Wednesday, May 1, 2024
Home Search

జయశంకర్ - search results

If you're not happy with the results, please do another search

లక్ష్మీబ్యారేజీ 11 మోటార్ల నుంచి నీటి ఉరకలు

  జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మి (కన్నెపల్లి పంప్ హౌజ్) లో ఏకబిగిన 11 మోటార్లు రన్ అవుతున్నందున నీటి తరలింపు వేగవంతమైంది. దీంతో లక్ష్మి(మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బ్యారేజీలలో జలకళ...

రుణమాఫీ తాత్కాలిక ఉపశమనమే

  డయాబెటిస్ నియంత్రించే వరిసాగును ప్రోత్సహించాలి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలి అగ్రిటెక్ సౌత్ 2020, అగ్రివిజన్ సదస్సు ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మన తెలంగాణ/హైదరాబాద్: నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి...
Venkaiah Naidu

వ్యవసాయంలో వస్తున్న మార్పులు ఉపయోగించుకోవాలి: వెంకయ్యనాయుడు

  హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అగ్రివిజన్ 2020 పేరుతో వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడారు.  మూడు...
CM KCR

530 టిఎంసిలు ఎత్తిపోయాలి

  అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి 11 సర్కిళ్లుగా ఇంజనీరింగ్ వ్యవస్థ అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలి సర్కిల్ అధిపతిగా ఒక చీఫ్ ఇంజినీర్ ఉండాలి జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలన్నీ భర్తీ...
CM KCR

లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించిన కెసిఆర్

    జయశంకర్ భూపాలపల్లి: లక్ష్మీ బ్యారేజ్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా బ్యారేజ్‌ను వీక్షించారు. లక్ష్మీ బ్యారేజ్ దగ్గర ప్రాణహిత నదీ జలాలను పరిశీలించారు. బ్యారేజ్ మీద నుంచి గోదావరి...

147 ప్యాక్స్‌లు ఏకగ్రీవం

  మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్‌ఎస్ బలపర్చినవారే హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

అకాల వర్షఘాతం

  మరి రెండు రోజులు వర్ష సూచన తమిళనాడు నుంచి చత్తీస్‌గఢ్ వరకు ఏర్పడి, బలహీనపడిన వాయుగుండం ఎపిలో కూడా పలుచోట్ల వర్షాలు వానలకు తోడైన చలిగాలులకు హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో...

జిల్లాలకు అదనపు కలెక్టర్లు

  హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...

ఇరు రాష్ట్రాల్లో మారిపోయిన వాతావరణం

  హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్కడ వర్షం కురుస్తోంది. అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ...
Wine

అల్లుడు తాగిన మద్యాన్ని తాగి మామ మృతి

  జయశంకర్ భూపాలపల్లి: అల్లుడు మద్యం బాటిల్ లో పురుగులు మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అల్లుడు అంత్యక్రియలకు వచ్చిన మామ అదే బాటిల్ లో ఉన్న మందు తాగి చనిపోయిన...

కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం

  హైదరాబాద్ : మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడు నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు ఇంటీరియర్ కర్ణాటక, మరఠ్వాడ,...

వ్యవసాయ.. ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలు

    హైదరాబాద్: వ్యవసాయ, ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదామని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన డిజిటల్ అగ్రికల్చర్ ఇండియా సదస్సుకు మంత్రి...

ఘనంగా జరిగిన మండమెలిగే పండుగ

  మినీ మేడారంలో ఏర్పాట్లు ముమ్మరం జయశంకర్ భూపాలపల్లి : మేడారం సమ్మక్కసారలమ్మ మహాజాతరకు బుధవారం రాత్రి మళ్లీ మండమెలిగె కార్యక్రమాన్ని చేపట్టారు. కన్నెపల్లి సారలమ్మ గుడిని మేడారంలో సమ్మక్క- సారలమ్మ గుడిని శుద్ధి చేశారు....

ఎంబిబిఎస్‌ విద్యార్థి దారుణ హత్య

  జయశంకర్‌ భూపాలపల్లి : ఎంబిబిఎస్‌ చదువుతున్న విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుమ్మలపల్లి వంశి(20) అనే విద్యార్థిని...
Elderly couple commits suicide

తల్లిదండ్రులపై కొడుకు నిర్లక్ష్యం.. మనస్థాపంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

  జయశంకర్ భూపాలపల్లి: కొడుకు, కోడలు నిర్లక్ష్యంగా చూడడంతో మనస్థాపానికి గురైన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని చిట్యాల గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఇంటిప్రక్కల వారు వృద్ధ...

ఏకగ్రీవ గుబాళింపు

  ముందే పలు వార్డులు కైవసం చేసుకున్న టిఆర్‌ఎస్ పరకాలలో ఏకంగా 11వార్డులు , కారెక్కినవి మొత్తం 53 హైదరాబాద్ : పురపోరులో పోలింగ్ ప్రక్రియకు ముందే అధికార టిఆర్‌ఎస్ పార్టీ తన జైత్రయాత్రను మొదలుపెట్టింది. పలు...

గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!

  హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన...

22వేల నామినేషన్లు

  14 వరకు బి ఫారాలు ఇవొచ్చు ఆఖరి రోజున వెల్లువగా దాఖలు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,392, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 134 ఎన్నికలు జరుగుతున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22 వేలకు పైగా...

బోణీ 967

  పురపోరు తొలిరోజు నామినేషన్లలో నల్లగొండలో అత్యధికంగా 117 దాఖలు హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు మొదటి రోజు 967కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 10.30 గంటలకు నామినేషన్ల...

బాలికపై అత్యాచార యత్నం.. అదుపులో నిందితుడు

  జయశంకర్ భూపాలపల్లి : చిట్యాలమండలం చల్లగరిగకు చెందిన 9 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నం జరిగిందని ఎస్సై వీరభద్రరావు తెలిపారు. బాలిక సాయంత్రం 7గంటల ప్రాంతంలో ఇంటిముందు వంటపాత్రలు తోముతుండగా అదేగ్రామానికి చెందిన...

Latest News