Home Search
అపోలో ఆస్పత్రి - search results
If you're not happy with the results, please do another search
కైకాల ఆరోగ్యంపై ఆడియో క్లిప్ విడుదల చేసిన కూతురు..
హైదరాబాద్: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఆయన కూతురు ఆడియో క్లిప్ విడుదల చేసింది. ‘కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది. అందరితో మాట్లాడుతున్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను...
కైకాల సత్యనారాయణను పరామర్శించిన చిరంజీవి..
హైదరాబాద్: అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారు. శనివారం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఆయన స్పృహలోకి వచ్చినట్లు...
నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు శనివారం నాడు బులిటెన్ విడుదల చేశాయి. ఆయన...
హీరో సాయిధరమ్కు తప్పిన ముప్పు
స్పృహలోకి వచ్చాడని అపోలో వైద్యుల ప్రకటన
విరిగిన కాలర్ బోన్,
వెంటిలేటర్పై చికిత్స
హైదరాబాద్ తీగల వంతెన
సమీపంలో జరిగిన బైక్
ప్రమాదంలో గాయాలు
l 48 గంటలపాటు వెంటిలేటర్పై చికిత్స
l కాలర్బోన్ ఫ్యాక్చరైంది : అపోలో ఆస్పత్రి వైద్యులు
l...
సాయిధరమ్ తేజ్ను పరామర్శించిన మంత్రి తలసాని
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ఉదయం పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వినాయకుడి...
దోమలగూడలో వృద్ధ మహిళలపై దాడి
తీవ్ర గాయలు, ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: అపార్ట్మెంట్లో ఉంటున్న ఇద్దరు వృద్ధులపై దాడి చేసిన సంఘటన నగరంలోనిన దోమలగూడలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... హైకోర్టు రిటైర్డ్...
ఈటలను పరామర్శించిన రఘునందన్, రాజాసింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బిజెపి నేత ఈటల రాజేందర్ను బిజెపి ఎంఎల్ఎలు రాజాసింగ్, రాఘునందర్రావులు ఆదివారం నాడు పరామర్శించారు. ఈక్రమంలో ఈటల ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో ఆరోగ్యం...
ఈటలకు అస్వస్థత.. గుండెపోటుతో వీర అభిమాని మృతి
కరీంనగర్: ఈటల రాజేందర్ తన పాదయాత్రలో శుక్రవారం అస్వస్థతకు గురికావడంతో ఆందోళన చెందిన ఆయన వీర అభిమాని సంగేమ్ శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందాడు. హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బిక్షపతి కొడుకు...
నగరంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీసులు మరోసారి గ్రీన్ ఛాన్ ఏర్పాటు చేసి మానవ అవయవాల తరలింపుకు ఎలాంటి ఆటంకం కలుగకుండా బుధవారం ఏర్పాట్లు చేశారు. ఎల్బి నగర్లోని కామినేని ఆస్పత్రి నుంచి గుండెను...
నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ మృతి
చెన్నై: సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ ఇకలేరు. గత నెల 26 తేదీన నెల్లూరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేశ్ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం...
కత్తి మహేశ్ చికిత్సకు ఎపి సర్కార్ సాయం
అమరావతి: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు కత్తిమహేశ్ కు ఎపి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. కత్తి మహేశ్ వైద్య ఖర్చుల కోసం చెన్నై...
పిఎఫ్ డబ్బులు రావడంలేదని మహిళ ఆత్మహత్య
అపోలో ఆస్పత్రిలో పనిచేసిన బాధితురాలు
మనతెలంగాణ, సిటిబ్యూరో: ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు రావడంలేదని మనస్థాపం చెందిన మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ ఆదివారం చోటుచేసుకుంది....
సరిహద్దుల్లో అంబులెన్స్లు ఆపొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...
మాజీ ఎంఎల్ఎ వీరారెడ్డి కన్నుమూత
మహబూబ్నగర్ : ఆప్కాబ్ మాజీ ఛైర్మెన్, అమరచింత మాజీ ఎంఎల్ఎ వీరారెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు....
ప్రాణానికి ప్రాణం.. మెట్రోలో ప్రయాణం
నిండు ప్రాణాలను కాపాడిన మెట్రో రైలు
అరగంటలో 16 స్టేషన్లు, 21కిలోమీటర్లు
కామినేని ఆసుపత్రి నుంచి అపోలోకు గుండె తరలింపు అపోలో వైద్యులు డా. గోఖలే నేతృత్వంలో మరొకరికి గుండె అమరిక
ఇలాంటి అవకాశం దొరకడం...
సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై తమిళిసై ఆరా
అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్న గవర్నర్
హైదరాబాద్: సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. అపోలో వైద్యులకు ఫోన్ చేసి గవర్నర్ తమిళిసై రజనీకాంత్ ఆరోగ్యం గురించి క్షేమ...
మనస్థాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మనతెలంగాణ, హైదరాబాద్ : తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్,...
ఎంఎల్ఎ నోముల ఇకలేరు..
శ్వాసకోశ ఇబ్బందితో అపోలోలో కన్నుమూత
సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ తదితరుల దిగ్భ్రాంతి, సంతాపం
నాగార్జునసాగర్ ఎంఎల్ఎ నోముల నర్సింహ్మయ్య మంగళవారం ఉదయం 5.30 గంటలకు కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా...
నోముల మృతికి సిఎం సంతాపం
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నేతగా...
టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల ఇకలేరు
హైదరాబాద్: నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో నోములు తుదిశ్వాస విడిచారు. 1956 జనవరి 9న నల్గొండ...