Wednesday, May 15, 2024
Home Search

ఎంఐఎం - search results

If you're not happy with the results, please do another search
bihar assembly election final stage polling tomorrow

రేపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్

78 అసెంబ్లీ స్థానాలలో 1204 మంది అభ్యర్థులు పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మూడవ, తుది దశ పోలింగ్ శనివారం జరగనున్నది. 78 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న తుది దశ పోలింగ్‌లో దాదాపు...

బీహార్ బాద్ షా ఎవరు?

బీహార్‌లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
KTR satires on Utham kumar reddy

హస్తంవి మాటలే.. చేతలు ఉత్తవే

  బిజెపి ఏదో ఊహించి తమకు తామే ఆందోళనలు చేస్తుంది గుజరాత్ తరహా చట్టాలు తెచ్చి రోడ్ల విస్తరణ చేస్తాం రోడ్ల మధ్యలో ఉన్న దర్గాలు, గుళ్ల తొలగించేందుకు బిజెపి, ఎంఐఎం సహకరించాలి శాసనమండలిలో మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్...
Nizamabad by-election result today

నేడే నిజామాబాద్ ఉప ఎన్నిక ఫలితం

   ఉ. 8గం.కు ఎంఎల్‌సి ఎన్నికల కౌంటింగ్, 2 గంటల్లో ఫలితం కల్వకుంట్ల కవిత గెలుపుపై టిఆర్‌ఎస్ ధీమా మనతెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో...
Nizamabad MLC By Elections 2020

కల్వకుంట్ల కవితకు దారిపొడుగునా స్వాగతం

హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థి కల్వకుంట్ల కవిత 90 శాతం మెజారిటీతో గెలవనుందనే ధీమా టిఆర్‌ఎస్ వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగిన పోలింగ్ అనంతరం టిఆర్‌ఎస్ అధిష్టానం ఈ అంచనాకు...
CBI special court has given a clean chit to accused in Babri Masjid case

నిర్దోషులు

  దశాబ్దాల దర్యాప్తుకు తెరపడింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థాం బుధవారంనాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రకటించింది....
Shiv Sena issues first response to Babri acquittals

కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: శివసేన

ముంబై:  బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బుధవారం లక్నో సిబిఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై శివసేన స్పందించింది. కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఆ పార్టీ ఎంపి సంజయ్ రౌత్ మీడియాకు...
Crops and Roads damaged due to heavy rain in telangana

డేేంజర్

 కాంగ్రెస్, ఎంఐఎం మద్ధతు, అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం  బిల్లు ఆమోదిస్తే అంతా కేంద్రం నియంత్రణలోనే, ప్రైవేటుకు ధారాదత్తమే  రైతులు, పేదల ఉసురు తీసే నియంతృత్వ బిల్లును ఒప్పుకునేది లేదు   26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టే బిల్లును బిజెపి...
Speaker to decision on TS Assembly session compression

అసెంబ్లీ సమావేశాల కుదింపుపై నేడు కీలక నిర్ణయం

బిఎసి భేటీ అనంతరం ప్రకటన చేయనున్న స్పీకర్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల గడువు తగ్గింపునకు అధికార, విపక్షాల మొగ్గు మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలకుదింపుపై మంగళవారం స్పీకర్...
MP Shashi tharoor plant sapling at Delhi Camp Office

హద్దులు చెరిగిపోతున్నాయి

పార్టీలు, సరిహద్దులకతీతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్రం... దేశం... ఖండం.. పార్టీలు.. మతాల లాంటి హద్దులు చెరిగిపోతున్నాయి. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనూహ్యరీతిలో విశ్వవ్యాప్త ఉద్యమంగా...

కేంద్రమంత్రి అలా మాట్లాడడం సిగ్గుచేటు: తలసాని

  హైదరాబాద్: సిఎం కెసిఆర్‌పై కొందరు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా సిఎం కెసిఆర్ రైతులతో మాట్లాడారన్నారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. విపత్కర...
AIMIM announces alliance, proposes 2 CMs, 3 deputy CMs

పివి ఆర్థికవేత్త కాదు… సంఘ సంస్కర్త కాదు

  కాంగ్రెస్ చరిత్రలో వివాదాశీల నేత పివి నరసింహారావు ట్వీట్‌లో పివిపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ మనతెలంగాణ/హైదరాబాద్ : పివి శతజయంతి వేడుకలు ప్రారంభమైన వేళ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ పివి...
Asaduddin Owaisi wrote the letter to Modi

అఖిలపక్ష సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదు

  అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పించాలి 11 ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రధానికి లేఖ రాసిన ఎంపి అసదుద్దీన్ ఓవైసీ మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి...
253 New Corona Cases Register in Telangana

రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు

ఒకే ఫ్యామిలీలో 19 మందికి జహీరాబాద్‌లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్ ఎనిమిది మంది మృతి జిహెచ్‌ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్ ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్‌ఎతో పాటు ఆయన సతీమణి, గన్‌మన్, వంట...
Asaduddin Owaisi denied foreign goods Expulsion

అమిత్ షా జీ.. విదేశీ వస్తువులను ఎలా బహిష్కరించాలో చెబుతారా?

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. దేశ ప్రజలు విదేశీ వస్తువులను కొనకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి...
MLA supporter rape on Minor girl in Hyderabad

మైనర్ బాలికపై ఎంఎల్ఎ అనుచరుడు అత్యాచారం

  హైదరాబాద్: పాతబస్తీలోని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఐఎం నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. స్థానిక ఎంఎల్ఎ అనుచరుడు షకీల్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తుండగా కేకలు వేయడంతో స్థానికులు...

32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ

  ప్రభుత్వానికి లేఖ రాసిన హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనాతో కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి లేఖ...

ఆలోచించకుండానే లాక్‌డౌన్ ప్రకటించారు

  వలసకూలీల పరిస్థితి దారుణంగా ఉంది సొంత ఇళ్లకు చేరుకోలేని దీనస్థితిలో ఉన్నారు కేంద్రంపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్‌ను ప్రకటించే ముందు ప్రధాని మోదీ ఏమాత్రం ఆలోచించలేదని ఎంఐఎం అధినేత...

బహదూర్‌పుర ఎమ్మెల్యే మొజంఖాన్‌కు గుండెపోటు

  ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం పరామర్శించిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు మనతెలంగాణ/హైదరాబాద్ : నగరానికి చెందిన బహదూర్‌పుర ఎమ్మెల్యే మొజంఖాన్‌కు సోమవారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు నానల్‌నగర్‌లోని ఆలివ్ ఆస్పత్రికి...

ముస్లింలకు రంజాన్ రేషన్ ఇవ్వాలి

  మన తెలంగాణ/హైదరాబాద్ : రంజాన్ మాసం కారణంగా పేద ముస్లింలకు రేషన్, నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేయాలని కోరుతూ ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సిఎం కెసిఆర్‌కు శనివారం...

Latest News