Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి అబద్ధాలు కాదు.. సత్వర వ్యాక్సినేషన్ కావాలి
రాహుల్ గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ: భారతదేశానికి కావలసింది సత్వర, సంపూర్ణ వ్యాక్సినేషన్ మాత్రమే తప్ప ప్రభుత్వ ఉదాసీనత కారణంగా ఏర్పడిన వ్యాక్సిన్ కొరతను కప్పిపుచ్చుకునేందుకు బిజెపి సాగిస్తున్న అసత్యాలు, తప్పుడు ప్రచారాలు కావని కాంగ్రెస్...
ఈ వైఫల్య మూలం ఎక్కడుంది?
భారతీయ ఉన్నత వర్గాల ఈ సంపదలో ఎక్కువ భాగం ఆశ్రిత (క్రోనీ) క్యాపిటలిజం, వారసత్వం ద్వారా పోగుపడినదే. అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ వారి కోసం మాత్రమే విధానాలను రూపొందిస్తుంది. మెజారిటీ...
గుజరాత్లో అన్ని స్థానాలకు ఆప్ పోటీ
2022 అసెంబ్లీ పోరుపై కేజ్రీవాల్ ప్రకటన
అహ్మదాబాద్: గుజరాత్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి...
రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?
విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
కాంగ్రెస్కు తక్షణం శస్త్రచికిత్స అవసరం: వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్కు తక్షణం శస్త్రచికిత్స అవసరం
సైద్ధాంతిక నిబద్ధత ఉన్న నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలి
వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు
జితిన్ప్రసాద వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని, కేవలం...
ఖరీఫ్ పంటల మద్దతు ధరలు ఖరారు
ఖరీఫ్ పంటల మద్దతు ధరలు ఖరారు
వరికి క్వింటాలు ధర రూ 72 పెంపు
నువ్వులకు రూ 452 హెచ్చింపు
కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో తొలకరి తరుణంలో కేంద్రం ఖరీఫ్...
తెలంగాణ హైకోర్టులో పెరిగిన జడ్జిల సంఖ్య…
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెరిగింది. 24 మంది జడ్జిల నుంచి 42కు పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75...
కాన్పూర్ లో ఘోర ప్రమాదం: 17 మంది మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 24 మందికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి...
బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
జనాభాను బట్టి పంపిణీ
జనాభా బట్టి రాష్ట్రాలకు టీకాల ఉచిత పంపిణీ
వృధా చేస్తే కేటాయింపులో కోత
కేంద్రం నూతన మార్గదర్శకాల జారీ
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కేంద్రం అందించే ఉచిత కరోనా టీకాలకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం...
కెసిఆర్ తరువాత అన్ని పదవులు పొందింది ఈటెలే: పల్లా
హైదరాబాద్: ఈటెల రాజేందర్కు సిఎం కెసిఆర్ అన్ని స్థాయిలో పదవులిచ్చి గౌరవించారని ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈటెల బహుజన నాయకుడైతే బడుగు బలహీన వర్గాల భూములు ఎలా కొంటారని ప్రశ్నించారు....
మోడల్ టెనెన్సీ యాక్ట్కు కేంద్రం ఒకె
న్యూఢిల్లీ : దేశంలో మోడల్ టెనెన్సీ యాక్ట్కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రిమండలి భేటీ జరిగింది. సమ్మిశ్రిత రెంటల్ హౌసింగ్ మార్కెట్ వాతావరణం కల్పించేందుకు ఈ...
ప్రజాసేవకన్నా ఇగో ముఖ్యమైంది
మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ ధన్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు
కోల్కతా: మమతా బెనర్జీకి ప్రజాసేవకన్నా తన అహం ముఖ్యం కావడం వల్లనే గత నెల 18న తుపాను ప్రాంతాల్లో నష్టంపై సమీక్ష చేయడానికి ప్రధాని...
డొమినికాలో జెట్తో హై డ్రామా
చోక్సీని పట్టి తెచ్చేందుకు భారత్ కసరత్తు
సాక్ష్యాలు పత్రాలతో విదేశంలో వేట
అక్కడి జైలులో గాయపడ్డ వ్యాపారి
న్యూఢిల్లీ/డౌగ్లాస్ : పిఎన్బి స్కామ్ నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని పట్టి తీసుకువచ్చేందుకు భారత...
ప్రధాని మన్ కీ బాత్పై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అర్థంపర్థం లేని, అక్కెరకురాని ముచ్చట్లతో కోవిడ్-19ను కట్టడి చేయలేమని రాహుల్ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్...
నెహ్రూ స్వావలంబ భారతం
గాంధీయులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు గుడ్డి హిందువులు. సంఘ్ శ్వేతజాతి పాలనను సమర్థించింది. ఆంగ్లేయులు మతాలతో స్వాతంత్య్ర పోరాటాన్ని బలహీనపర్చారు. లౌకిక భారత...
మరో ఉద్దీపన ప్యాకేజీ
పర్యాటకం, విమానయానం, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
సిద్ధం చేస్తున్న ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో పలు రంగాలు దారుణంగా దెబ్బతినడంతో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో పలు...
వలస కార్మికుల జాబితా?
వలస కార్మికుల జాతీయ జాబితాను ఇంకా సిద్ధం చేయనందుకు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహించడాన్ని హర్షించకుండా ఉండలేం. జాతీయ స్థాయి అవ్యవస్థీకృతరంగ కార్మికుల వివరాలతో కూడిన జాబితా తయారు చేయాల్సిందిగా 2018లోనే ఆదేశించగా...
అన్నదాత ఆగ్రహానికి ఆరు నెలలు
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు ఈ నెల 26 తో ఆరు నెలలు పూర్తవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళన కోసం ఊర్లోంచి బయలుదేరి...
దూసుకొస్తున్న రాకాసి ‘యాస్’ తుపాన్
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో 'యాస్' తుపాన్ కలకలం రేపుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాకాసి యస్ తుపాన్ దేశంలోని పలు రాష్ట్రాల్లోకి దూసుకొస్తుంది. నేడు మరింత బలపడి తీవ్రవాయుగుండం మారనుందని...