Home Search
ఆన్ లైన్, ఆఫ్ లైన్ - search results
If you're not happy with the results, please do another search
నిరుద్యోగం, నిరుపేదరికం!
కరోనా వైరస్పై యుద్ధానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ దెబ్బ వల్ల దేశ వ్యాప్తంగా ఇప్పుడు సరికొత్త పేదరికం చోటు చేసుకుంది. మార్చి 25 నుంచి లాక్డౌన్ అమలులో ఉంది. దేశంలోని 12...
సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలి: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించిన చివరి విడుత వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆర్థిక మంత్రి ఆదివారం ప్రెస్ మీట్ లో పైనల్ ప్యాకేజీ గురించి మాట్లాడుతూ.....
రిలయన్స్- ఫేస్బుక్ భారీ డీల్
కిరాణాల నుంచి వస్తువుల పంపిణీకి వాట్సాప్ వినియోగం
విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం
10% పెరిగిన రిలయన్స్ షేర్లు
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్...
సడలింపుల్లేవ్.. పొడిగింపే
మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్
కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో
యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు
92 % మంది లాక్డౌన్ కొనసాగించాలన్నారు
సర్వేలు చేశాకే...
ఒకటి నుంచి 8 తరగతుల సిబిఎస్ఇ విద్యార్థులకు పరీక్షలు రద్దు
పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్
9, 11 తరగతులకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పరీక్షలు
తర్వాత 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యయంలో...
ఐఎంపిఎస్, నెఫ్ట్తో చెల్లించవచ్చు
న్యూఢిల్లీ : ఏప్రిల్ 3వరకు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) మారటోరియం విధించిన నేపథ్యంలో యస్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచనలు చేసింది. క్రెడిట్ కార్డు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ...
గూగులమ్మలు టెక్నాలెడ్జిలోనూ తీసుపోరు
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
దేవుడు వరమిస్తాడని ఎవరైనా అంటే అదొక నమ్మకం. ఏదైనా వెతికి కావాల్సిందల్లా పొందాలనుకోవడం ఒక ప్రయత్నం. ఆ నమ్మకంలో దేవుడుంటాడో లేదో కానీ ఈ ప్రయత్నంలో టెక్నాలజీనే దేవుడు....
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నిమిషం లేటైనా నో ఎంట్రీ
ఉదయం 8.45 గంటలకే సీట్లో కూర్చోవాలి
9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రాష్ట్రవ్యాప్తంగా 1,339 కేంద్రాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4(బుధవారం) నుంచి ఈ నెల 23వ...
విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు
ఏదైనా సమస్య ఉంటే మానసిక నిపుణులు,
స్టూడెంట్ కౌన్సిలర్లను సంప్రదించండి
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు, పటిష్ట ఏర్పాట్లు
ఉదయం 9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సిఎస్...
ఈ నెల 24 నుంచి ఎడ్సెట్ దరఖాస్తులు
హైదరాబాద్ : బ్యాచ్లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్ దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 24 నుంచి చేపట్టనున్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఎడ్సెట్ కమిటీ సమావేశంలో...
రెండు రోజుల్లోనే…!
మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు
అతి త్వరలో టిఎస్ బిపాస్ విధానం అమలు
‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ పద్ధతికి సన్నాహాలు
మంత్రి కెటిఆర్ సూచనతో విధుల్లో నిమగ్నమైన అధికారులు
హైదరాబాద్ : తెలంగాణ మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు మరింత...
ఎక్కువ పాన్కార్డులుంటే 10 వేల జరిమానా
హైదరాబాద్ : ఒకే వ్యక్తి ఒక శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కలిగి ఉండాలనే నిబంధనను అతిక్రమించిన వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలను తీసుకోనుంది. ఒకటికంటే ఎక్కువ పాన్కార్డులను కలిగిన వారికి...
సైబర్ దోపిడీలు
యాప్ల సాయంతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న ముఠాలు
కెవైసి అప్డేషన్ ఫోన్కాల్స్, తాము చెప్పిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని
సలహా, చేసుకున్న వారి ఖాతాలు గల్లంతు, పేటిఎం వాడుతున్న వారిపై గురి
ఎనీ డెస్క్, క్విక్...
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...
హస్తం, కమలం ఔట్
వాటివి దొంగ పొత్తులు,టిఆర్ఎస్కు పోటీ అంటూ ప్రగల్భాలు పలికాయి
ప్రతి హామీని అమలుపరుస్తాం
పట్టణాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఇంతటి విజయం ఇతర ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు
ప్రతి డివిజన్/వార్డుకు 4 కమిటీలు
ప్రణాళికబద్ధమైన పట్టణ ప్రగతి...
ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగనీయం
ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
చిన్న పొరపాటు కూడా జరుగకుండా చర్యలు
మూల్యాంకనం చేసే ఎగ్జామినర్లకు శిక్షణ
ఇంటర్ ఆన్లైన్ ఫిర్యాదు విధానం (బిఐజిఆర్ఎస్) ప్రారంభంలో సిఎస్
హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో...
పొటాటో కట్టర్ కొంటే.. కారు వచ్చిందని ఆశపడితే.. రూ.2.30లక్షలు స్వాహా
హైదరాబాద్ : బహుమతుల పేరుతో అమాయకుల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారీలో...