Sunday, May 12, 2024
Home Search

ఇండియా - search results

If you're not happy with the results, please do another search
Corona

దేశంలో 50వేలకు చేరువలో కరోనా కేసులు

  న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో 1,694 పాజిటివ్ కేసులు నమోదుకాగా 126 మంది మృతి చెందారని కేంద్ర  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్...

విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…

  కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు...

గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….

  రంగారెడ్డి: వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు...

చైనా నుంచి భారత్‌కు ఎంఎన్‌సిలు?

  కరోనా లాక్‌డౌన్ ఇతర అనేక దేశాల మాదిరిగానే భారత్‌నూ ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్నది. అదే సందర్భంలో ఈ సంక్షోభం సద్దుమణిగిన తర్వాత ప్రపంచ ఆర్థిక రంగంలో చోటు చేసుకునే మార్పులు మనకు కొన్ని...
Disha Patani, Allu Arjun

అల్లు అర్జున్ తో చిందేయనున్న హాట్ బ్యూటీ!

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బాషలల్లో ప్యాన్ ఇండియా సినిమాగా...

డేరింగ్ సంస్కరణలు

  ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే తక్షణమే చర్యలు భారీ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలి పాత కాలపు కార్మిక, దివాళా చట్టాలను మార్చాలి ఎంఎస్‌ఎంఇలకు నేరుగా ఆర్థిక సాయం చేయాలి బకాయిల వసూలుకు కొంత విరామం అవసరం కేంద్ర...

లాక్‌డౌన్‌లో పేదలు

  కరోనా కంటే మహాతాళ (లాక్‌డౌన్) మే ప్రమాదకరమైనదనే అభిప్రాయం రోజురోజుకీ గట్టిపడుతున్నది. వైరస్ వ్యాప్తి భయంతో విధించుకున్న వీధుల మూసివేత, ఆర్థిక దిగ్బంధం ప్రాణాంతకమైన ఔషధంగా పరిణమిస్తుందనే ఆందోళన బయల్దేరింది. కరోనా వల్ల...
UAE airport

స్వదేశానికి వచ్చే గల్ఫ్ భారతీయులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

దుబాయ్: భారతీయులు స్వదేశం వెళ్లేందుకు వీలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని(యుఎఇ) భారత రాయబార కార్యాలయాలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల అనేకమంది భారతీయులు ఇక్కడ...

రక్షణ వ్యయం!

  రక్షణ రంగం పై పెడుతున్న ఖర్చులో భారత దేశం ప్రపంచంలో మూడవ అగ్రస్థానానికి చేరుకున్నదన్న సమాచారం తెలిసి సంబరపడాలా, బాధపడాలా? పొరుగునున్న చైనా, పాకిస్థాన్‌లతో చిరకాలంగా కొనసాగుతున్న అమిత్ర వాతావరణం మన సైనిక...
Bollywood Actor Rishi Kapoor passed away

బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ కన్నుమూత

  బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్ బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయ్‌లోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతి చెందారు....
Ration rice distribute in Telangana

రేపటి నుంచి బియ్యం పంపిణీ.. మే 2నుంచి రూ.1500 జమ

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన నిరు పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. గత నెలలో ఆహార భద్రత కార్డు ఉన్న...

మాఫీల మతలబు

  ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నదెందుకంటే ప్రజాధనాన్ని కార్పొరేట్ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టి వాటి సేవలో తరించడానికే అని తడుముకోకుండా చెప్పవచ్చు. అవి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగవేయడం, అందువల్ల...

బ్యాంక్ డిపాజిట్లే బెటర్

  డెబిట్ మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో ఆందోళన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతమే కారణం ఈ ఘటన తర్వాత బ్యాంక్ డిపాజిట్లలోకి భారీగా నగదు: బ్యాంక్ వర్గాల వెల్లడి ముంబై: స్థిరమైన రాబడిని ఇచ్చే డెబిట్ మ్యూచువల్ ఫండ్ల కంటే...
KCR

తెలంగాణ జల నిపుణుడు విద్యాసాగర్ రావు: కెసిఆర్

  హైదరాబాద్: సమైక్య పాలనలో తెలంగాణ జల నిపుణుడు ఆర్ విద్యాసాగర్ రావు అని సిఎం కెసిఆర్ కొనియాడారు. ఆర్.విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్బంగా సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో...

రైతుకు మద్దతు.. ప్రజలకు చౌకగా

  మద్ధతు ధరకు సమగ్ర వ్యూహం ఖరారు పౌరసరఫరాల సంస్థ ద్వారా ఆహార శుద్ధి అదనంగా 40 లక్షల టన్నుల నిల్వలతో గోడౌన్‌లు, 2500 రైతు వేదికలు మే లోనే రైతులు ఎరువుల కొనుగోలు చేయాలి మున్ముందు మూడు కోట్ల...

ఎగవేతదార్లకు ఎర్రతివాచీ

డిఫాల్టర్ల జాబితాలో మెహుల్‌చోక్సీ, విజయ్‌మాల్యా, సందీప్, సంజయ్ ఝన్‌ఝన్, డైమండ్ వ్యాపారి జతిన్ మెహతా, కొఠారి గ్రూప్, కుడోస్ చెమీ, బాబా రాందేవ్ సహా పలువురు ప్రముఖులు ఆర్‌టిఐ కింద సమాచారమిచ్చిన ఆర్‌బిఐ ఉద్దేశపూర్వక ఎగవేతదారుల...

రూ.50వేల కోట్ల ప్యాకేజీ

  రెండు వారాలు పథకం అమల్లో ఉంటుంది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం వల్ల ఈ నిర్ణయం న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు రూ.50 వేల కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించనున్నట్టు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు...

భారత్ లో 28,074 కరోనా కేసులు.. 884 మంది మృతి

  న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం...
Modi

సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

  ఢిల్లీ: కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. అన్ని రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న...
pujara

అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: ప్యాట్ కమ్మిన్స్

సిడ్నీ: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.. ఏ బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేయడం కష్టమనే విషయాన్ని వెల్లడించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ)తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతను టీం ఇండియా...

Latest News