Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ...
ముషీరాబాద్లో పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్లో శనివారం పేలుడు సంభవించింది.ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాంనగర్లో ఓ చెత్తకుప్ప వద్ద కెమికల్ డబ్బా పేలింది. పేలుడు సమయంలో చెత్త ఏరుకుంటున్న నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర...
క్రీడా పోటీల్లో విషాదం.. జూనియర్ పంచాయతీ కార్యదర్శి మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో విషాదం చోటుచేసుకున్నది. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మెంట్రాజ్పల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి సురేశ్ (29)...
భర్త బిర్యానీ తేలేదని…. భార్య కిరోసిన్ పోసుకొని…
హైదరాబాద్: భర్త బిర్యానీ తేలేదని భార్య ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించి... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంఘటన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటయ్య, పద్మ(28)...
బిజెపిలో సిఎం అర్హత అభ్యర్థి ఎవరూ లేరు: కేజ్రీవాల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : ఢిల్లీ సిఎం అర్హత అభ్యర్థి ఎవరూ భారతీయ జనతా పార్టీలో లేరని, ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచార గడువు గురువారంతో ముగియనుండడంతో...
తల్లి, సోదరుడిని చంపి…. బాయ్ ఫ్రెండ్ తో పోర్టుబ్లెయిర్ కు వెళ్లిన టెక్కీ
బెంగళూరు: టెక్కీ తన తల్లి, సోదరుడిని చంపి అనంతరం బాయ్ ఫ్రెండ్ తో కలిసి పోర్టుబ్లెయిర్కు వెళ్లిపోయిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమృత చంద్రశేఖర్...
మంచి ఆహారమే కేన్సర్కి ఆన్సర్
కేన్సర్ అంటే అందరికీ భయమే. ఈ జబ్బు గురించి అనేక సందేహాలు, అపోహలు..కేన్సర్ ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎలా వ్యాపిస్తుంది? దానివల్ల మనకు నష్టమేంటి? కేన్సర్ వస్తే చావు తప్పదా? కుటుంబంలో...
మూడో రోజూ అదే జోరు
353 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ బుధవారం వరుసగా మూడో రోజు లాభపడింది. సెన్సెక్స్ 353.28 పాయింట్లు పెరిగి 41,142.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో 41,177 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ...
కొత్తగా మరో తొమ్మిది మంది కరోనా అనుమానితులు
హైదరాబాద్ : రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా బుధవారం కరోరా వైరస్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో ఐదు మంది,...
వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక
సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...
భారత్లో పదిమందిలో ఒకరికి కేన్సర్
డబ్లుహెచ్ఒ, ఐఎఆర్సి నివేదికలు వెల్లడి
ప్రతి పదిహేను మందిలో ఒకరు ఈ వ్యాధితో మృతి
2018 లో కొత్తగా 1.16 మిలియన్ కేన్సర్ కేసులు నమోదు
పురుషుల్లో కొత్తగా 5,70,000 కేన్సర్ కేసులు
మహిళల్లో కొత్తగా 5,87,000 కేన్సర్...
గాంధీలో కరోనా
ప్రారంభించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
తెలుగు రాష్ట్రాలు రెండింటికీ ఇక్కడే
గంటల వ్యవధిలో రానున్న ఫలితాలు
పది రోజులుగా పుణెకు వెళుతున్న శాంపిల్స్
రాష్ట్రంలో చేరిన 20 మంది అనుమానితుల్లో 19 మందికి కరోనా లేదని నిర్ధారణ
కేంద్రం...
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది దుర్మరణం
జల్గావ్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం జల్గావ్ జిల్లాలోని అంకలేశ్వర్-బుర్హాన్పూర్ హైవేపై ఎస్యూవీ, డంపర్ ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది మరణించగా,...
కారు బానెట్పై ట్రాఫిక్ పోలీసు(వైరల్ వీడియో)
న్యూఢిల్లీ: వాహనం పేపర్లు చూపించకుండా తప్పంచుకునే క్రమంలో ఒక మోటరిస్టు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ను రెండు కిలోమీటర్లు లాక్కుని వెళ్లిన దారుణ సంఘటన తాజాగా వెలుగుచూసింది. కారును ఆపడానికి ప్రయత్నించిన ఒక ట్రాఫిక్...
కరోనా హై అలర్ట్
హైదరాబాద్ : కరోనా వైరస్పై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు....
మాజీ ఎంపి, తొలిదశ తెలంగాణ ఉద్యమ నేత నారాయణ రెడ్డి కన్నుమూత
పౌర సన్మానానికి సిద్ధమవుతుండగా హఠాన్మరణం
సిఎంకెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎం. నారాయణ రెడ్డి(88) అనారోగ్యంతో నిజమాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస...
చైనీయులకు ఇ-వీసా బంద్
బీజింగ్: కరోనా వైరస్ భయాల నేపథ్యంలో చైనా పౌరులకు భారతదేశం ఇ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. చైనావారికి, చైనాలోని విదేశీయులకు ఈ చర్యతో ఇప్పుడు వీసాలు ఇవ్వబడవు. విస్తరిస్తోన్న కరోనా వైరస్తో...
విషవాయువు పీల్చి కార్మికుడు మృతి
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: రసాయానాలను ఓ డ్రమ్ములోంచి మరో డ్రమ్ములోకి మార్చుతుండగా వాటి నుంచి వెలువడిన విష వాయువులను పీల్చి ఆస్వస్థతకు గురైన ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన...
విశ్వహిందూ మహాసభ చీఫ్ దారుణ హత్య
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి హిందూ ప్రతినిధుల పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్ ను దుండగులు కాల్పిచంపారు. ఈ ఘటన లక్నోలో తీవ్ర కలకలం...
చెన్నైలో కరోనా వైరస్ కలకలం
చెన్నై: కరోనా వైరస్ పై ప్రజల్లో తీవ్రమైన భయాలు వ్యక్తమవుతున్న వేళ కేరళలో రెండో కరోనా వైరస్ కేసు నమోదు అయింది. రోగిని ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం...