Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
పెట్రోల్ బంక్లో ప్రమాదం.. ముగ్గురు మృతి
గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట మండలం గ్రామం రామచంద్రపురంలో శనివారం విషాదఛాయలు అలుముకున్నాయి. పెట్రోల్ బంక్ లో జరిగిన విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. చిలకలూరిపేట జాతీయ రహదారి పక్కనే ఉన్న పెట్రోల్...
తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెకూ వేధింపులు..
హైదరాబాద్: నగరంలోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... బోరబండకు చెందిన అజయ్...
అవయవ మార్పిడి రోగులకు బాసట!
ట్రాన్స్ప్లాంటేషన్కే కాదు.. రోగ నిరోధక మందులకు సాయం
ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి సంరక్షణ ప్యాకేజీ అమలు
ఉచితంగా రోగ నిరోధక మందులు సరఫరా
జీవితకాలం ఆర్ధిక చేయూత ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం
హైదరాబాద్ : అవయవ మార్పిడి...
లండన్లో నిమ్స్ డాక్టర్కు గుండెపోటు
పరిస్థితి విషమం.. వెంటిలేటర్పై చికిత్స
హైదరాబాద్ : సీనియర్ న్యూరాలజిస్ట్, ప్రొఫెసర్, న్యూరాలజీ విభాగం, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) డాక్టర్ ఎకె మీనా పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్ మద్దతుతో చికిత్స...
జామా మసీదు వద్ద భీమ్ ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: ఒక చేత్తో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నెలరోజుల తర్వాత శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జామా మసీదు వద్ద ప్రత్యక్షమయ్యారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని...
ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు కూలీలు మృతి
కృష్ణా: ట్రాక్టర్ బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన కృష్ణాజిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 12...
పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్…
భువనేశ్వర్: ఎల్టీటీ ఎక్స్ప్రెస్ గురువారం తెల్లవారుజామున ఒడిశాలోని నిర్గుండి వద్ద పట్టాలు తప్పింది. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. దీంతో దాదాపు...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగరు...
ప్రారంభమైన జల్లికట్టు పోటీలు.. (వీడియో)
మధురై: తమిళనాట జల్లికట్టు ఆట తరతరాలుగా కోనసాగుతున్న సంప్రదాయం. మకర సంక్రాతి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ ప్రాంతమైన మధురైలో జల్లికట్టు క్రీడా ప్రారంభమైంది. అవనియపురంలో సాగుతున్న ఈ జల్లికట్టులో దాదాపు ఏడు వందల...
ఉరే
నిర్భయ దోషుల అంతిమ మొరను తిరస్కరించిన సుప్రీం కోర్టు
ఎనిమిదేళ్ల న్యాయ పోరాట ప్రస్థానానికి ముగింపు
మిగిలింది క్షమాభిక్ష విజ్ఞప్తిపై రాష్ట్రపతి నిర్ణయ ఘట్టమే
ఈ నెల 22 ఉదయం తీహార్ జైలులో నలుగురికీ ఏకకాలంలో శిక్ష...
విద్యార్థి తలలోకి జావెలిన్ త్రో
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరా జిల్లా శ్యామ్పూర్లో ఓ విద్యార్థి తలలోకి జావెలిన్ త్రో (కర్ర) దిగింది. వైద్యులు రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి జావెలిన్ త్రో ను తీయడంతో...
కార్పోరేట్ తరహాలో ప్రభుత్వ వైద్య కళాశాలలో దంత వైద్యసేవలు
హైదరాబాద్ : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పాలకుల హయాంలో తీవ్ర నిర్లక్ష్యం, వివక్షకు గురైన వైద్య రంగానికి...
నేపాల్ మహిళతో అక్రమ సంబంధం.. జంట ఆత్మహత్యాయత్నం
రాజన్న సిరిసిల్ల : వివాహేతర సంబంధం ఓ జంట ఆత్మహత్యాయత్నానికి దారితీసిన సంఘటన వేములవాడ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన తూర్పటి అంజికి గతంలోనే...
ప్రముఖ రచయిత చిదానంద (88) కన్నుమూత
బెంగళూరు: కన్నడ సాహిత్య రచయిత, పండితుడు, పరిశోధకుడు డాక్టర్ చిదానంద మూర్తి (88) శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కన్నడ...
కన్నకొడుకుని కడతేర్చిన కసాయి తల్లి
చింతకాని : మండల పరిధిలో ఓ కసాయి తల్లి కన్న కొడుకును కడతేర్చిన విషాద సంఘటన పందిళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తన శారీరక సుఖం కోసం కడుపున పుట్టిన...
భీమ్ ఆర్మీ చీఫ్కు ఎయిమ్స్లో తక్షణ వైద్యం
తీహార్ జైలు అధికారులకు ఢిల్లీ కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : తీహార్ జైలులో పోలీసైథీమియా (రక్తసంబంధ వ్యాధి) తో బాధపడుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ అజాద్కు తక్షణం ఢిల్లీ ఎయిమ్స్లో వైద్యం...
లంచం అడిగిన తహసీల్దార్కు షాకిచ్చిన మహిళ..
భోపాల్: లంచం అడిగిన అధికారికి ఓ మహిళ షాక్ ఇచ్చింది. తన గేదెను లంచంగా తీసుకొని తనకు సంబంధించిన పనిని పూర్తిచేయమని ఓ మహిళ తహాసీల్దారు కార్యాలయానికి వెళ్లిన ఘటన మధ్యప్రదేశ్ లో...
దెయ్యం వదిలిస్తానని… ఒంటి నిండా గాట్లు
లక్నో: పట్టిన దెయ్యాలు, భూతాలు వదలగొడుతామని ఓ మహిళ శరీర భాగాలపై భూత వైద్యురాలు కత్తితో 101 గాట్లు పెట్టడంతో సదరు మహిళ పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలీ...
నిమ్స్ లో మంత్రి జగదీశ్ రెడ్డిని పరామర్శించిన కెటిఆర్
హైదరాబాద్: అనారోగ్యానికి గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ పరామర్శించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మంత్రి...
మద్యం అనుకొని పురుగుల మందు తాగాడు.. వ్యక్తి మృతి
పెద్దపల్లి: మద్యం అనుకొని పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నమ్పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మిల్కుల...