Tuesday, April 30, 2024
Home Search

ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
SUV

బ్రిడ్జి పైనుంచి కిందపడిన టాటాఎస్: ఏడుగురు మృతి

ముంబయి: మహారాష్ట్రలోని యువత్మాల్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కలాంబ్-జోడ్‌మోహ రోడ్డులో బ్రడ్జి పైనుంచి టాటా ఎస్ అదుపు తప్పి కింద పడిపోవడంతో ఏడుగురు మృతి చెందగా 12...
KCR

పట్టణాలకు పట్టం

  24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి పట్టణ ప్రగతితో పునాది వేయాలి పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...
Car accident

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

  తిమ్మాపూర్: కరీంనగర్, మేడ్చల్ జిల్లాలో ఆదివారం ఉదయం రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మానేరు వంతెన పైనుంచి కారు...

తల్లి అంత్యక్రియలకు వెళ్తూ కొడుకు-కోడలు మృతి

వరంగల్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలకు బయలుదేరిన కొడుకు ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. యాపల్ గూడలో శనివారం రాత్రి అనారోగ్యంతో రమణమ్మ మృతిచెందింది. తల్లి అంత్యక్రియలకు...

చైనాకు సవాలైన కరోనా

  ప్రపంచంపై పంజా విసిరిన కొత్త కరోనా వైరస్‌కు కోవిద్ 19 అని పేరు పెట్టారు. దాదాపు 60 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు, 1369 మంది మరణించారు. ఇప్పుడు కొత్త...

ఆటో- బస్సు ఢీ : ఇద్దరు మృతి

  నవాబ్‌పేట : ఆటో-బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవాబ్‌పేట మండల...

అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం…

  ఆస్తి కోసం హైదరాబాద్‌లో వదిన, ఆమె తల్లి, మునగాలలో బీమా సొమ్ము కోసం బాబాయి హత్య మునగాల/చాంద్రాయణగుట్ట : ఆస్తులను దక్కించుకునేందుకు ఓ వ్యక్తి తన వదిన, ఆమె తల్లిని, బీమా మొత్తాన్ని దక్కించుకునేందుకు...

బైక్ ను ఢీకొట్టిన బస్సు: మహిళ మృతి

  కొడంగల్: బైక్ ను బస్సు ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం చిట్లపల్లి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. పోలీసులు కర్నాటకకు చెందిన ఆర్ టిసి...
MLA

ఐపిఎస్ ఆఫీసర్ ను దూషించిన కాంగ్రెస్ మహిళా ఎంఎల్ఎ

  రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంఎల్‌ఎ ఓ మహిళా ఐపిఎస్ ఆఫీసర్‌ను దూషించిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కస్డోల్ ప్రాంతంలో జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు ప్రమాదంలో...
accident

పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

నెల్లూరు: జిల్లాలోని తడ మండలం పన్నంగాడు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న పాల ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే...

బైక్-లారీ ఢీ నవమాసాల గర్భిణి దుర్మరణం

  10 మీటర్ల దూరంలో పడి మృతి చెందిన శిశువు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘోరవిషాదం మన తెలంగాణ/పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు...

లారీ – టూరిస్ట్‌ బస్సు ఢీ: ఇద్దరు మృతి

భువనేశ్వర్‌: ఒడిశాలోని భద్రక్‌ జిల్లా బారిక్‌పూర్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ, టూరిస్ట్‌ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా... మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను...
AAP-MLA-Naresh-Yadav

ఢిల్లీలో ఆప్ ఎంఎల్ఎ పై కాల్పులు…

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాల్పుల మోత ఆగలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఎ నరేష్ యాదవ్ విజయోత్సవ ర్యాలీలో కాల్పుల కలకలం రేగింది. ఎంఎల్ఎపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నరేష్ యాదవ్...

పెళ్లి బస్సుకు కరెంట్ షాక్ : తొమ్మిది మంది మృతి

  బర్హంపూర్ (ఒడిశా): ఒడిశా లోని గంజాం జిల్లా గొలంతర వద్ద కరెంట్ తీగలు తగిలి బస్సు విద్యుదాఘాతానికి గురవ్వడంతో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. ఆదివారం పోలీసులు...
Cylinder-Blast

వారాసిగూడలో పేలిన గ్యాస్ సిలిండర్…

హైదరాబాద్: సికింద్రాబాద్ వారాసిగూడలో గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని...
global-warming

‘కాలం’ మారుతోంది!

గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో సీజన్‌లు ఆలస్యం రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం,  ఏప్రిల్, మేలో యూవీ సూచీ ‘12’ పాయింట్లు చేరుకునే ప్రమాదం,  తగ్గిన ఓజోన్ పొర మందం, నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్న...
 Chemical box blast

ముషీరాబాద్‌లో పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

  హైదరాబాద్‌: నగరంలోని ముషీరాబాద్‌లో శనివారం పేలుడు సంభవించింది.ముషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రాంనగర్‌లో ఓ చెత్తకుప్ప వద్ద కెమికల్ డబ్బా పేలింది. పేలుడు సమయంలో చెత్త ఏరుకుంటున్న నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర...

రాష్ట్రాల తిరుగుబాటు బావుటా

  మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....
Student

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ… ఒకరు మృతి

  హైదరాబాద్: ఆర్ టిసి క్రాస్ రోడ్డు దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న కాలేజీ విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లడంతో ఒకరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరొకరు...
plane

టర్కీలో రెండు ముక్కలైన విమానం

177 మంది ప్రయాణికులు సురక్షితం ఇస్తాంబుల్ : టర్కీలో బుధవారం ప్రయాణికుల విమానం రన్‌వేపై అదుపు తప్పింది. పక్కకు ఒరిగిపోతూ చీలిపోయింది. ఈ ఘటన స్థానిక సాభిహా గోఖ్సెన్ విమానాశ్రయంలో జరిగింది. ఈ...

Latest News