Home Search
కెసిఆర్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
జిహెచ్ఎంసి చట్టానికి సవరణలు
కొత్త మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలను చేరుస్తూ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు
మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధం, పచ్చదనం,
బస్తీ దవాఖానాలకు ప్రాధాన్యం
బిల్లు ముసాయిదా తయారు చేయండి
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి...
కందుల సమస్యపై సిఎం సీరియస్
పంటసాగు వివరాలు ఎఇఒలు సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆగ్రహం
మార్క్ఫెడ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
కేంద్రాల వద్ద వాపోతున్న రైతులు
కందులే వేశామని చెప్పినా.. పట్టించుకునే నాథుడే కరువు
మన తెలంగాణ/హైదరాబాద్: కందుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులపై ముఖ్యమంత్రి...
వచ్చే శివరాత్రికి కాళేశ్వరం నీళ్లు మెదక్కు: హరీష్
మెదక్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వం తరపున వనదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను...
పల్లెల ప్రగతే రాష్ట్రాభివృద్ధి
దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, దేశంలో ఎక్కడా లేనంతగా పల్లెల అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది
మొదటి సారి ఎంఎల్ఎగానే కెసిఆర్ సిద్దిపేటకు 1988-89లో హరితహారం తెచ్చారు
ఒకే సారి 12వేల మొక్కలు నాటించారు
ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో...
మంజీరాపై మరి రెండు చెక్ డ్యాంలు
మనతెలంగాణ/హైదరాబాద్: బాన్స్వాడ నియోజకవర్గం పరిధి లోని మంజీరా నదిపై రూ.28,29,00,000 లతో బీర్కూర్ దగ్గర రూ.15,98,00,000 లతో రెండు చెక్డ్యామ్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది....
ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించాలి
సిఎస్ను కలిసిన తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు
సిఎం త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తారు : సిఎస్
కెసిఆర్పై నమ్మకం ఉందన్న జెఎసి నేతలు కారం రవీందర్ రెడ్డి, మమత
హైదరాబాద్ : ఉద్యోగులకు వెంటనే పీఆర్సీని...
త్వరలో కొత్త విసిలు
9 వర్శిటీలకు నియామకం కానున్న వైస్చాన్సలర్లు ప్రక్రియ వేగవంతానికి సిఎం ఆదేశాలు
ముందుగా ఇసి సభ్యుల నియామకం చేపట్టాలి, రెండు, మూడు వారాల్లో ప్రక్రియ పూర్తికావాలని స్పష్టం చేసిన కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర...
పనిచేయకపోతే పదవులూడుతాయ్
మున్సిపాలిటీలంటే మురికిపాలిటీలనే అప్రతిష్ఠ తొలగించండి
3 నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి
8 నెలల్లో కరెంటు సమస్యలు పరిష్కారం కావాలి
నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలి
ప్రణాళిక ప్రకారమే ఖర్చుచేయాలి, లేనిపక్షంలో ఎంఎల్ఎలు,...
డిసెంబర్ 31వరకు పిఆర్సి గడువు పెంపు
ఈ నెల 24తో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పొడిగింపు ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్ (పిఆర్సి) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం...
జలసాధకుడికి జేజేలు
ఈ సృష్టిలో తరాలు మారుతూ ఉంటాయి. నాయకులు మారుతూ ఉంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే చరిత్రలో చెరగని గుర్తుగా మారుతారు. తమ పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. రాజ్యాలనేలిన రాజుల చరిత్రలు...
కంది రైతులు ఆందోళన పడొద్దు
హైదరాబాద్: కంది పండించిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాష్ర్ట ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. కంది రైతుల సమస్యను...
పట్టణాలకు పట్టం
24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి
రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి
పట్టణ ప్రగతితో పునాది వేయాలి
పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి
ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి
పౌరులకు మెరుగైన సేవలు అందించాలి
పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...
ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు: గుత్తా
హైదరాబాద్: టెక్నాలజీ పెరిగిన తరువాత ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలన్నారు. గతంలో శారీరక...
కాలుష్యం కట్టడికి చర్యలు!
డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రానిక్ వాహనాలు
పన్ను మినహాయింపునకు ప్రభుత్వం నిర్ణయం !
విధి విధానాలను సిద్ధం చేస్తున్న అధికారులు
పారిశ్రామిక వాడల్లో చెట్ల పెంపునకు ప్రోత్సాహం
హైదరాబాద్ : ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా...
ఈచ్ వన్ టీచ్ వన్
తెలంగాణ రాష్ర్టం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నదని, సంపూర్ణ అక్షరాస్యతా రాష్ర్టంగా తెలంగాణను మార్చేందుకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో...
ఏప్రిల్ 2 నుంచి టిఎస్ బిపాస్
పైసా లంచం లేకుండా 21రోజుల్లో ఇంటి నిర్మాణ అనుమతులు
బిపాస్, మీ సేవ, కొత్త యాప్ ద్వారా అధికారులను కలుసుకోనక్కరలేకుండానే పర్మిషన్ పొందవచ్చు
కొత్త మున్సిపల్ చట్టంలో విప్లవాత్మక నిబంధనలు n అధికారులు చట్టాన్ని...
అన్నీ ప్రాంతీయ పార్టీలే
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
పాలన పరుగులు
సమ్మేళనాలతో అధికారుల పల్లె, నగర బాట, పనిచేసే అధికారులకు అవార్డులు...రివార్డులు, నిర్లక్షంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు, పాలనలో సరికొత్త ముద్రవేసుకునే పనిలో సిఎం కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో పాలన మరింతగా పరుగులు తీయనుంది....
ప్రాజెక్టులు నిండాయి
కాళేశ్వరం జలనిధుల నుంచి సాగుకు, దాహానికి నీళ్లివ్వండి
మనం కట్టుకున్న ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి
వానాకాలంలో వరద నీటి ప్రవాహం మరింతగా పెరుగుతుంది
ప్రాణహిత ద్వారా లక్ష్మీబ్యారేజీకి చేరే వరద నీటిని ఎప్పటికప్పుడు
ఎగువకు ఎత్తిపోయాలి,...
మెట్రో రికార్డు
సోమవారం ఒక్కరోజే 4.47లక్షలమంది ప్రయాణం
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ కారిడార్లో 34వేల మంది రాకపోకలు
ప్రయాణికుల సంఖ్య పెరగడంలో సత్ఫలితాలిచ్చిన క్యూఆర్ కోడ్
హైదరాబాద్: నగరంలో ఈనెల 7న సిఎం కెసిఆర్ మెట్రో కారిడార్2 జెబిఎస్నుంచి ఎంజిబిఎస్...