు పాటించాలని మరోసారి హెచ్చరిక
హైదరాబాద్: నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కోవిడ్తో మృతిచెందిన వ్యక్తి శవాన్ని...
‘నా భర్త తప్పు చేశాడు.. ఫలితం అనుభవించాల్సిందే’: గ్యాంగ్స్టర్ దుబే భార్య
కాన్పూర్(యుపి): తన భర్త చేసింది తప్పని, అతనికి ఆ శిక్ష పడాల్సిందేనని పోలీసు ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే భార్య అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఎన్కౌటర్లో మరణించిన వికాస్ దుబేకు శనివారం నాడిక్కడ...
బాలీవుడ్ నటుడు జగదీష్ కన్నుమూత
ముంబయి: బాలీవుడ్ హాస్యనటుడు జగదీష్ (81) కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారం ముంబయిలోని...
యజమానురాలు చనిపోయిందని… శునకం ఆత్మహత్య
లక్నో: కిడ్నీ సంబంధిత వ్యాధితో యజమానురాలు చనిపోవడంతో పెంపుడు శునకం నాలుగో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... అనిత...
‘వ్యూహమో’, కాకతాళీయమో తెలియదు!
పివి అంత్యక్రియల్లో జరిగిన అవమానం ఇప్పటికీ అర్థం కాదు n ఢిల్లీని ఆయన తనకర్మ భూమిగా భావించారు n చివరి క్షణం వరకు కాంగ్రెస్ కోసమే పనిచేశారు n అయినా అడుగడుగునా అవమానం......
పాములపర్తి సదాదేశానువర్తి
ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం ఈ మూడు లక్షణాలు పి.వి.లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ తెలంగాణ మట్టే నేర్పింది. ఈ మట్టినుంచి ఎదిగొచ్చిన వ్యక్తి ఎంతశక్తివంతుడుగా ఉంటాడో దాన్ని దేశం, ప్రపంచం చూసింది....
కల్నల్కు కన్నీటి వీడ్కోలు
సంతోష్బాబుకు కేసారంలో మిలిటరీ లాంఛనాల మధ్య అంత్యక్రియలు
తనయుడి చితికి తలకొరివి పెట్టిన తండ్రి ఉపేందర్
అశ్రునయనాల మధ్య భారీ ర్యాలీతో అంతిమయాత్ర, ‘వందేమాతరం’‘వీరుడా వందనం’ లాంటి నినాదాలతో మార్మోగిన భానుపురి
7కి.మీటర్ల పొడవునా పూలవర్షం
కురిపించి...
కల్నల్ సంతోష్ యాదిలో…
కల్నల్ సంతోష్బాబు ఇంటి వద్ద ఉద్విగ్న వాతావరణం
ఉదయం నుంచి బారులు తీరిన జనం
వాడవాడలా నివాళులు.. ప్రముఖుల సంతాపం
అంత్యక్రియలకు ఏర్పాట్లు
సొంత భూమిలోనే దహన సంస్కారాలు
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్...
హకీంపేట్కు చేరుకున్న కల్నల్ సంతోష్ పార్థీవదేహం.. నివాళులర్పించిన గవర్నర్
హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహం హైదరాబాద్లోని హకీంపేట్కు చేరుకుంది. అంతకుముందే హకీంపేట్కు చేరుకున్న గవర్నర్ తమిళిసై, కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహానికి నివాళులర్పించారు....
రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు
ఒకే ఫ్యామిలీలో 19 మందికి
జహీరాబాద్లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్
ఎనిమిది మంది మృతి
జిహెచ్ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్
ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్ఎతో పాటు ఆయన సతీమణి,
గన్మన్, వంట...